prajatantra_news

prajatantra_news

ఇంటర్ ఫలితాల ప్రకటనపై దుష్ప్రచారం

– వదంతులు నమ్మవద్దన్న విద్యా శాఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. ఈ ప్రచారాన్ని తెలంగాణ విద్యా శాఖ ఖండించింది. ఈ ప్రచారం అసత్యం.. అందులో ఎలాంటి వాస్తవం…

సామూహిక అత్యాచారం.. హత్య

– హాస్పిటల్ ఎదుట బాధిత కుటుంబం ఆందోళన వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: రాయపర్తి మండలంలో సామూహిక హత్యాచారం తీవ్ర కలకలం రేపింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై నలుగురు యువకులు హత్యాచారానికి పాల్పడ్డారు. తమ కుమార్తె(21)పై బుధవారం రాత్రి రావూరు తండాకి చెందిన నలుగురు అత్యాచారం చేశారని యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.…

మూడు రాష్టాల్లో ముగిసిన పోలింగ్

– భారీగా ఓటింగ్ శాతం నమోదు – అంతటా ప్రశాంతం న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు పుదుచ్చేరిలో 86.92 శాతం, అసోంలో 84.42 శాతం,…

ట్రాఫిక్ చిక్కుముడి విప్పేందుకు యత్నం

– షేక్‌పేట నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు మోడల్ కారిడార్ – బస్సులో అధికారుల ప్రయాణం.. పరిస్థితుల అధ్యయనం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: భాగ్యనగరంలోని కీలకమైన షేక్‌పేట్ ఫ్లై ఓవర్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు ట్రాఫిక్ కష్టాలను తీర్చి ఈ మార్గాన్ని ’îÖడల్ కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది.…

కేరళ కురుక్షేత్రంలో మాయోపాయం!

– దశాబ్దాల ద్విముఖ పోటీకి కాలం చెల్లిందా? – త్రిముఖ పోరులో ‘మూడో ధృవం’ – ‘సీజేబీ’ వర్సెస్ ‘కో-లీ-బీ’ రహస్య పొత్తుల రచ్చ -వక్ఫ్‌ వివాదం.. క్రైస్తవ ఓటర్లు.. మారుతున్న సోషల్ ఇంజినీరింగ్ – అప్పుల ఊబిలోనూ ‘ఉచితాల’ వర్షం – గల్ఫ్ యుద్ధ మేఘాల భయం – సుగంధ ద్రవ్యాల నుంచి వలసవాదుల…

ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ‘అరైవ్ అలైవ్’

– 13 నుంచి రాష్ట్రవ్యాప్త క్యాంపెయిన్! – రోడ్డు భద్రతపై జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు – అతి వేగం, వాహనాల పెరుగుదలే ప్రమాదాలకు కారణం – పాదచారులు, ద్విచక్ర వాహనదారుల రక్షణే లక్ష్యం – డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతపై తగిన చర్యలను చేపడుతున్నప్పటికీ…

స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం

– సకాలంలో మంటలు ఆర్పడంతో తప్పిన ముప్ప్పు మేడ్చల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుండిగల్ పరిధి బహదూర్‌పల్లి గ్రీన్‌హిల్స్ కాలనీలోని డెకరేషన్ స్క్రాప్ గోదాంలో గురువారం మంటలు చెలరేగాయి. అగ్నికీలలు వేగంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో పార్క్ చేసిన వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్నిప్రమాదం…

రేవంత్‌ను గద్దె దించడమే లక్ష్యం

– ప్ర‌భుత్వంలో, పార్టీలో ప్రాధాన్యం లేద‌ని కినుక‌ – అందుకే బీఆర్ఎస్‌లోకి వెళ్తున్న జీవన్‌రెడ్డి – ఆవిర్భావ దినోత్సవం రోజున గులాబీ దళంలోకి.. – రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు – బీఆర్ఎస్ పాలనపై పొగడ్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 9 : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రధాన…

రెచ్చిపోతున్న కబ్జారాయుళ్లు

MP RaghunandanRao

– పాఠశాల ప్రహరీ, గదులు కూల్చడం దుర్మార్గం – చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఎంపీ రఘునందన్ వినతి సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆరఎస్ పదేళ్ల పాలనలో కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేశారని విమర్శించారు.…

జూన్ 2 నుంచి పాఠశాలల్లో అల్పాహారం

– ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం – ప్రతీ బిడ్డ విద్యకి ఏ లోటూ లేకుండా చూస్తాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోనకల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: ఏ ఆయుధమూ తెలంగాణ బిడ్డలను నిలబెట్టలేదంటూ అక్షరాన్ని ఆయుధంగా మలుచుకుని బాగా చదువుకుని ఉన్నత స్థితికి ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులకు…