Prajatantra

Prajatantra

సీఎం పర్యటనతో హుస్నాబాద్​కు ఒరిగిందేమీ లేదు

Satish kumar

సీఎం శంకుస్థాపన చేసిన పనులు ఆరు నెలల్లో పూర్తిచేసే దమ్ముందా? గౌరవెల్లి నిర్మాణాన్ని అడ్డుకుంది కాంగ్రెస్సే.. మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్​కుమార్ హుస్నాబాద్, ప్రజాతంత్ర,  డిసెంబర్ 4: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనపై బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్​కుమార్ (Satish kumar ) తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి…

Retired Teachers | రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంద‌కముందే మ‌రో టీచ‌ర్ మృతి

Retired Teachers

క్యాన్స‌ర్ చికిత్స‌కు డ‌బ్బులేక మ‌ర‌ణించిన వైనం ఏడాదిన్న‌ర కాలంలో 28 మంది మృతి ఇప్ప‌టికీ చెల్లింపులు జ‌ర‌ప‌ని ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌ని రిటైర్డ్ టీచ‌ర్ల సంఘం డిమాండ్‌ వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 29:  రిటైర్‌మెంట్ ప్ర‌యోజ‌నాలు అంద‌క క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న మ‌రో రిటైర్డ్ ఉపాధ్యాయుడి ప్రాణాలు శ‌నివారం అనంత‌వాయువుల్లో క‌లిసిపోయాయి. ఆయ‌న పేరు కంక‌ల…

ఇది రాజ‌కీయ కక్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పరాకాష్ట‌

Harish rao

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర : ఫార్ములా ఈ-కారులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి ఇప్పించ‌డం త‌మ‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish rao)  అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమ‌ని ఒక…

కేటీఆర్‌పై విచార‌ణ‌కు గవర్నర్ ఆమోదం

KTR

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర : ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీ రామారావు (KTR) పై ప్రాసిక్యూషన్ (విచారణ) జరిపేందుకు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) చేసిన అభ్యర్థనకు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ కేసులో రూ.55 కోట్ల మేర అవకతవకల చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ ఇప్పుడు ఛార్జిషీట్‌తో ముందుకు వెళ్లాలని యోచిస్తోంది.…

మొంథా తూఫానులో పంట నష్టం: రైతులకు రైతు స్వరాజ్య వేదిక కీలక సూచనలు

Swarajya Vedika

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర : మొంథా తూఫాను కార‌ణంగా పంటలు నష్టపోయిన‌ రైతులకు రైతు స్వ‌రాజ్య వేదిక (Swarajya Vedika)  కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అక్టోబర్ నెలాఖ‌రులో మొంథా తూఫాను ప్ర‌భావంతో 33 శాతం కంటే ఎక్కువ పంట‌లు న‌ష్ట‌పోఇయ‌న‌ జరిగిన రైతులను ప్రభుత్వం నమోదు చేసుకుని ఈనెల 11న జిల్లాల వారీగా వివ‌రాల‌ను ప్రకటించింది. రాష్ట్ర…

2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తెలంగాణ

Aero Engine Capital

కాంప్రెహెన్సివ్ రోడ్డు మ్యాప్ సిద్ధం ‘ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్’లో మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర | 2030 నాటికి తెలంగాణను దేశ “ఏరో ఇంజిన్ రాజధాని”గా (Aero Engine Capital) తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇందుకోసం ప్రపంచంతో పోటీపడేలా…

DTF | ప్ర‌భుత్వాలు విద్యారంగాన్ని నిర్ల‌క్ష్యం చేయొద్దు..

DTF

విద్యార్థులంద‌రికీ నాణ్యమైన విద్య అందించాలి డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: ప్ర‌భుత్వాలు విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాయని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసి విద్యార్థులంద‌రికీ నాణ్యమైన విద్యను ప్రభుత్వం ఉచితంగా అందించాలని డిమాండ్…

కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్!

నిజామాబాద్, ప్రజాతంత్ర : నిజామాబాద్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో సంచలనం చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడుగా ఉన్న రియాజ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆదివారం సారంగాపూర్‌ దగ్గర పట్టుబడిన రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యపరీక్షల కోసం హాస్పిటల్‌కు తరలించారు.అయితే హాస్పిటల్‌ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న రియాజ్ కానిస్టేబుల్ నుంచి…

ఏకశిలా పార్క్ లో అభివృద్ధి పనులు ప్రారంభం

Hanmakonda News

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర : హన్మ‌కొండ (Hanmakonda)బాలసముద్రంలోని ఏకశిలా పార్కులో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్‌) రూ.5 లక్షల నిధులతో ప‌లు అభివృద్ధిప‌నులకు శంకుస్థాప‌న చేశారు. పార్క్ కు తూర్పు వైపున ఐరన్ గేట్, యోగా షెడ్, జిమ్‌లో కంకర, పిల్లల ఆట స్థలంలో ఇసుక, ఆర్చ్ వద్ద ఎర్రమట్టి పోసి మొక్కలు…

మ‌ద్ద‌తు ధ‌ర ప‌థ‌కంలో 25% ప‌రిమితి తొల‌గించాలి

Thummala Nageshwar Rao

మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ ఎస్ లో చేర్చాలి ఆయిల్‌పామ్‌, ప‌త్తిరైతుల‌పై కేంద్ర వాణిజ్య విధానాల ప్ర‌భావం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు తుమ్మ‌ల లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11:  దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న దృఢ సంకల్పాన్ని మంత్రి తుమ్మ‌ల (Thummala…