prajatantra_news

prajatantra_news

ఆటోలో యువకుడి మృతదేహం

– ఉరేసుకున్నట్లుగా రాడ్‌కు మృత‌దేహం – హత్య చేశారని కుటుంబీకుల ఆరోపణ – అనుమానాస్పద మృతిగా పోలీసుల దర్యాప్తు సూర్యాపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది.  రత్నావత్ మణి భార్గవ్ అనే యువకుడి మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఆటోలో…

మావోయిస్టు అగ్రనేత కేశాలు లొంగుబాటు

– మరో 41మంది కూడా.. – పునరావాసం కల్పిస్తాం: డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ డిప్యూటీ కమాండర్ సోడిమల్ల కేశాలు లొంగిపోయారు. అతనితోపాటు మొత్తం 42మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల నుంచి వచ్చి…

ఏఐ, పర్యవేక్షణతో పెరిగిన ఆదాయం

– త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా ఆదాయం పెర‌గాలి – ఆయా శాఖలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం – రెవెన్యూ జనరేషన్ & రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగం, వివిధ శాఖల్లో పన్నుల ద్వారా వస్తున్న…

ప్రతిపక్షాలది బురద రాజకీయం

– వారి బురదను మాకు అంటించే యత్నం – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి ఖమ్మం/హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రతిపక్షానికి చెందిన కొంతమంది తమకు అంటిన బురదని అధికార పార్టీకీ, అధికార పార్టీ నాయకులకు అంటించాలని చూస్తున్నారని, ఎవరు ఎన్ని కారుకూతలు కూసినా భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ దీవించడానికి…

తెలంగాణకు రెండు కొత్త ప్రాజెక్టులు

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదకొండేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని, ముఖ్యంగా రోడ్డు రవాణా, రైల్వే ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తాజాగా సేతు బంధన్…

చికిత్స కంటే నివారణే మేలు

– ప్రజల్లో ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాం – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య వారోత్సవాలు – యోగా సెషన్స్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా.. చికిత్స కన్నా నివారణే మేలు అనే థీమ్‌తో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా సెషన్స్‌ను గచ్చిబౌలి స్టేడియం…

మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు

– మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భావోద్వేగం – ఎర్రవెల్లిలో స్వాగతం పలికిన కేటీఆర్, ముఖ్య నేతలు – కేసీఆర్‌తో జీవన్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ – ఇష్టాగోష్ఠి అనంతరం లంచ్‌కు ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఎర్రవెల్లిలోని బీఆరఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…

ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు

– ఈ జనవరి నుండి 2.1% డీఏ పెరుగుదల – ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి సంబంధించిన ఏకైక పెండింగ్ డీఏను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 2026 నుండి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వచ్చింది.…

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: ఆరోగ్య శాఖలో మరో భారీ నియామక ప్రక్రియ పూర్తి అయింది. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన వారి సెలక్షన్ లిస్టును బోర్డు వెబ్‌సైట్‌లో () అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. పారదర్శకత…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

-కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి సీతక్క మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు గార్ల మండలం సీతంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు దోపిడీకి గురవుతున్నారని విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కొనుగోలు కేంద్రాలపై…