prajatantra_news

prajatantra_news

గాలి మోటార్లలో సీఎం, మంత్రుల టూర్లు

– ఎవరికీ పట్టని రైతుల కష్టాలు – ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనాల్సిందే – బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ సదాశివపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: కోటా సాకుతో శనగలు, మక్కలు, జొన్నల కొనుగోళ్లు నిలిపివేసి రైతులను నిలువునా ముంచుతున్నారని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ఆరోపించారు. సదాశివపేట రైతు…

కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు

– మొబైల్ ఫోన్ల విషయంలో ఆరోపణలు నిరాధారం – 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి – లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 13: అంగన్‌వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పంచాయతీరాజ్,…

ఖానాపూర్ చైర్‌పర్సన్‌గా మౌనిక పదవీ స్వీకారం

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అభినందన ఖానాపూర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : మున్సిపాలిటీ చిన్నదైనా ఇక్కడి ఫలితం మాత్రం పెద్ద రాజకీయ సందేశాన్ని ఇచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది స్పష్టమైన హెచ్చరిక అని, రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే అని ప్రజలు చాటిచెప్పారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఖానాపూర్…

ప్రత్యేకతను చాటుకున్న నేత శ్రీపాదరావు

– సీఎం రేవంత్‌రెడ్డి నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రప{ం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న నాయకుడు శ్రీపాదరావు అని ఈ సందర్భంగా…

ప్రమాదాలు తగ్గించేందుకు ‘అరైవ్ అలైవ్’

– 18వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు – పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : రవాణా శాఖ నిబంధనలు ప్రచారం చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించే చర్యలు తీసుకోవడానికి అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల…

బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం

– ఫూలే ఆశయ సాధనలో ప్రతివారూ భాగస్వాములు కావాలి – జయంతి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక శ్రీశ్రీ సర్కిల్…

పూలే ఆశయాలకు ప్రతిరూపం మోదీ పాలన

– మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవ శకానికి నాంది – బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: నాడు మహాత్మా జ్యోతిబా ఫూలే ఏ సామాజిక మార్పు కోసం పరితపించారో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ ఆశయాలను అక్షరాలా అమలు చేస్తూ మహిళల సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని బీజేపీ¾…

పంట కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం

– సిద్దిపేట యార్డులో రైతుల ఆందోళన – సందర్శించిన ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: పంట కొనుగోలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం…

ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది

– మహిళా బిల్లు ఆమోదంతో రాజకీయ అధికారం – మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: పార్లమెంట్‌లో నారీ శక్తి వందనం బిల్లును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన ప్రవేశపెట్టనున్నారని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.…

వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఫూలే

– మాజీ సీఎం కేసీఆర్ ఘన నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర,ఏప్రిల్ 11: వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన సామాజిక విప్లవకారుడు, సమసమాజ స్థాపన మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని బీఆరఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా ఫూలే జాతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో వర్ణ,…