prajatantra_news

prajatantra_news

అంగరంగ వైభవంగా భట్టి కుమారుడి వివాహం

– నూతన వధూవరులకు గవర్నర్, సీఎంల ఆశీర్వాదం – ఖర్గే, డీకే, మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు, సినీ నటులు హాజరు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని జీఎంఆర్ ఎరేనాలో గురువారం జరిగిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య- సాక్షిల వివాహ వేడుక అత్యంత వైభవంగా…

మనుసింఘ్వి, వేం నరేందర్ నామినేషన్ దాఖలు

– రాజ్యసభ అభ్యర్థులను అభినందించిన మంత్రి సీతక్క – సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల హాజ‌రు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ ‌మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి నామినేషన్‌ ‌పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం…

ప్రత్యేక ఆకర్షణగా ‘పాదయాత్ర’ బంధువులు

– తనయుడి వివాహ వేదికపై ఆశీనులైన ఆదివాసీ మహిళలు – నాటి మిత్రుల‌కు కృత‌జ్ఞ‌త చూపిన డిప్యూటీ సీఎం భ‌ట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5 : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య – సాక్షిల వివాహ వేడుకలో ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల మధ్య…

గాంధీ సరోవర్ ప్రాజెక్టును ఆపండి

– కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షికి విన్నపం – మూసీ జన్ ఆందోళన్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: గాంధీ సరోవర్ ప్రాజెక్టు గురించి ‘మూసీ జన్ ఆందోళన్ (ఎంజేఏ) తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. మూసీ నది, దాని ఒడ్డుకు సమీపంలో నివసించే ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న ఈ సంఘం…

అమిత్ షాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ, మార్చి 4 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక భద్రతా అంశాలు, పోలీస్ విభాగ బలోపేతంపై చర్చించారు. ముఖ్యమంత్రి వెంట ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, రాష్ట్ర డిజిపి బి.శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి విజయ్…

ప్రముఖ కథా రచయిత ముక్తవరం కన్నుమూత

కాళోజీ జంక్షన్ /హనుమకొండ,  ప్రజాతంత్ర, మార్చి 4 : తెలుగు సాహిత్యంలో ప్రముఖ కథా, నవలా రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి (82) హైదరాబాద్‌లో బుధ‌వారం కన్నుమూశారు. పార్థసారథి పూర్వ నల్గొండ జిల్లా భువనగిరిలో 1944 జూలై 7న జన్మించారు. పాఠశాల విద్యను భువనగిరిలోనే పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు.…

రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఖరారు

ఏఐసీసీ పెద్దలతో ముఖ్యమంత్రి భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం దేశ రాజధాని దిల్లీ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన ఆయన ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశం అయ్యారు. ప్రధానంగా రాష్ట్రం నుండి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ…

తెలంగాణ వర్సిటీలో విద్యార్థుల ఘర్షణ

కామారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 4: తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న వర్సిటీలోని సౌత్‌ ‌క్యాంపస్‌ ‌వసతి గృహంలో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. హోలీ సంబరాల అనంతరం సీనియర్‌, ‌జూనియర్‌ ‌విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు.…

విద్యా క‌మిష‌న్ నివేదిక‌పై మూడు నెల‌లు చ‌ర్చించాలి

– త‌ర్వాత‌నే తుదిరూపం ఇవ్వాలి – విద్యా ప‌రిర‌క్ష‌క క‌మిటీ డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 4: విద్యా క‌మిష‌న్ గ‌త నెల‌ 26న ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించిన నివేదిక‌ను క‌నీసం మూడు నెల‌ల‌పాటు ప్ర‌జ‌ల ముందు చ‌ర్చ‌కు వుంచి తర్వాత తుదిరూపం ఇవ్వాల‌ని విద్యా ప‌రిర‌క్ష‌క క‌మిటీ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు ప్రొఫెస‌ర్‌ కె.చ‌క్ర‌ధ‌ర‌రావు, ప్రొఫెస‌ర్‌ జి.హ‌ర‌గోపాల్‌,…

ఇది మనిషి సృష్టించిన పెను విషాదం

– ఇరాన్‌లో పాఠశాల బాలికల మృతిపై కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 4: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్‌, అమెరికా బలగాలు వైమానికి దాడులతో ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్‌ ‌కూడా ఇజ్రాయెల్‌పైన, తన పరిసర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన ప్రతిదాడులు చేస్తోంది. ఫలితంగా పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.…