Prajatantra

Prajatantra

ప్రాచీన భారతీయ విజ్ఞానం ఎంతో విలువైనది

KU

కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ప్రాచీన భారతీయ సమాజంలోని జ్ఞానం విలువైన‌ద‌ని తిరువనంతపురం ఎస్సొ – ఎన్సెస్ ఆచార్యులు ఎన్.వి. చలపతి అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ (KU) ఆడిటోరియంలో “డైమండ్స్ ఫ్రం ధైర్ బర్త్ టూ ఎటర్నిటి” అంశంపై చలపతి ప్రసంగించారు. భూగోళ శాస్త్రం గొప్పదన్నారు. కృత్రిమ డైమండ్లపై మోజు…

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Konda Surekha

మంత్రి కొండా సురేఖ‌ రూ.5.87 కోట్ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ వరంగల్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 21:  అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రూ 5.87కోట్ల వ్య‌యంతో చేపడుతున్న పలు…

ప‌రిశోధ‌న‌ల్లోని ప్ర‌తిఫ‌లాలు సామాన్యులకు చేరాలి

సీసీఎంబీ మాజీ డైరెక్టర్,  ప్రొఫెసర్ సిహెచ్ మోహన్ రావు కేయూలో ఘ‌నంగా ముగిసిన జాతీయ సైన్స్ కాంగ్రెస్   కాళోజి జంక్షన్ / హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్ట్‌  21 : సైన్స్ పరిశోధనల్లోని ఫలితాలు దేశంలోని సామాన్యులకు చేరాలని తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్,  ప్రొఫెసర్ సిహెచ్ మోహన్ రావు పిలుపునిచ్చారు. మూడు…

తెలంగాణలో “పనుల జాతర–2025”: పల్లెల్లో అభివృద్ధి పండుగ ప్రారంభం

Panula Jathara 2025

రూ. 2198.83 కోట్ల‌తో నూత‌న ప‌నుల‌కు శ్రీకారం స‌చివాల‌యంలో ప‌నుల జాత‌ర‌-2025 పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించిన మంత్రి సీత‌క్క‌  పుట్టల భూపతి గ్రామంలో లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్న మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌ :  తెలంగాణ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా “పనుల జాతర–2025”  (Panula Jathara 2025) శుక్రవారం…

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

Urea Supply

నెల రోజులుగా క్యూల్లో రైతుల అనేక అవస్థలు  ధర్నాలు, రాస్తా రోకోలు, తొక్కిసలాటలో రైతుల గాయాలు  యూరియా సరఫరాపై పలు పార్టీల నేతల పరస్పర ఆరోపణలు మహబూబాబాద్ ప్రజాతంత్ర, ఆగస్ట్​ 21 : త‌మ‌కు స‌రిప‌డా యూరియా సరఫరా (Urea Supply)  చేయాలని నెల రోజులుగా కోరుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని రైతులు…

ప‌ల్లెల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవ‌డం భేష్‌

Hasanparthi

ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి హన్మకొండ, ప్ర‌జాతంత్ర : మారుతున్న కాలానుగుణంగా గ్రామాల్లో ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాన్ని వినియోగించుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని కాజీపేట ఏసీపీ (ACP) పింగిలి ప్రశాంత్ రెడ్డి అన్నారు. హన్మకొండ (Hanmakonda) జిల్లా హ‌సన్‌పర్తి మండలం (Hasanparthi mandal) ముచ్చర్ల గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసిపి…

యూరియా కొరతపై ప్రతిపక్ష పార్టీ ల వ్యాఖ్యలు అర్థరహితం…

Thummala Nageshwar Rao

సవాళ్లు కాదు సమస్య పరిష్కారం చేయాలి  ఈ వారంలోనే యూరియా సరఫరా చేయాలి  టి బిజేపి చీఫ్ రామచంద్ర రావు వ్యాఖ్యలు అవగాహనరాహిత్యం  వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర : తెలంగాణ రైతాంగం అవసరాల దృష్ట్యా ఈ వారంలోనే ప్రకటించిన 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు…

 ఏఐ- ఆధారిత సైబర్ భద్రతపై ప‌రిశోధ‌న‌లు జ‌రగాలి

AI-based Cyber Security

కిట్స్‌ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 20 :   ఏఐ- ఆధారిత సైబర్ భద్రతా (AI-based Cyber Security) పరిష్కారాలలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాల‌ని కిట్స్‌ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి అన్నారు. కిట్స్ వరంగల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్  విభాగం ఆధ్వ‌ర్యంలో …

న‌గ‌రంలో బుల్లితెర న‌టి సంద‌డి

Suhasini

ధనైరా సిల్క్స్ ను ప్రారంభించిన సుహాసిని కాజిపేట, ప్రజాతంత్ర: హనుమకొండలోనితెలంగాణ చౌరస్తా ప్రాంతంలో గురువారం ధనైరా సిల్క్స్ వస్త్ర నిలయాన్ని బుల్లితెర సూపర్ స్టార్ నటి సుహాసిని (Suhasini) , డైరెక్టర్ కార్తీక్ రెడ్డి (Karthik Reddy) ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా వీరికి నిర్వాహకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె…

క్యాన్సర్ వ్యాధిపై అవ‌గాహ‌న పెంచుకోవాలి..

Geeta K Vemuganti

 క్యాన్సర్ వృద్ధికి ఎక్స్‌ట్రా సెల్లులార్ వెసికిల్స్ పాత్ర కీలకం అంకాలజీ ప్రొఫెసర్ గీతా కె. వేముగంటి కాళోజి జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర : మానవ శరీరంలో క్యాన్సర్ (Cancer) పురోగతికి కారణమైన చిన్న ఎక్స్‌ట్రా సెల్లులార్ వెసికిల్స్ పాత్ర కీలకంగా పనిచేస్తుందని హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్యశాల అంకాలజీ ప్రొఫెసర్ గీతా కె. వేముగంటి (Dr.Geeta…