prajatantra_news

prajatantra_news

మేడారం వచ్చే భక్తులు క్రమశిక్షణతో మెలగాలి

– భక్తులకు స్వాగతం పలుకుతూ సూచనలు – రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జనవరి 26: ఈనెల 28వ తేదీ నుంచి జరిగే మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. ములుగు కలెక్టరేట్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. క్యాంప్ ఆఫసులో…

సిపాయి తిరుగుబాటులో అమరులకు నివాళులు

– బీసీ కమిషన్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా హైదరాబాద్ కోటి అశోక స్తంభం వద్ద ఉన్న అమర వీరుల స్మారక స్థూపానికి తెలంగాణ బీసీ కమిషన్ చైైర్మన్ జి.నిరంజన్ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా 1857 సిపాయి తిరుగుబాటులో అమరులైన వీరులను స్మరించుకున్నారు. అనంత‌రం ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్…

తెలంగాణ రైజింగ్‌ ‌డాక్యుమెంట్‌తో పెరిగిన ఇమేజ్‌

-‌ మూడు ఎకనమిక్‌ ‌జోన్లుగా రాష్ట్ర విభజన – సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి – మేడారం అభివృద్ధి కోసం రూ.251కోట్లు కేటాయింపు – 26 లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ – ధాన్యానికి బోనస్‌గా రైతులకు రూ.1,780కోట్లు అందచేత – గణతంత్ర దినోత్సవంలో గవర్నర్‌ ‌జిష్టుదేవ్‌ ‌వర్మ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 26:…

సీటీఎంఎస్ రిస్ట్ బ్యాండ్లు ప్రారంభం

– జాత‌ర‌లో త‌ప్పిపోయిన వారిని క‌నిపెట్టే సాధ‌నం – చిన్నారులు, దివ్యాంగుల‌కు భ‌ద్ర‌త – ప్రారంభించిన డి.జి.పి శివ‌ధ‌ర్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 24: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో భక్తుల వెంట వచ్చే చిన్న పిల్లలు, దివ్యాంగులు ఒకవేళ తప్పిపోతే వారి ఆచూకీని తక్షణమే…

సైబర్‌ ‌నేరగాళ్ల ఉచ్చులో హైదరాబాదీలు

– మయన్మార్‌-‌థాయి సరిహద్దుల్లో ముగ్గురు వ్యక్తులు – వ్యవహారాన్ని విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అసద్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి24: విదేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామన్న సైబర్‌ ‌నేరగాళ్ల మాటలు నమ్మి, హైదరాబాద్‌ ‌కు చెందిన ముగ్గురు యువకులు థాయ్‌ల్యాండ్‌-‌మయన్మార్‌ ‌సరిహద్దులో చిక్కుకుపోయారు. యువకుల్లో ఒకరు ఉస్మాన్‌నగర్‌కు చెందిన వారు కాగా మరో ఇద్దరు మౌలాలీ, బంజారాహిల్స్‌లకు చెందిన…

నైనీ బ్లాక్‌ ‌టెండర్ల వివాదంపై విచారణ

– రంగంలోకి దిగిన ఇద్దరు కేంద్ర బృందం సభ్యులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి24:నైనీ బొగ్గు బ్లాక్‌ ‌టెండర్ల వివాదంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు సభ్యుల సాంకేతిక కమిటీ సింగరేణి భవనానికి చేరుకుని విచారణను ప్రారంభించింది. సీఎస్‌ఆర్‌ ‌నిధుల వినియోగం, టెండర్‌ ‌నిబంధనలు వంటి…

8 మంది మావోయిస్టుల లొంగుబాటు

గోదావరిఖని, ప్రజాతంత్ర, జనవరి 24: సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఎనిమిది మంది మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ సభ్యులు రామగుండం. కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట శనివారం లొంగిపోయారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల సహాయ సహకారాలు, లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి…

సాహిత్యానికి రెండంచులా పదును ఉండాలి

– ప్రముఖ తమిళ కవయిత్రి సకీర్తరాణి – ఘనంగా విరసం 30వ మహాసభలు ప్రారంభం కాళోజీ జంక్షన్/హైదరాబాద్ప్ర, జాతంత్ర, జనవరి 24: సాహిత్యకారులు తమ సాహిత్యానికి రెండు అంచుల పదును ఉండేలాగా సృజనాత్మక రచనలు చేయాలని ప్రముఖ తమిళ రచ యిత్రి సుకీర్త రాణి పిలుపునిచ్చారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం అధ్యక్షుడు అరసవల్లి…

అందరి బాగోతాలను బయటపెడతాం

– ఫోరెన్సిక్ ఆడిట్‌తో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో అక్రమాల గుర్తింపు – త్వరలో 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ – ధరణి పోర్టల్ లొసుగుల వల్లే రిజిస్ట్రేషన్లలో అక్రమాలు – 9 జిల్లాల్లోని 35 మండలాల్లో 48 మందిపై క్రిమినల్ కేసులు – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: ధరణి…

ప్రభుత్వ వివేచనకు నిదర్శనం

– నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దు – ఆరోపణలకు తావు లేని నిర్ణయం            (హైదరాబాద్, ప్రజాతంత్ర ) ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ రద్దు అంశం తెలంగాణ రాజకీయ పరిపాలనా వర్గాల్లోనే కాక జాతీయ స్థాయిలోనూ గణనీయమైన చర్చకు దారితీసింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్…