Prajatantra

Prajatantra

అన్ని శాఖల సమన్వయంతో బతుకమ్మ పండుగ నిర్వహణ

Bathukamma Festival 2025

హైదరాబాద్, ప్రజాతంత్ర : బతుకమ్మ పండుగ (Bathukamma Festival 2025) ను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనున్నదని రాష్ట్ర టూరిజం అండ్ కల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. రాబోయే బతుకమ్మ పండుగ-2025 నిర్వహణ ఏర్పాట్లపై పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్…

కాంగ్రెస్‌ ‌పాలనలో రైతులు రోడ్డెక్కారు

KTR

– ఎరువుల కోసం మళ్లీ క్యూలు మొద‌లు   రైతులను ఆదుకున్నచ‌రిత్ర కాంగ్రెస్‌కు లేదు  ఈ దురవస్థలపై రైతన్నలు బాగా ఆలోచించాలి  కెసిఆర్‌ ‌పాలనలో ఇంతటి దైన్యం ఏనాడూ రాలే మీడియాతో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్ ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర :‌ పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదని.. మరి ఈ పరిస్థితి రాష్ట్రంలో…

దెబ్బ‌తిన్న ర‌హ‌దారుల‌పై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆరా

Komatireddy Venkat Reddy

తెగిన ర‌హ‌దారులు, క‌ల్వ‌ర్టుల పున‌రుద్ధ‌ర‌ణ‌  పాడైన రోడ్లు, వంతెన‌ల‌కు శాశ్వ‌త నిర్మాణాలు  37 డివిజ‌న్ల నుంచి వివ‌రాల సేక‌ర‌ణ‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 20:  రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాల వల్ల దెబ్బ తిన్న రోడ్ల వివరాలపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ( Minister Komatireddy Venkat…

4 ల‌క్ష‌ల సాదాబైనామాల‌పై త్వ‌ర‌లో నిర్ణ‌యం

కోర్టు స్టే తొలగిపోవడంతో ద‌ర‌ఖాస్తుల‌కు త్వ‌ర‌లో మోక్షం  ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల నిర్మాణం  రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : రాష్ట్రంలో అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల (Integrated Registration Buildings) ప‌రిధిలోకి తీసుకువ‌స్తామ‌ని…

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ

Rajiv Gandhi

రాజీవ్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి Hyderabad |హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 :  దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) అని, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని గుర్తుచేశారు.…

కుట్టు శిక్షణతో  మహిళల ఆర్ధికాభివృద్ధి

వరంగల్, ప్రజాతంత్ర : కుట్టు శిక్షణతో మహిళలు ఆర్థికంగా ఎదగవచ్చని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. మంగళవారం ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ హనుమకొండ ఆధ్వర్యంలో హసన్ పర్తి, బైరాన్ పల్లి లోని నిరుపేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో అతిథులుగా డాక్టర్ అనితా రెడ్డి, DLSA సెక్రటరీ క్షమాదేశ్ పాండే…

వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి

Uttam Kumar Reddy

సత్వరమే నష్ట నివారణ చర్యలు చేపట్టాలి  నిరంతర సాగునీటి సరఫరాకు ఆదేశాలు  నష్ట నివారణ పనులలో ఉపేక్షిస్తే సహించేది లేదు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 19: భారీ నుండి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు కృష్ణా,గోదావరి నదుల నీటి ప్రవాహం ఉదృతం అవుతున్న దృష్ట్యా నీటిపారుదల శాఖాధికారులు ఎప్పటికప్పుడు…

ప్ర‌భుత్వ దవాఖానల్లో మ‌రిన్ని సేవ‌లు

Government Hospitals

మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్  19: . రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖాన (Government Hospitals) ల్లో సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టామని  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.  అలాగే, గాంధీ దవాఖానలో ఉన్న సిటి స్కాన్, ఎంఆర్ ఐ స్కాన్‌ల‌తో పాటు ఇతర హెల్త్ ఎక్యూప్మమెంట్…

ఉపరాష్ట్రపతిగా తెలుగు బిడ్డను ఎన్నుకుందాం

Vice President Election

 పార్టీలకతతీంగా ఎన్టీఆర్‌ ‌స్ఫూర్తితో  వోటేద్దాం రాజ్యాంగ పరిరక్షణకు ఈ ఎన్నిక ఎంతో ముఖ్యం  తెలుగు రాష్ట్రాల పార్టీల నేతలకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి వినతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్19: ‌పార్టీలకు అతీతంగా తెలుగవాడైన జస్టిస్‌ ‌బి.సుదర్శన్‌ ‌రెడ్డి (B.Sudarshan Reddy) ని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలని సిఎం రేవంత్‌ ‌రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. ఆయనను కాంగ్రెస్‌…

ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాల్​గా టీబీ

Drug Resistance

కాళోజి జంక్షన్/ హన్మకొండ, ప్రజాతంత్ర, ఆగష్టు 19: మూడు రోజుల తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ లో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో మంగళవారం ఉదయం ప్లేనరీ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్ లో హైదరాబాద్ సిసిఎంబి. డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె.నందుకూరి “టిబి-మెకానిస్టిక్ ఇన్‌సైట్స్ ఇంటూ హౌ ది కాజేటివ్ పాథోజెన్ సర్వైవ్స్ ఇన్ ది…