prajatantra_news

prajatantra_news

ఫోన్‌ ట్యాపింగ్‌.. మరో కీలక పరిణామం

మాజీ సిఎస్‌ శాంతి కుమారి తదితరుల విచారణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ (పొలిటికల్‌) రఘునందన్‌ రావులను విచారణకు పిలిచి వారి స్టేట్‌మెంట్లను నమోదు చేసింది.…

కాళేశ్వరంలో అవినీతి ముమ్మాటికీ నిజం

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ‌కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆధారాలతో సహా బయటపెట్టగానే బీఆర్ఎస్‌ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ‌మండిపడ్డారు. బండి సంజయ్‌పై బీఆర్ఎస్‌  నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కాళేశ్వరం…

‘సాయంత్రం లోగా చంపేస్తాం.. దమ్ముంటే కాపాడుకోండి’

బీజేపీ ఎంపీ రఘునందన్‌ ‌రావుకు బెదిరింపులు మావోయిస్టుల పేరుతో ఫోన్‌ కాల్‌ ఎం‌పీ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 23: ‌మెదక్ ‌బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కు పీపుల్స్‌వార్‌ ‌మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ ‌వొచ్చింది. తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టునని, సోమవారం సాయంత్రంలోగా రఘునందన్‌రావును చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్‌ ‌చేశాడు.…

ఉప ఎన్నికల్లో సత్తా చాటిన ఆప్‌

‌గుజరాత్‌, ‌పంజాబ్‌లో సీట్లు నిలబెట్టుకున్న ఆమ్‌ ఆద్మీ కేరళలో ఎల్డీఎఫ్‌కు షాక్‌..‌కాంగ్రెస్‌ ‌వశమైన నిలంబర్‌ ‌రాజ్యసభకు వెళ్లడం లేదన్న ఆప్‌ ‌కన్వీనర్‌ ‌కేజ్రీవాల్‌ ‌న్యూదిల్లీ, జూన్‌ 23:  ‌గుజరాత్‌, ‌పంజాబ్‌ ఉప ఎన్నికల్లో ఆప్‌ ‌సత్తా చాటింది. గుజరాత్‌లో బిజెపికి ఓటమి తప్పలేదు. దేశ వ్యాప్తంగా జూన్‌ 19‌న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు…

తెలంగాణలో జోరుగా ఉపాధి హామీ పనులు

మొదటి రెండు నెలల్లోనే 70 శాతం పూర్తి పని దినాలు రెట్టింపు చేయాలని కేంద్రాన్ని కోరాం: మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయని, కేంద్రం కేటాయించిన ఆరున్నర కోట్ల పని దినాల్లో ఇప్పటికే 4.53 కోట్ల పని దినాలను పూర్తి చేశామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ…

బ్యాంకు సేవలపై అవగాహన కార్యక్రమాలు పెంచాలి

బ్యాంకర్ల సమావేశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలపై అవగాహన పెంపొందించేందుకు నిరంతరం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకింగ్‌ సేవల విస్తరణ వేగంగా కొనసాగిందన్నారు. కేంద్ర…

రైతుకు భరోసా.. రేవంతన్న

మాట ప్రకారం తొమ్మిది రోజుల్లోనే ‘భరోసా’ నిధుల జమ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న రాష్ట్ర రైతులు రేపు రైతులనుద్దేశించి ప్రసంగించనున్న సీఎం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా నిధుల రైతుల ఖాతాల్లో జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.…

సీఎంకు సికిందాబ్రాద్‌ బోనాల ఉత్సవాల ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల కమిటీ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలకు సంబంధించి ఆయనకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆహ్వాన పత్రిక అందించింది. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అమ్మవారి ఆశీర్వచనాలు…

అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న అణు కేంద్రాలు

దాడి లక్ష్యం రాజకీయ మార్పు కాదు: హెగ్‌సెత్‌ స్పష్టీక‌ర‌ణ‌ అతి ప్రమాదకర దాడులగా ఇరాన్ ఖండన ప్రజాతంత్ర ఇంట‌ర్నెట్ డెస్క్‌: అమెరికా ఇరాన్‌పై చేసిన దాడులు రాజకీయపరమైన మార్పు కోసం కాద‌ని, ఇరాన్ అణు కార్యక్రమం నుంచి ఉద్భవిస్తున్న ముప్పును ఎదుర్కొనే ఉద్దేశంతోనే జరిపిన‌ట్లు ఆ దేశ‌ రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ పేర్కొన్నారు. జాయింట్…

పట్వారి, ఫారెస్ట్ అధికారులపై తిర‌గ‌బ‌డండి

లేఖ‌ విడుదల చేసిన మావోయిస్టు కౌంట ఏరియా కమిటీ కార్యదర్శి దుల్ల   భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 22 : కొంటా బ్లాక్‌లోని కొంటా, గోలపల్లి, కిష్టారాం, చింతగుఫా, పోలంపల్లి, డోర్నపాల్, ఎర్రబోర్, భెజ్జి పోలీస్ స్టేషన్ల అంతర్భాగాలలో పనిచేస్తున్న ఫారెస్ట్ గార్డులు, పట్వారీలకు మావోయిస్టు పార్టీ కొంట ఏరియా కమిటీ తీవ్రమైన హెచ్చరిక జారీ…