prajatantra_news

prajatantra_news

అంత‌ర్జాతీయ క్రీడ‌ల‌కు వేదిక‌గా హైద‌రాబాద్‌

– ప్ర‌భుత్వ నిరంత‌ర ప్రోత్సాహం – క్రీడా మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి – ఇంటర్నేషనల్ చాలెంజ్ 2025 బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ప్రభుత్వ క్రీడా ప్రోత్సాహక విధానాల వల్లనే పలు జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు హైదరాబాద్‌ వేదికగా మారుతోందని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి…

యాదగిరిగుట్ట నిత్యాన్నదాన పథకానికి భారీ విరాళం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిత్యాన్నదానం పథకానికి ఓ భక్తుడు భారీ విరాళం ఇచ్చారు. రూ.8 లక్షలను, గరుడ ట్రస్ట్‌కు రూ.2 లక్షలు మొత్తం రూ.10 లక్షల చెక్కులను ఆలయ ఇన్‌చార్జి ఈవో రవికి హన్మకొండ వాస్తవ్యుడు ఏపూరు శ్రవణ్‌ కుమార్‌ మంగళవారం అందజేశారు. ఈ…

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కీలక పరిణామం

– బీజేపీకి మద్దతుగా జనసేన – ప్రచారంలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొనే అవకాశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌ గౌడ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిలతో…

బీహార్‌లోనూ ఉచిత పథకాల వెల్లువ

– సంక్రాంతి కానుకగా మహిళల ఖాతాల్లో రూ.30వేలు జమ – మద్దతు ధరలకు అదనంగా రూ.300 నుంచి రూ.400 చెల్లింపు – సొంతూరికి 70 కి. దూరంలోనే ఉద్యోగుల బదిలీలు – మీడియా సమావేశంలో ఆర్‌జెడి నేత తేజస్వీయాదవ్‌ ‌పాట్నా, నవంబర్‌ 4: ‌బీహార్‌ ఎన్నికలలో ఆర్‌జెడి నేత, మహాగఠ్‌బంధన్‌ ‌ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన…

మరోమారు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. సోమవారం స్వల్పంగా పెరిగి రూ.1.23 లక్షల మార్కు దాటిన బంగారం ధర మంగళవారం మళ్లీ దిగొచ్చింది. గుడ్‌ ‌రిటర్నస్ ‌వెబ్‌సైట్‌ ‌ప్రకారం, మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్‌ 10 ‌గ్రాముల బంగారం ధర రూ.710 మేర తగ్గి…

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ

– మరోమారు షెడ్యూల్‌ ‌ప్రకటించిన స్పీకర్‌ – 6నుంచి వరుసగా విచారణలకు సిద్దం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌షెడ్యూల్‌ ఇచ్చారు. ఈనెల 6 నుంచి ‌విచారించనున్నారు. గత ఎన్నికల్లో…

జూబ్లీహిల్స్‌లో మంచి మెజారిటీతో గెలవబోతున్నాం 

– మంత్రి పొంగులేటి సమక్షంలో భారీగా కాంగ్రెస్‌లో చేరికలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అనవంబర్‌ 4: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధించబోతోందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్‌ నగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రెహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని ఓమ్‌ నగర్‌ చర్చి…

గడప గడపకూ ప్రచారంలో ప్రభుత్వ విప్‌ ఐలయ్య

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను పురస్కరించుకుని కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ తరపున గడప గడపకూ ప్రచారంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మంగళవారం పాల్గొన్నారు. రెహమత్‌ నగర్‌, బంగారు మైసమ్మ ఆలయం వద్ద ఉన్న ఆరు బూత్‌లలో నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.…

నివాసిత ప్రాంతంలో శ్మశానం ఏర్పాటు అమానుషం

–  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ఎర్రగడ్డలో నివాసిత ప్రాంతం మధ్యలో శ్మశానం ఏర్పాటు చేయడం అవివేకపూరితమైన, అమానుష చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ప్రజల భావోద్వేగాలను దెబ్బతీయడమే అవుతుందన్నారు. ఎర్రగడ్డ డివిజన్‌లోని కల్పతరువు రెసిడెన్సీ…