prajatantra_news

prajatantra_news

‌క‌ల్వ‌కుంట్ల‌ కుటుంబానిది ఆస్తుల గొడ‌వ‌

– తెలంగాణ వనరులను దోచుకున్నారు – పంపకాల త‌గాదాతోనే తాజా పరిస్థితులు – మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆరోపణ జనగామ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: ‌కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినవే నని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై స్టేషన్‌ ‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాట్‌ ‌కామెంట్స్ ‌చేశారు. జనగామ జిల్లాలోని లింగాల…

జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌, ‌డీజిల్‌లను తేలేం

– ఏకరూప పన్ను విధానం మన దేశంలో అసాధ్యం – కేంద్ర అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడి – న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 5:‌మన దేశ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితమైనదని, ఇలాంటి సమయంలో ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం అసాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) స్వరూపంలో…

గురువు పాత్ర వెలకట్టలేనిది

– స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ వికారాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారని తెలంగాణా రాష్ట్ర శాసన సభా పతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్లో జాతీయ ఉపాద్యాయ దినోత్సవం సందర్బంగా జిల్లా విద్యాధికారి రేణుకా దేవి అధ్యక్షతన…

గణేశ్‌ నిమజ్జనంలో అపశృతి

– ట్రాక్టర్‌ను ఢీకొన్న డిసిఎం.. ఇద్ద‌రి దుర్మ‌ర‌ణం మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను డీసీఎం బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా నాచపల్లి గ్రామానికి చెందిన 11 మంది గురువారం అర్ధరాత్రి దాటాక జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల…

నేటి నిమజ్జనం కోసం అర్థరాత్రి వరకు మెట్రో

– మధ్యాహ్నం కల్లా ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5: గణేశ్‌ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో శుభవార్త చెప్పింది. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి శనివారం ఉదయం 6 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీంతో నిమజ్జనాన్ని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల…

శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం

– బస్సు లోయలో పడి 15మంది దుర్మరణం కొలంబో  సెప్టెంబర్‌ 5: శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 30 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు కొండపై నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతిచెందారు. 16 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసు అధికారి తెలిపిన…

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

– న‌లుగురు మావోయిస్టుల మృతి – కొంతమందికి గాయాలు – భారీగా ఆయుధాలు స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. ఈ సంఘటనలో న‌లుగురు మావోయిస్టులు అక్కడిక్కడే మృతి చెందారు. మరికొంతమందికి గాయాలు అయినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌, ‌దంతెవాడ, బీజాపూర్‌…

‘రైజింగ్‌ తెలంగాణ’లో భాగస్వాములు కండి

– పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలం – గల్ఫ్‌ పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, ‘రైజింగ్‌ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని గల్ఫ్‌ పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…

విద్యా శాఖ సమస్యలు అర్థం చేసుకుంటున్నాం

– అందుకే ఆ శాఖను నావద్ద ఉంచుకున్నా – ఉద్యమంలో ప్రతీ పల్లెకు ‘జై తెలంగాణ’ చేరవేశారు – మీ సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగి ఉండొచ్చు – అందరం కలిసి తెలంగాణను పునర్నిద్దాం – గురుపూజోత్సవ కార్యక్రమంలో టీచర్లకు సీఎం పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: విద్యా శాఖ నావద్దే ఉండడంతో దాన్ని…

కాంగ్రెస్‌ పాలనలో విద్యా రంగానికి అన్యాయం

– సర్వేపల్లి జయంతి కార్యక్రమంలో రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: భారత దేశ నిర్మాణంలో, అలాగే విద్యావ్యవస్థలో అనేక మార్పులకు కారణమైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 138వ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులను గౌరవించుకోవాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యఠక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. ట్యాంక్‌బండ్‌ వద్ద సర్వేపల్లి విగ్రహానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌…