దేశానికి రెండో రాజధాని అంత ఆషామాషీ కాదు!

కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మధ్య సుప్రీంకోర్టు దిల్లీ నగరాన్ని ఏం చేయబోతున్నారని ప్రశ్నించింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా దిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉందని,. తాను ఎప్పుడు దిల్లీకి వొచ్చినా అనారోగ్యం పాలవుతున్నానని ఇటీవల చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిణామాల మధ్య దిల్లీని దేశ రాజధానిగా ఇంకా కొనసాగించాలా అని సాక్షాత్తు సీనియర్ కాంగ్రెస్ నేత…









