prajatantra_news

prajatantra_news

కాళేశ్వరాన్ని రెండేళ్లుగా ఎందుకు నానబెట్టారో

– ఇప్పుడు రిపేర్లు చేయడంలో ఆంతర్యమేమిటో? – కమీషన్ల కోసమేనేమో అన్న అనుమానాలు – రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ జపం – మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రెండున్నరేళ్లు పంటలు…

రాజ్యసభ సభ్యుడిగా నితీష్‌ ‌ప్రమాణం

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 10: ‌బీహార్‌ ‌మాజీ ముఖ్యమంత్రి  నితీష్‌కుమార్‌ ‌శుక్రవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ ‌సి.పి రాధాకృష్ణన్‌ ‌తన ఛాంబర్‌లో నితీష్‌కుమార్‌ ‌చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నితీష్‌కుమార్‌ ‌హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, రాజ్యసభ నేత జెపి నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా…

హరివంశ్‌ ‌నారాయణ సింగ్‌ ‌కు మరో ఛాన్స్

-‌ రాష్ట్రపతి కోటాలో నామినేట్‌ ‌చేసిన కేంద్రం – మరోమారు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ అయ్యే అవకాశం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 10: ‌రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ ‌నారాయణ్‌ ‌సింగ్‌  ‌కొనసాగే అవకాశముంది. అనుభవజ్ఞుడైన నాయకుడిగా, నిష్పక్షపాతంగా సభను నడిపించే సమర్థత కలిగిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. భారత పార్లమెంట్‌ ఎగువసభలో అత్యంత హుందాతనం…

ముంబై ఎయిర్‌పోర్టులో 29 కిలోల బంగారం సీజ్‌

-‌ కెన్యా నుంచి వస్తున్న మహిళల నుంచి స్వాధీనం ముంబై, ఏప్రిల్‌10: ‌ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 29 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ ‌చేశారు. దీని విలువ సుమారు రూ.38 కోట్లు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కెన్యాలోని నైరోబీ నుంచి ఈ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ముంబై విమానాశ్రయం లో భారీ ఎత్తున బంగారాన్ని…

త‌ప్పుడు ఆరోప‌ణ‌లు మానుకోండి

– బీఆర్ఎస్‌పై మంత్రి సీతక్క ఫైర్ – అంగన్‌వాడీలకు మొబైల్ ఫోన్ల పంపిణీ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: అంగన్‌వాడీలకు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లలో అవకతవకలు అంటూ బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హితవు పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

కళాకారులు సమాజాన్ని ప్రభావితం చేయాలి

– వీసీ ప్రొఫెస‌ర్‌ ఘంటా చక్రపాణి – ఆదివాసీలకు ఉచిత విద్య అందివ్వడం అభినందనీయం – విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి – అంబేద్కర్ వర్సిటీలో ముగిసిన చిత్రకళా శిబిరం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: డా. బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో సామాజిక సాధికారత వారోత్సవాలలో భాగంగా…

ఆడపిల్లలు పుడుతున్నారని..

 – భార్య‌, ఇద్దరు పిల్ల‌ల్ని బ‌లిగొన్న భ‌ర్త‌ – తల్లీకూతుళ్ల హత్య కేసులో పురోగతి వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లీకూతుళ్ల హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో భర్తతోపాటు పదిమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు డాక్టర్లు బాల్నె పూర్ణిమ, ఎస్.రవళి పరారీలో ఉన్నారు.…

ఇస్లామాబాద్‌లో రేపు శాంతి చర్చలు

– రెడ్ అలర్ట్ ప్రకటించిన పాక్ – భారీగా బందోబస్తు ఏర్పాటు ఇస్లామాబాద్, ఏప్రిల్ 10: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించినా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం తొలగిపోలేదు. సీజ్‌ఫైర్ వేళ శాంతి చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఇస్లామాబాద్‌లో శనివారం ఈ చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హై అలర్ట్‌లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ భవనాలు,…

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

– కాలిన నోట్ల కట్టల వ్యవహారంలో.. న్యూదిల్లీ, ఏప్రిల్ 10 : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. దిల్లీలోని తన నివాసంలో కాలిన నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయనను తొలగించేందుకు అభిశంసన ప్ర‌క్రియకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.…

విద్యా రంగం బలోపేతానికి కేంద్రం కృషి

– కేంద్ర, రాష్ట్ర విభాగాలతో ‘దిశ’ సమావేశం – పౌర సేవలపై సమీక్ష నిర్వహించాం – మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, అలాగే స్మార్ట్ క్లాసులు, డిజిటల్ క్లాసులు వంటి సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేయడానికి…