prajatantra_news

prajatantra_news

మ‌హా జాతరకు రావాల‌ని కేసీఆర్‌కు ఆహ్వానం

– ఆహ్వాన ప‌త్రిక అంద‌జేసిన మంత్రులు సీత‌క్క‌, సురేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8ః మేడారం మహా జాతరకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రులు సీతక్క, కొండా సురేఖలు ప్రత్యేకంగా ఆహ్వానించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు మంత్రులు గురువారం చేరుకోగానే మాజీ ఎంపీ సంతోష్ రావు వారిని…

ఉపాధి పథకం రద్దు దుర్మార్గపు చర్య

– ప్ర‌ధాని మోదీ పేదల పొట్టకొట్టే యత్నం – అధికారం ఉందని  ఇష్టారీతి నిర్ణయాలు – ఉపాధితో పేదరిక నిర్మూలనకు అడుగులు – మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధం – సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 8: పేదలపై కక్షతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్నే మారుస్తారా అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.…

యాచ‌కుడి మృతి.. రూ.4.5 లక్షల నగదు లభ్యం

– డబ్బాల్లో దాచుకున్న నగదు గుర్తించిన పోలీసులు తిరువనంతపురం, జనవరి 8: కేరళలో ఓ యాచ‌కుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే అతని వద్ద ఉన్న డబ్బాలో సుమారు రూ.4.5 లక్షల నగదును సీజ్‌ ‌చేశారు. అలప్పుజాలో ఈ ఘటన జరిగింది. వాస్తవానికి ఆ ప్రాంత ప్రజలకు ఆ యాచకుడు సుపరిచితం. రోజూ అతను ఆ…

భారత్‌పై పేలనున్న మరో బాంబ్‌

– ఏకంగా 500 శాతం సుంకాల వింధింపునకు రెడీ – బిల్లును సిద్దం చేసిన అమెరికా వాషింగ్టన్‌,‌ జనవరి 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌భారత్‌పై మరో బాంబు వేసేందుకు రెడీ అవుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఏకంగా 500 శాతం సుంకాలు విధించే కీలక బిల్లుకు ఆయ‌న‌…

మోకిల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

– చెట్టును ఢీకొన్న విద్యార్థుల కారు – నలుగురు ఇక్ఫాయ్‌ యూనివర్సిటీ విద్యార్థుల దుర్మరణం రంగారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 8: రంగారెడ్డి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడటంతో నలుగురు విద్యార్థులు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌ ఇక్ఫాయ్‌ యూనివర్సిటీ విద్యార్థులు శ్రీనిఖిల్‌, ‌సూర్యతేజ,…

పోలీసు అధికారులుగా సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

– వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే నాగ‌రాజు వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8ః సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం జీవితాంతం అంకితభావంతో సేవలందించిన విశ్రాంత పోలీసు అధికారుల సేవలు చిరస్మరణీయమని వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్‌.నాగ‌రాజు అన్నారు. విధి నిర్వహణలో ప్రజల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిన పోలీసు అధికారులు సమాజానికి ఆదర్శనీయుల‌ని ప్రశంసించారు. ఉమ్మడి…

మానసిక దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ

– అనురాగ్‌ హెల్పింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనితా రెడ్డి – దివ్యాంగుల మధ్య సంక్రాంతి సంబరాలు హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 8: మానసిక దివ్యాంగ పిల్లలకు అందరు పిల్లలకు ఉన్న హక్కులు వర్తిస్తాయని అనురాగ్‌ హెల్పింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్‌ అనితా రెడ్డి అన్నారు, పిల్లలకు భోగి పండ్లు…

రెండేళ్ల ప్ర‌జాపాల‌న‌లో తెలంగాణకు కొత్త దిశ

– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి – రెండేళ్ల పాల‌న‌లో ప‌దేళ్ల ప్ర‌గ‌తి సావ‌నీర్ ఆవిష్క‌ర‌ణ‌ హైదరాబాద్, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 8ః రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూడో వ‌సంతంలోకి అడుగుపెట్టింద‌ని, ఈ రెండేళ్ల‌లో రాష్ట్రానికి ఒక స్పష్టమైన కొత్త దిశను చూపిస్తూ అభివృద్ధి–సంక్షేమాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని రెవెన్యూ శాఖ మంత్రి…

ఐఐసీడిఈఎం–2026కు సన్నాహక స‌మావేశం

న్యూదిల్లీ, జనవరి 8: ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ (ఐఐసీడిఈఎం–2026)కు ముందస్తు సన్నాహకంగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు (సీఈవోలు)తో న్యూదిల్లీలోని ఐఐఐడిఈఎంలో సమావేశాన్ని గురువారంనిర్వహించింది. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు భారత్ మండపంలో జరగనున్న ఈ…

కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం త‌ప్పుడు ప్ర‌చారం

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

– అన్ని అంశాల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌లం – యూనివ‌ర్సిటీల భూముల క‌బ్జా ఆపండి – అస‌భ్య భాష రాజ‌కీయాల్లో త‌గ‌దు – రాబోయేది డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారే – మీడియా స‌మావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు వరంగల్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 8: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్‌కు రావ‌డం ఆనందంగా ఉంద‌ని, దివ్య…