prajatantra_news

prajatantra_news

గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ హ‌బ్‌గా హైద‌రాబాద్‌

– 2030 నాటికి తెలంగాణ 250 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయికి – దేశంలో ఔష‌ధ ఉత్ప‌త్తిలో రాష్ట్ర వాటా 40శాతం\ – ఆస్ట్రేలియా యూనివర్సిటీ ‘ఆర్ఎంఐటీ’తో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ వోఐ – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 22:  అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ గా మార్చాలన్నదే…

విద్య‌లో పెట్టుబ‌డి అంటే భ‌విష్య‌త్తును నిర్మించ‌డం

– ఐఏఎస్ ఆఫీస‌ర్ శంక‌రన్ సేవ‌లు అద్భుతం – అధికారంలో వున్న‌వారు న్యాయం చేయాలి – శంక‌ర‌న్ చూపిన మార్గం అనుస‌ర‌ణీయం – మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ హైదరాబాద్ (గౌలిదొడ్డి), ప్ర‌జాతంత్ర‌,  అక్టోబర్ 22: విద్యలో పెట్టుబడి పెట్టడం అంటే భవిష్యత్తును నిర్మించడం అని సీఎం రేవంత్ రెడ్డి  చెప్పిన మాటలను సాకారం చేస్తున్నారనీ సాంఘిక…

తెలంగాణ రవాణా చెక్‌ ‌పోస్టుల ఎత్తివేత

– సీఎం ఆదేశాలతో తక్షణ చర్యలు – హ‌డావిడిగా రవాణా శాఖ నిర్ణయం – నంబర్‌ ‌ప్లేట్‌ ‌రికగ్నేషన్‌ అమలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22:‌ రాష్ట్రంలోని అన్ని రహదారులపై ఉన్న రవాణా చెక్‌ ‌పోస్టులను వెంటనే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ ‌రెడ్డి సంచలన ఆదేశాలిచ్చారు. దీంతో తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు…

సృష్టి ఫెర్టిలిటీ కేసులో స్పీడ్‌ ‌పెంచిన ఈడీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌22: ‌రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో అధికారులు స్పీడ్‌ ‌పెంచారు. ఇప్పటికే చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్‌లో ఉన్న నిందితులు డాక్టర్‌ ‌నమ్రత, కల్యాణి, సంతోష్‌, ‌నందినిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అలాగే  ప్రధాన నిందితుడు డాక్టర్‌ ‌నమ్రత కుమారుడు జయంత్‌కృష్ణను సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున…

స్కావెంజ‌ర్ల జీతాలు చెల్లించండి

– తొమ్మిది నెల‌లుగా జీతాలు రాక ఇబ్బందులు – చిరుద్యోగుల క‌ష్టాన్ని గుర్తించాలి – విశ్రాంత ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్న ప్ర‌భుత్వం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆగ్ర‌హం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 31: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అని హ‌రీష్‌రావు…

రవాణా శాఖలో ఏఐ సాంకేతికత అమలు

– షోరూముల్లోనే వాహన రిజిస్ట్రేషన్ల పరిశీలన – దిల్లీ కాలుష్యం దృష్ట్యా హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి – అధికారులతో సక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌22: ‌దిల్లీలో కాలుష్యం ఎలా ఉందో అందరం చూస్తూనే ఉన్నామని.. అలాంటి పరిస్థితులు హైదరాబాద్‌లో రాకుండా ప్రణాళికలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఖైరతాబాద్‌ ‌రవాణా…

రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం

– బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం – హుస్నాబాద్‌లో పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22 : రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని చర్యలు తీసుకుంటున్నారని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం…

లక్ష్మీనరసింహుడికి స్వాతి నక్షత్ర ప్రత్యేక పూజలు

– స్వామివారికి అష్టోత్తర శతకటాభిషేకం – గిరి ప్రదక్షిణలో ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు అష్టోత్తర శతకటాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణలో…

బంగాళాఖాతంలో అల్పపీడనం

– తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌22: ‌నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ గురువారం మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ ‌తీరాలకు ఆనుకొని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ పేర్కొంది. ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య…

సమన్వయంతో మేడారం జాతర ఏర్పాట్లు పూర్తిచేయాలి

– గిరిజన సంక్షేమం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని గిరిజ‌న సంక్షేమ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సబ్యసాచి ఘోష్‌ అధికారులను ఆదేశించారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై సచివాలయంలో…