prajatantra_news

prajatantra_news

పార్టీ బలోపేతం, జిల్లాస్థాయి నాయకత్వ మార్పుపై చర్చ

–  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో సీఎం భేటీ దిల్లీ, అక్టోబర్‌ 25: డీసీసీ అధ్యక్షుల నియామకాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఎఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌లు దిల్లీలో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రస్థాయిలో…

చదువుతోపాటు ఆటపాటల్లో ముందుండాలి

– ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆరుట్ల యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: పట్టణంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ జూనియర్‌ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్‌ పార్టీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఆరుట్ల కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో ముందుండాలని, చదువులో రాణించేందుకు విద్యార్థులు ముందునుంచి కష్టపడాలని ఉద్బోధించారు.…

‘రైజింగ్‌ తెలంగాణ’లో భాగస్వాములు కండి

~ పెట్టుబడులతో రాష్ట్ర పురోగతిలో పాలుపంచుకోండి – ఇండియన్‌’ సీఈవోలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: ‘రైజింగ్‌ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని ఆస్ట్రేలియాలోని పలు కంపెనీల ‘ఇండియన్‌’ సీఈవోలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పురోగతిలో పాలుపంచుకోవాలని కోరారు. ఆ…

రాజీవ్‌ స్వగృహ ఓపెన్‌ ప్లాట్లకు ఈ-వేలం

– కుర్మల్‌గుడ, బహదూర్‌పల్లి, తొర్రూర్‌లలో మొత్తం 167 ప్లాట్ల విక్రయం – ఈనెల 28 నుంచి 30వ‌ర‌కు నిర్వహణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: ఎలాంటి వివాదాలు లేని నివాసయోగ్యమైన ఓపెన్‌ ప్లాట్లను ఇ-వేలం ద్వారా నిర్వహించడానికి తెలంగాణ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ మరోసారి నోటిఫికేషన్‌ ఇచ్చింది. తమ అభిరుచులకనుగుణంగా ఇంటిని నిర్మించుకునేందుకు అనువుగా ఉన్న…

కురుమల సాహిత్యం- చరిత్ర -సంస్కృతి  పుస్త‌కం ఆవిష్క‌ర‌ణ‌

– అద్భుత ప‌రిశోధ‌న గ్రంథం – ప్రొఫెస‌ర్ ఘంటా చ‌క్ర‌పాణి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 25:  సాంస్కృతిక మూలాలను వెలికి తీసిన అద్భుత ప‌రిశోధ‌న గ్రంథం “కురుమల సాహిత్యం చరిత్ర సంస్కృతి”  అని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. డా. బి ఆర్ అంబెడ్కర్ ఓపెన్  యూనివర్సిటీలో శ‌నివారం నిర్వహించిన ఛాయ సాహిత్యోత్సవంలో బర్ల మహేందర్…

హ్యామ్‌ ‌టెండర్లలో రూ.8వేల కోట్ల కుంభకోణం

– అది హ్యాం కాదు స్కాం -దీనిపై నిత్యం పోరాడుతూనే ఉంటాం -అవినీతిలో మునిగితేలుతున్న మంత్రులు -మాజీ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి ఆరోప‌ణ‌లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25:ఇం‌దిరమ్మ రాజ్యంలో రోజుకో అవినీతి, పూటకో కుంభకోణం బయటపడుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి  విమర్శించారు. ఓ పని టెండర్‌కు సంబంధించి మంత్రుల…

నిరుద్యోగ నిర్మూలనకు దృఢ సంకల్పం

– ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగం సంస్థల్లో ఉపాధి కల్పన – మారుమూల ప్రాంతంలో మెగా జాబ్‌ మేలా ఇదే ప్రప్రధమం – నిరుద్యోగుల నుండి భారీ స్పందన – 40 వేల మందికిపైగా అభ్యర్థుల నమోదు – గోండుగూడెం, దళితవాడల, బీసీ బస్తీల నిరుపేదల కోసమే.. – మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌,…

మాది ఉద్యోగ నామ ప్రభుత్వం

– ఏడాదిన్నర కాలంలోనే 80 వేల కొలువులు ఇచ్చాం – బాకీ కార్డులంటూ డ్రామాలాడుతున్న రాజకీయ నిరుద్యోగులు – డీపీవో, ఎంపీడీవోల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: పదేళ్ల నిరీక్షణకు ఫలితం దొరికింది.. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మీలాంటి ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు కల్పించింది.. ఏడాదిన్నర కాలంలోనే…

మళ్లీ స్పల్పంగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్‌, అక్టోబర్‌ 25: ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ స్థాయిల నుంచి క్రమంగా దిగి వస్తున్న బంగారం ధర శనివారం ట్రేడిరగ్‌లో స్వల్పంగా పెరిగింది. దీపావళి తర్వాత బంగారం ధర భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్‌ ధర తగ్గడంతో దేశీయంగా కూడా పసిడి ధరలు క్రమంగా దిగివచ్చాయి. అయితే శనివారం ట్రేడిరగ్‌లో మాత్రం…

తెలంగాణలోనూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలి

– రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలకు రెండు కళ్లవంటివి – జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటాం – రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ను కలిసిన ఏపీ అధ్యక్షుడు మాధవ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్‌ మాధవ్‌ పార్టీ తెలంగాణ కార్యాలయానికి శనివారం విచ్చేసి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావుని…