Prajatantra

Prajatantra

Andole | సింగూరును టూరిస్ట్ హ‌బ్‌గా మారుస్తాం

Andole

బుదేరా క‌ళాశాల‌ను రోల్‌మోడ‌ల్‌గా తీర్చిదిద్దుతాం  మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌ అందోల్‌, ప్ర‌జాతంత్ర‌ : అందోల్ (Andole)నియోజకవర్గం లోని మునిపల్లి మండలం బుదేరా లోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్ల‌డించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్  పి.…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ చిల్లర అయ్యిందా?

Jagga reddy

కేటీఆర్​కు త్యాగాల విలువ తెలియదు.. యూరియా సరఫరా చేయాల్సింది కేంద్రమే  కాంగ్రెస్ కు విమర్శించడం అవగాహన రాహిత్యామే..  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  హైదరాబాద్, ఆగస్ట్ 22: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చిల్లర అయ్యిందా.. అని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వ కుం ట్ల తారక రామారావు పై…

త్వరలో సిద్దిపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

Oil palm factory

ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించిన ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : నంగనూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ. 300 కోట్లతో నిర్మితమవుతున్న ఆయిల్ పామ్ పరిశ్రమ (Oil palm factory )  ప్రారంభోత్సవానికి సిద్దమైంది. గురువారం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో తెలంగాణ ఆయిల్…

కేయూలో విజ్ఞానం పంచిన సైన్స్ సదస్సు

Telangana Science Congress 2025

కాళోజి జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర ఆగస్టు 21 : కాకతీయ విశ్వవిద్యాలయంలో మూడో రోజు వివిధ విభాగాలలో సెమినార్లు (Telangana Science Congress 2025) ఆద్యంతం ఉత్సాహంగా, ఆసక్తికరంగా కొనసాగాయి. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇందులో పాల్గ‌ని విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రధానంగా అణు విద్యుత్ పర్యావరణం, వ్యవసాయ రంగం,ఆరోగ్య అంశాలపై పరిశోధన పత్రాలు శాస్త్రవేత్తలు…

ప్రాచీన భారతీయ విజ్ఞానం ఎంతో విలువైనది

KU

కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ప్రాచీన భారతీయ సమాజంలోని జ్ఞానం విలువైన‌ద‌ని తిరువనంతపురం ఎస్సొ – ఎన్సెస్ ఆచార్యులు ఎన్.వి. చలపతి అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ (KU) ఆడిటోరియంలో “డైమండ్స్ ఫ్రం ధైర్ బర్త్ టూ ఎటర్నిటి” అంశంపై చలపతి ప్రసంగించారు. భూగోళ శాస్త్రం గొప్పదన్నారు. కృత్రిమ డైమండ్లపై మోజు…

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Konda Surekha

మంత్రి కొండా సురేఖ‌ రూ.5.87 కోట్ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ వరంగల్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 21:  అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రూ 5.87కోట్ల వ్య‌యంతో చేపడుతున్న పలు…

ప‌రిశోధ‌న‌ల్లోని ప్ర‌తిఫ‌లాలు సామాన్యులకు చేరాలి

సీసీఎంబీ మాజీ డైరెక్టర్,  ప్రొఫెసర్ సిహెచ్ మోహన్ రావు కేయూలో ఘ‌నంగా ముగిసిన జాతీయ సైన్స్ కాంగ్రెస్   కాళోజి జంక్షన్ / హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్ట్‌  21 : సైన్స్ పరిశోధనల్లోని ఫలితాలు దేశంలోని సామాన్యులకు చేరాలని తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్,  ప్రొఫెసర్ సిహెచ్ మోహన్ రావు పిలుపునిచ్చారు. మూడు…

తెలంగాణలో “పనుల జాతర–2025”: పల్లెల్లో అభివృద్ధి పండుగ ప్రారంభం

Panula Jathara 2025

రూ. 2198.83 కోట్ల‌తో నూత‌న ప‌నుల‌కు శ్రీకారం స‌చివాల‌యంలో ప‌నుల జాత‌ర‌-2025 పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించిన మంత్రి సీత‌క్క‌  పుట్టల భూపతి గ్రామంలో లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్న మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌ :  తెలంగాణ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా “పనుల జాతర–2025”  (Panula Jathara 2025) శుక్రవారం…

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

Urea Supply

నెల రోజులుగా క్యూల్లో రైతుల అనేక అవస్థలు  ధర్నాలు, రాస్తా రోకోలు, తొక్కిసలాటలో రైతుల గాయాలు  యూరియా సరఫరాపై పలు పార్టీల నేతల పరస్పర ఆరోపణలు మహబూబాబాద్ ప్రజాతంత్ర, ఆగస్ట్​ 21 : త‌మ‌కు స‌రిప‌డా యూరియా సరఫరా (Urea Supply)  చేయాలని నెల రోజులుగా కోరుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని రైతులు…

ప‌ల్లెల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవ‌డం భేష్‌

Hasanparthi

ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి హన్మకొండ, ప్ర‌జాతంత్ర : మారుతున్న కాలానుగుణంగా గ్రామాల్లో ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాన్ని వినియోగించుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని కాజీపేట ఏసీపీ (ACP) పింగిలి ప్రశాంత్ రెడ్డి అన్నారు. హన్మకొండ (Hanmakonda) జిల్లా హ‌సన్‌పర్తి మండలం (Hasanparthi mandal) ముచ్చర్ల గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసిపి…