prajatantra_news

prajatantra_news

డబ్బులతో కొలిచేది కాదు.. న‌మ్మ‌కంతో చేప‌ట్టాలి

– సంప్రదాయంలో వీసమెత్తు తేడా రాకూడదు – తల్లుల ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది – పూజారులు, ఆదివాసీ సంఘాల అభిప్రాయాలు విన్న‌ ముఖ్యమంత్రి  – వరంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి – అభివృద్ధి పనులపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: మేడారం సమ్మక్క`సారలమ్మల ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి…

మేడారం అభివృద్ధితో మా జన్మ ధన్యమైనట్లే

– నాడు ఇక్కడినుంచే పాదయాత్ర మొదలుపెట్టా – అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం – ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్నాం – పూజారులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం – మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావోద్వేగం మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ఆనాడు ఇక్కడినుంచే నేను పాదయాత్ర మొదలుపెట్టా.. తెలంగాణకు పట్టిన…

మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

– అమ్మలను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పణ – అభివృద్ధి పనులకు సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్ష – పర్యటన ఏర్పాట్లలో అన్నీ తానై వ్యవహరించిన సీతక్క మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: రేవంత్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ములుగు జిల్లా మేడారం వచ్చారు. ఆయనకు సమ్మక్క`సారలమ్మ జాతర ప్రాంగణం వద్ద ములుగు ఎమ్మెల్యే అయిన…

పిడుగు పడి యువకుడి మృతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చంద్రయ్య పల్లి గ్రామంలో పిడుగు పడి యువకుడు మృతి చెంద‌డంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో తన తల్లిదండ్రులతో కలిసి పని చేస్తున్న క్రమంలో యువకుడు మొద్దు రాకేష్ ముదిరాజ్ (25) పై పిడుగు పడి…

సేవే నిజమైన సంపద

– అగ్రసేన్‌ మహారాజ్‌ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ది – అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 :సేవే నిజమైన సంపద అని చాటి చెప్పి న అగ్రసేన్‌ మహారాజ్‌ ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణను దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చి…

దమ్ముంటే బిల్డర్లు, నాయకుల ఆక్రమణలు కూల్చండి

– పేదల ఇల్లను కూల్చి వారిని రోడ్డున పడేస్తారా – ఇందిరమమ రాజ్యం అంటూ పేదల గూడును కూలుస్తారా – పేదల జోలికి వొస్తే మాడి మసి అవుతారు జాగ్రత్త – గాజుల రామారంలో బాధితులను పరామర్శించిన ఎంపీ ఈటల  ‌మేడ్చల్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22 : ‌హైడ్రా అధికారులకు దమ్ముంటే ప్రభుత్వ స్థలంలో బిల్డర్లు, నాయకుల ఆక్రమణలు…

ప్రణాళికబద్ధంగా ఖమ్మం నగర అభివృద్ధి:

మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రధాన రోడ్ల విస్తరణకు మార్కింగ్ చేయాలి ఖాళీ స్థలాల పరిశుభ్రత బాధ్యత యాజమాన్యాలు తీసుకోవాలి ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఖమ్మం అభివృద్ధి చేసేందుకు చర్యలు వ్య‌వ‌సాయ‌ శాఖ మంత్రి తుమ్మల  ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ప్రణాళికాబద్ధంగా ఖమ్మం నగరం అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని  వ్యవసాయ…

నగరంలో మరోమారు కుంభవృష్టి

– భారీ వర్షంతో తల్లడిల్లిన రాజధాని –  రోడ్లపై నిలిచిన వాన నీరు – పలుచోట్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22: ‌రాజధాని హైదరాబాద్‌ ‌నగరవ్యాప్తంగా క్యూమిలో నింబస్‌ ‌మేఘాలు అలుముకున్నాయి. దీంతో నగరంలో మరోమారు భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి తేలికపాటి జల్లులు పడుతుండగా.. ఆ తర్వాత…

సమ్మక్కసాగర్‌ ‌ప్రాజెక్ట్‌కు ఛత్తీస్‌గడ్‌ ‌సుముఖత

– ముంపు భూమికి పరిహారం చెల్లింపునకు మంత్రి ఉత్తమ్‌ అం‌గీకారం రాయ్‌పూర్‌,‌సెప్టెంబర్‌ 22: ‌తెలంగాణ రాష్ట్రంలోని సమ్మక్కసాగర్‌ ‌ప్రాజెక్ట్‌కు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రభుత్వం ముందుకు వొచ్చింది. రాయ్‌పూర్‌లో సీఎం విష్ణు దేవ్‌ ‌సాయిని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌కలిశారు. నీట మునిగే భూభాగం పరిహారం భరించేందుకు తెలంగాణ అంగీకారం తెలిపింది.…

బాసరలో ఘనంగా శరన్నవరాత్రులు ప్రారంభం

– చిన్నారుల అక్షరాభ్యాసాలకు రద్దీ నిర్మల్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22: ‌ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు సోమవారం  వైభవంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిచ్చారు.చదువులతల్లి సరస్వతి దేవీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా అక్షరాభ్యాసాలు కూడా జోరుగా సాగాయి. ఈ సందర్భంగా బాసర ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో…