prajatantra_news

prajatantra_news

జీఎస్టీపై తప్పుదోవలో నడిచిన కేంద్రం

– ఈ మాత్రం సంస్కరణలకు ఎనిమిదేళ్ల కాలయాపన – ఘాటుగా వమర్శలు చేసిన చిదంబరం న్యూదిల్లీి,సెప్టెంబర్‌ 4: వస్తు సేవల పన్నుపై కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లూ తప్పుదోవలో వెళ్లిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం విమర్శించారు. ఆ తప్పును గ్రహించి తాజాగా యూటర్న్‌ తీసుకుందన్నారు. ఈనెల 22 నుంచి 5, 18 శాతాల శ్లాబులు తీసుకొస్తున్నామని…

ముస్లింల‌కు సీఎం మిలాద్‌-ఉన్‌-న‌బీ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌,ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 4: మిలాద్ -ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, ప్రేమ, సహనం, త్యాగం, సేవ మార్గంలో జీవించాలనే అల్లాహ్ సందేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజు అని అన్నారు. మహమ్మద్…

జీఎస్టీ తగ్గించడం చరితాత్మ్రక నిర్ణయం

 – మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: మోదీ ప్రభుత్వం వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగల వేళ బహుమతిగా పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర…

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

– మహిళా పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకంగా ఇన్క్యుబేసిన్‌ కేంద్రాలు – సెయింట్‌ ఆన్స్‌తో నా అనుబంధం మరువరానిది – మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: ఆకాశమే హద్దుగా అన్ని రంగాలలో మహిళలు ఎదగాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆకాంక్షించారు. ఇది మహిళా పక్షపాత…

సింగరేణి గనులకు జాతీయస్థాయి ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేతుల మీదుగా అందుకున్న సీఎండీ బలరామ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: పర్యావరణ హిత చర్యలు, సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ కంపెనీగా ఉన్న సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరానికి నాలుగు బొగ్గు గనులకు జాతీయస్థాయిలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ను సాధించి తన ప్రతిభను మరోసారి చాటుకుంది.…

వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని మినహాయించాలి

– కేంద్ర మంత్రి నిర్మలకు భట్టి, తుమ్మల విజ్ఞప్తి న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 4: రాష్ట్రంలో ఇటీవల వర్షాలకు కలిగిన నష్టాల గురించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను గురువారం దిల్లీలో కలిసి వివరించారు. భట్ట్‌ితోపాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…

మెడికల్‌ కాలేజీ, హాస్టల్స్‌ ప్రారంభం

-కాలేజీ విద్యార్థులతో మంత్రి దామోదర ముఖాముఖి సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.23.75 కోట్లతో 50 బెడ్ల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ను, రూ.186 కోట్లతో మెడికల్‌ కాలేజీ, హాస్టల్స్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ప్రారంభించారు. రూ.273.4 కోట్ల వ్యయంతో 500 పడకల సామర్ధ్యంతో నూతన భవన నిర్మాణానికి…

నాకు కొడంగల్‌ ఎం‌తో.. కామారెడ్డి కూడా అంతే

– ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు కట్టిస్తాం – నష్టపోయిన రైతులను ఆదుకుంటాం – ఇబ్బందులు ప‌డ్డ‌ విద్యార్థులకు భరోసా – జలమయమైన కామారెడ్డి జిఆర్‌ ‌కాలనీలో పర్యటన – బాధిత ప్రజలతో చర్చించిన సిఎం రేవంత్‌ ‌కామారెడ్డి, ప్రజాతంత్ర,సెప్టెంబరు 4: నేను ఆనాడు చెప్పా.. ఈనాడూ చెబుతున్నా.. నా సొంత నియోజకవర్గం కొడంగల్‌…

హరీష్‌రావును విమర్శిస్తే సహించం

– కవిత సస్పెన్షన్‌లో కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా – మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ మెదక్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 4: ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే,మాజీ డిప్యూటీ స్పీక‌ర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. పార్టీపై విమర్శలు చేసి కవిత తనకు తానే గొయ్యి తవ్వుకున్నారని…

రాత్రి 12 గంటల వరకే మహా గణపతి దర్శనం

– తెల్లవారుజాము నుంచి షెడ్డు తొలగింపు ప్రక్రియ – శనివారం మధ్యాహ్నం నిమజ్జనం – నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు – బందోబస్తులో 30 వేల మంది పోలీసులు  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: ఖైరతాబాద్‌ గణేశుడిని శనివారం మధ్యహ్నం 1.30 గంటల లోపు నిమజ్జనం చేయనున్నందున గురువారం రాత్రి 12 గంటల వరకే భక్తులను…