Prajatantra

Prajatantra

యూరియా కొరతపై ప్రతిపక్ష పార్టీ ల వ్యాఖ్యలు అర్థరహితం…

Thummala Nageshwar Rao

సవాళ్లు కాదు సమస్య పరిష్కారం చేయాలి  ఈ వారంలోనే యూరియా సరఫరా చేయాలి  టి బిజేపి చీఫ్ రామచంద్ర రావు వ్యాఖ్యలు అవగాహనరాహిత్యం  వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర : తెలంగాణ రైతాంగం అవసరాల దృష్ట్యా ఈ వారంలోనే ప్రకటించిన 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు…

 ఏఐ- ఆధారిత సైబర్ భద్రతపై ప‌రిశోధ‌న‌లు జ‌రగాలి

AI-based Cyber Security

కిట్స్‌ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 20 :   ఏఐ- ఆధారిత సైబర్ భద్రతా (AI-based Cyber Security) పరిష్కారాలలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాల‌ని కిట్స్‌ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి అన్నారు. కిట్స్ వరంగల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్  విభాగం ఆధ్వ‌ర్యంలో …

న‌గ‌రంలో బుల్లితెర న‌టి సంద‌డి

Suhasini

ధనైరా సిల్క్స్ ను ప్రారంభించిన సుహాసిని కాజిపేట, ప్రజాతంత్ర: హనుమకొండలోనితెలంగాణ చౌరస్తా ప్రాంతంలో గురువారం ధనైరా సిల్క్స్ వస్త్ర నిలయాన్ని బుల్లితెర సూపర్ స్టార్ నటి సుహాసిని (Suhasini) , డైరెక్టర్ కార్తీక్ రెడ్డి (Karthik Reddy) ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా వీరికి నిర్వాహకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె…

క్యాన్సర్ వ్యాధిపై అవ‌గాహ‌న పెంచుకోవాలి..

Geeta K Vemuganti

 క్యాన్సర్ వృద్ధికి ఎక్స్‌ట్రా సెల్లులార్ వెసికిల్స్ పాత్ర కీలకం అంకాలజీ ప్రొఫెసర్ గీతా కె. వేముగంటి కాళోజి జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర : మానవ శరీరంలో క్యాన్సర్ (Cancer) పురోగతికి కారణమైన చిన్న ఎక్స్‌ట్రా సెల్లులార్ వెసికిల్స్ పాత్ర కీలకంగా పనిచేస్తుందని హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్యశాల అంకాలజీ ప్రొఫెసర్ గీతా కె. వేముగంటి (Dr.Geeta…

కుట్టు శిక్షణ కేంద్రాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి

Sewing Training Center

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హనుమకొండ, ప్ర‌జాతంత్ర‌ : మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాన్ని(Sewing Training Center)  మహిళలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని…

నేటి నుండి దర్గా ఉర్సు ఉత్సవాలు

Dargah Ursu

మీడియా సమావేశం లో పీఠాధిపతి ఖుసృ పాషా కాజిపేట, ప్రజాతంత్ర, ఆగష్టు 20:   కాజీపేటలో గురువారం నుంచి 3 రోజుల పాటు జరుగనున్న కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బీయాబాని దర్గా ఉర్సు ఉత్సవాలకు సర్వం సిద్దం అని బుధవారం దర్గా పీఠాధిపతి ఖుసృ పాషా తెలిపారు.  మతసామరస్యానికి ప్రతికగా నిలిచే కాజీపేట హజ్రత్…

ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థి బి.సుద‌ర్శ‌న్ రెడ్డికి విప‌క్షాల స‌న్మానం

Sudarshan Reddy

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 20: ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా విప‌క్షాలు నిల‌బెట్టిన  న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి (Justice B. Sudarshan Reddy) సన్మాన కార్యక్రమాన్ని బుధవారం పార్లమెంట్‌లో నిర్వ‌హించారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు,కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్…

యూరియా కొరత తీర్చండి లేకుంటే ఉద్యమిస్తాం..

Urea shortage

 బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: ‌తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత (Urea shortage) తో రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు (Harish Rao)  అన్నారు. రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం రైతులకు అగ్ర తాంబూలం…

తీవ్ర నేరారోపణలపై అరెస్టయితే – ప్రధాని, సీఎం, మంత్రులకూ పదవీ గండం

Lok Sabha

కీలకమైన బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అమిత్‌ ‌షా  బిల్లు ప్రతులు చించి గందరగోళం సృష్టించిన విపక్ష నేతలు  ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆందోళన న్యూదిల్లీ,ఆగస్ట్ 20:‌ తీవ్ర నేరారోపణలు ఎదుర్కొనే వారికి పదవీగండం కలిగించేలా..కీలకమైన బిల్లును అమిత్‌ ‌షా (Amit Shah) లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశ పెట్టారు. అయితే బిల్లు ప్రతులు…

మద్యం దుకాణాలకు టెండర్లు.. దరఖాస్తు ఫీజు భారీగా పెంపు

Liquor

హైదరాబాద్‌, ప్రజాతంత్ర : ‌తెలంగాణలో మద్యం దుకాణాల ఆశావాహులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల (Liquor Shop Tenders-) దరఖాస్తుకు ఆబ్కారీ శాఖ బుధవారం నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. అలాగే, దరఖాస్తుల ఫీజు కూడా భారీగా పెంచేసింది. దరఖాస్తు పీజు రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచినట్లు పేర్కొంది.…