prajatantra_news

prajatantra_news

గోల్కొండలో బోనం సమర్పించిన కవిత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ఆషాఢ మాసం బోనాలు భాగ్యనగరంలో ప్రారంభమయ్యాయి. చరిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభమైంది. తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుంది. ఈ క్రమంలో గోల్కొండ జగదాంబిక మహంకాళి, ఎల్లమ్మ తల్లికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ…

మరో మూడేళ్లు సీఎం రేవంత్‌ రెడ్డే

ఆ తరవాత ఛాన్స్‌ కోసం నేను ప్రయత్నిస్తా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యు హైదగా -ంటాం%‘‘ టీపీ%సీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సీఎం పదవిపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యు చేశారు. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రి కావడ%ా‘‘కి %ంవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారన్నారు. తRమ్మిదేళ్ల తర్వాత సీఎం కావడాఁకి తాను ప్రయత్నం…

డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మిద్దాం

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క ములుగు ,ప్రజాతంత్ర, జూన్ 26: యువతి యువకులు మత్తు పదార్థాలను వాడకుండా అన్నిచోట్ల అవగాహన సదస్సులు నిర్వహించాలని, మత్తు పదార్థాలను వాడకం చేయడం ఒక భూతం లాంటిదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి…

నగరాభివృద్ధిలో ‘హెచ్‌- సిటీ’ గేమ్‌ ఛేంజర్‌

–  నగరాభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించాం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: హైదరాబాద్‌ నగరాభివృద్ధిలో హెచ్‌- సిటీ ప్రాజెక్ట్‌ గేమ్‌ ఛేంజర్‌ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. దేశంలోని ఇతర నగరాలకు రోల్‌ మోడల్‌గా నగరాన్ని అభివృద్ధి చేయాలనే…

అది మా హక్కు

’ఆపరేషన్‌ సిందూర్‌‘పై పాక్‌కు స్పష్టం చేసిన రాజ్‌నాథ్‌సింగ్‌ బీజింగ్‌, జూన్‌ 26: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించడం తమ హక్కు అని పాకిస్థాన్‌కు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తేల్చిచెప్పారు. చైనాలో గురువారం జరిగిన షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) సమావేశంలో సభ్య దేశాలకు చెందిన రక్షణ శాఖ మంత్రులు పాల్గొనగా…

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి

రెండు గంటలపాటు రైళ్ల రాకపోకలు బంద్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ఓ యువతి రైలు పట్టాలపై కారు నడపడంతో అనేక రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నాగులపల్లి నుంచి శంకర్‌పల్లి వెళ్లే మార్గంలో జరిగింది. నాగులపల్లి గ్రామస్థులు యువతి కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కారును పట్టాలపై…

ఉద్యోగులు, ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉద్యోగుల పెండిరగ్‌ మెడికల్‌ రీయింబర్స్మెంట్‌ క్లియర్‌ గత ప్రభుత్వంలోని పెండిరగ్‌ బిల్లులు సైతం క్లియర్‌ మొన్న 2 డిఏలు పెంపు, 9 రోజుల్లో రూ.9వేల కోట్లు ’రైతు భరోసా‘ జమ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్‌ రియంబర్స్మెంట్‌ పెండిరగ్‌ బిల్లుల మొత్తం…

జిఓ 49 రద్దు చేయాలి

మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ డిమాండ్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 26 : ఆదివాసీ ప్రజల హక్కుల కోసం జల్‌, జంగల్‌, జమీన్‌ ఉద్యమానికి నాయకత్వం వహించి అమరజీవిగా ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న కొంరంభీం పేరుతో ఏర్పాటైన జిల్లాలోని సుమారు 339 గ్రామాలను, ప్రజలను ఖాళీ చేయించాలని తెచ్చిన జీ.వో. నెం.49 రద్దు…

యాచక రహిత నగరానికి జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు ప్రధాన కూడళ్ళలో ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులను గుర్తించి షెల్టర్‌ హోమ్‌లకు లేదా సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టింది. జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ ఆదేశాలమేరకు ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ప్రధానంగా, బషీర్‌బాగ్‌, సెక్రెటరియేట్‌, నాంపల్లి, బేగంబజార్‌ తదితర ప్రాంతాల్లో జంక్షన్ల వద్ద…