prajatantra_news

prajatantra_news

గ్లోబల్ ఇన్నోవేషన్ కేపిటల్ గా తెలంగాణ

-‍ గేమ్ ఛేంజర్ గా ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ యూనివర్సిటీ – టెక్నాలజీ డిగ్రీలకే పరిమితం కావొద్దు – దేశ సేవ, ఆత్మ నిర్భరతకు ఉపయోగపడాలి – బిట్స్ అల్యూమ్ని అసోసియేషన్ గ్లోబల్ మీట్ లో మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10ః తెలంగాణ‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ కేపిట‌ల్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ…

చిన్న పిల్లల కిడ్నాప‌ర్లు ఇద్ద‌రి అరెస్ట్‌

– ఐదుగురు పిల్లల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు – పోలీసుల అదుపులో పిల్లల్ని కొనుగోలుచేసిన వ్యక్తులు వరంగల్‌, ప్రజాతంత్ర, జనవరి 10: చిన్న పిల్లల కిడ్నాప్‌లకు పాల్పడుతున్న నిందితులను కాజీపేట్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా ఘనాపూర్‌ గ్రామానికి చెందిన కొడుపాక నరేష్‌, పెద్దపల్లి టౌన్‌ శాంతినగర్‌కు చెందిన వేల్పుల…

హైవేపై ట్రాఫిక్‌ జాంజాటాలు ఉండవు

Komatireddy Venkat Reddy

– సంక్రాంతికి హ్యాపీగా ఊళ్ల‌కు వెళ్లి రావ‌చ్చు – ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుండి సొంత గ్రామాలకు వెళ్లే వారికి ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎక్కడా ట్రాఫిక్‌…

అభివృద్ధి, సంక్షేమంలో ఎక్కడా తగ్గడం లేదు

– మీ నమ్మకాన్ని వమ్ము చేయడంలేదు – పాలేరు నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 10: రెండేళ్ల క్రితం మీరు ప్రజా ప్రభుత్వం కావాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.. ఆనాడు మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకుని పాలేరు నియోజకవర్గంలో ఎక్కడా తగ్గకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నాం అని…

3 హాస్పిటళ్లు.. 30 మెడికల్‌ క్యాంపులు

– మేడారంలో వైద్య సేవల కోసం ఏర్పాటు – జాతరకు వెళ్లే రూట్లలో మరో 42 క్యాంపులు – 35 అంబులెన్సులు, 3,199 మంది సిబ్బందితో వైద్య సేవలు – ఏర్పాట్లపై అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోద ర్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాదిమంది భక్తులకు…

కిట్స్‌ విద్యార్థులకు రూ.7లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు

వరంగల్‌, ప్రజాతంత్ర, జనవరి 10: ఈజెన్‌ కంపెనీ మూడు దశలలో నిర్వహించిన ఇంటర్వ్యూలో కిట్స్‌ వరంగల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు సంవత్సరానికి రూ.7లక్షల (ఎల్‌పీఏ) ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా ఎంపికయ్యారని కిట్స్‌ చైర్మన్‌, మాజీ ఎంపీ కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతారావు వెల్లడిరచారు. సాంకేతిక దిగ్గజ ఎమ్‌ఎన్‌సి కంపెనీలు రాబోయే రోజులలో కిట్స్‌ ప్రాంగణ నియామకాల నిర్వహణకు సంసిద్ధత…

గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోక తప్పదు

– మరోమారు ట్రంప్‌ హెచ్చరిక వాషింగ్టన్‌, జనవరి 10: ఎట్టిపరిస్థితుల్లో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా వెనకడుగు వేసినా ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపించారు. ఆ దేశాలు అమెరికాకు పొరుగుదేశాల్లాగా ఉండటం తనకేమాత్రం ఇష్టం లేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. చర్చల…

స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో రేపు సంక్రాంతి సంబరాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: స్వర్ణభారత్‌ ట్రస్ట్‌, ముచ్చింతల్‌ (హైదరాబాద్‌ చాప్టర్‌) ఆధ్వర్యంలో ఈనెల 11న సంక్రాంతి సంబరాలు, ట్రస్ట్‌ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ముప్పవరపు ఫౌండేషన్‌ భవన ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమానికి త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డి,…

హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలి

– కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: సోమనాథ్‌ ఆలయ చరిత్రను గొప్పతనాన్ని స్మరించుకుంటూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కోరారు. సోమనాథ్‌ స్వాభిమాన పర్వ్‌-2026 సందర్భంగా పంజాగుట్ట దుర్గాభవానీ ఆలయంలో శివుడికి…

శబరిమల బంగారు తాపడం కేసులో కీలక పరిణామం

– ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరు అరెస్ట్ ‌తిరువనంతపురం, జనవరి 9: కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం తాపడాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరును ‘సిట్‌’ అధికారులు తాజాగా అరెస్టు చేశారు. పలు నివేదికల ప్రకారం.. బంగారు తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు…