prajatantra_news

prajatantra_news

భారీగా డ్రగ్స్‌ పట్టివేత

– పెడ్లర్లతోపాటు 8మంది ట్రాన్స్‌జెండర్ల అరెస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: నగరంలో భారీ డ్రగ్‌ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. డ్రగ్స్‌ సేవిస్తున్న పది మందిని ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ అదుపులోకి తీసుకుంది. ఇద్దరు పెడ్లర్లతోపాటు 8మంది ట్రాన్స్‌జెండర్‌ (గే) వినియోగదారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పెడ్లర్ల నుంచి వంద గ్రాముల ఎండీఎంఎస్‌…

ఇటీవ‌లి వ‌ర‌ద‌ల న‌ష్టం రూ.5018.72 కోట్లు

– ఇవి ప్రాథ‌మిక అంచ‌నాలు మాత్ర‌మే – జాతీయ విప‌త్తుగా ప‌రిగ‌ణించాలి – హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర మంత్రుల విన‌తి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 4: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలో పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే సాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర…

ఎసిబి వలలో మహిళా అధికారి

రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత నల్లగొండ,ప్రజాతంత్ర,సెప్టెంబరు 4: రూ.20 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారి చరితారెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఫిషరీస్‌ ‌కో-ఆపరేటివ్‌ ‌సొసైటీలో నూతన సభ్యులను చేర్చుకునేందుకు వీలుగా అనుమతిచ్చేందుకు ఆమె లంచం డిమాండ్‌ ‌చేశారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ ‌హ్యాండెడ్‌గా…

గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణ‌

– యూఏఈ  భాగ‌స్వామ్యం అవ‌స‌రం – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 4:  తెలంగాణను ‘గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్‌’ గా మార్చాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని, ఈ లక్ష్య సాధనలో యూఏఈ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు. యూఏఈ పర్యటనలో…

ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి గిఫ్ట్ గా జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు

Prime Minister Modi

– స్వావ‌లంబ‌న‌కు సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌రం – ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ఎన్డీఏ ప్ర‌భుత్వం – ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ న్యూదిల్లీ, సెప్టెంబరు 4: కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజలకు దీపావళి గిప్ట్ ఇచ్చామన్నారు. దీంతో దీపావళికి ముందే దేశ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు.…

ఫార్మసీ విద్యలో కేయూ ప్రతిష్ఠ విశ్వవ్యాప్తం కావాలి 

– వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డి  కాళోజీ జంక్షన్‌/హనుమకొండ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: ఫార్మసీ విద్య కళాశాల ద్వారా కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) ప్రతిష్ఠ విశ్వవ్యాప్తం కావాలని యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య కె.ప్రతాప్‌ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల గోల్డెన్‌ జూబిలీ సమావేశం ప్రిన్సిపాల్‌ ఆచార్య జె.కృష్ణవేణి అద్యక్షతన గురువారం జరిగింది.…

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

– విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండాలి – కామారెడ్డి వరదల్లో అధికారుల కృషి ప్రశంసనీయం – నష్టానికి సంబంధించి నివేదికలు సిద్దంచేయాలి – కేంద్రం నుంచి సాయం అందేలా చూడాలి – యూరియా కోసం పడిగాపులు పడకుండా చూడండి – కామారెడ్డిలో అధికారులతో సిఎం రేవంత్‌ ‌సమీక్ష కామారెడ్డి,ప్రజాతంత్ర,సెప్టెంబరు4: వరదలు, విపత్తుల సమయంలో అధికారులు సమన్వయంతో…

ఎస్ఎల్‌బీసీ ప‌నుల్లో ఆల‌స్యం వొద్దు

– స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 04: జూబ్లీహిల్స్ నివాసంలో ఎస్ఎల్ బీసీ పనుల పునరుద్దరణ పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంనిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ ఎస్‌ ఎల్ బీ సీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదని స్ప‌ష్టం చేశారు. ఎస్…

ఖైరతాబాద్‌ ‌మహాగణపతి వద్ద భక్తజనసంద్రం

– భారీగా తరలివచ్చిన భక్తజనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు 4: ఖైరతాబాద్‌ ‌మహా గణపతిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడంతో గురువారం సాయంత్రం భక్తులు తరలివస్తుండటంతో ఖైరతాబాద్‌ ‌పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. ముందస్తు నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా బడా గణేశ్‌ ‌దర్శనానికి గురువారం రాత్రి 11 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న…

వోటరు కార్డులు ఒకటికి మించి ఉంటే నేరం

– అలాంటి వాటిని వెంటనే సరెండర్‌ ‌చేయాలి – లేకుంటే చర్యలు తప్పవన్న ఎన్నికల సంఘం న్యూదిల్లీ,సెప్టెంబర్ 4: వోటరు కార్డులకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఒకటికి మించి కార్డులు కలిగి ఉండటం నేరమని ఎన్నికల సంఘం పేర్కొంది. ఒకవేళ రెండు, అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఒకదాన్ని మాత్రమే పెట్టుకొని …