prajatantra_news

prajatantra_news

అన్ని పార్టీలు సిండికేట్‌ అయ్యాయి

– బీసీలు సర్పంచులు కావోద్దని అడ్డుకుంటున్న అగ్రవర్ణ పార్టీలు – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు అన్ని ప్రతిపక్షాలు మద్దతు తెలపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఉమ్మడి…

ఏఐలో జర్నలిస్టుల నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యం

– మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి – ఏఐ వల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి : ఉడుముల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: జర్నలిజం రంగంలో కూడా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ను విరివిగా వాడుతున్నారని, అందులో భాగంగా న్యూస్‌ రూములు పరివర్తన చెందినందున జర్నలిస్టులు కూడా ఏఐ పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని మీడియా అకాడమీ…

దిగ్గజ కంపెనీలకు గమ్యస్థానంగా హైదరాబాద్‌

– నగరంలో జాగర్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ప్రారంభం – రాబోయే రోజుల్లో 500మందికి ఉపాధి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 3: తెలంగాణను ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్గా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర…

ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణకు ప్రణాళికలు

– హెలీ-బోర్న్‌ సర్వేకు శ్రీకారం – ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి – టన్నెల్‌ నిర్మాణంలో నిపుణులైన ఇంజనీర్లతో పనులు – భద్రతా ప్రమాణాలపై నిరంతరం పర్యవేక్షణ – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణకు ప్రణాళికలు రూపొందించామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…

కెసిఆర్‌ ‌వదిలిన బాణం కవిత

–  పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: ‌కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులు అవినీతి సొమ్మును పంచుకొని ఇప్పుడు తిట్టుకుంటున్నారని టీ-పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కవిత చెప్పిన విషయాలన్నీ వాస్తవమేనని, త‌మ పార్టీపై, త‌మ నేత‌ల‌పై చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వాల‌ని…

పాలమూరుకే తొలి ప్రాధాన్యం

-పదేళ్లు ఈ జిల్లాను ఎండబెట్టిన కేసీఆర్‌ – ఎం‌పిగా గెలిపించినా పట్టించుకోని నేత – గ్రీన్‌ చానల్‌ ద్వారా ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తున్నాం – మూసాపేట కార్వింగ్‌ కంపెనీలో రెండో యూనిట్‌ ప్రారంభం – వకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 3:  ఒకప్పుడు పాలమూరు వలసల జిల్లాగా ఉండేదని సీఎం…

హరీష్‌ ‌రావు, రేవంత్‌ల ‌కుమ్మక్కు నిజమే

MP RaghunandanRao

– గతంలోనే తాను ఈ విషయం చెప్పా – ఇప్పుడు కవిత కొత్తగా చెప్పిందే లేదు – పోచంపల్లి, నవీన్‌రావు అక్రమాలపై విచారణ జరపాలి – విలేకర్లతో ఎంపి రఘునందన్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: ‌రేవంత్‌రెడ్డి, హరీష్‌ రావు కుమ్మక్కయ్యారని తాను గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ రఘునందన్‌ ‌రావు అన్నారు. కవిత ఇప్పుడు కొత్తగా చెప్పింది…

విధుల్లో చేరిన లెఫ్టినెంట్ జనరల్ హార్పల్ సింగ్

– మంత్రి ఉత్తమ్, రాహుల్ బొజ్జా లను కలిసిన సింగ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 3: రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడిగా నియమితులైన లెఫ్టినెంట్ జెనరల్ కల్నల్ హార్పల్ సింగ్ సోమవారం విధుల్లో చేరారు.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసేందుకు రూపొందించిన ఎస్ఎల్బిసి పనుల పునరుద్ధరణ నిమిత్తం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…

కాంగ్రెస్‌ ‌పార్టీది దండుపాళ్యం బ్యాచ్‌

-‌ ప్రజలకు దమ్మిడీ మేలు చేసేది కాదు – కాంగ్రెస్‌పై వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: ‌కాంగ్రెస్‌ ‌పార్టీది దండుపాళ్యం బ్యాచ్‌ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎత్తుకుపోయే బ్యాచ్‌ ‌తప్ప ఇచ్చే బ్యాచ్‌ ‌కాదని కేటీఆర్‌ ‌విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ‌నేత ఊకంటి…

విదేశాల నుంచి ఆగిన యూరియా దిగుమతులు

– కొరత అందుకేనని వెల్లడించిన కేంద్రం – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల  న్యూదిల్లీ,సెప్టెంబర్‌3: ‌యుద్ధాల కారణంగా కేంద్రం ఇతర దేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకోలేదని, అందువల్లనే కొరత ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో యూరియా సరైన సమయంలో ఉత్పత్తి చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా…