Prajatantra News 1

Prajatantra News 1

బిఆర్‌ఎస్‌ ‌పాలనతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్లక్ష్యం

ప్యాకేజ్‌ 17,18,19‌లను పూర్తి చేసేందుకు ప్రణాళికలు బసమేశ్వర, సంఘమేశ్వర ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం.. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : ‌బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌లోని ప్యాకేజ్‌ 19 ఏ ‌నిర్లక్ష్యానికి గురైందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. మంగళవారం…

బిఆర్‌ఎస్‌ ‌తప్పులకు ప్రజలు మతిపోయేలా తీర్పు..

గత పాలకులు అప్పులు చేసి పోతే మేం తీర్చుకుంటూ వొస్తున్నాం.. పదేళ్లఆర్థిక విధ్వంసాన్ని ఒక్క ఏడాదిలో చక్కబెట్టలేం.. 30 ఏళ్లకు ఔటర్‌ ‌రింగురోడ్డును అమ్ముకున్నారు.. హరీష్‌రావుకు నిజం చెప్పే అలవాటు లేదు బిఆర్‌ఎస్‌ ‌రూపొందించిన రూల్స్ ‌బుక్‌ను వారే పాటించడం లేదు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 :…

కొత్త పార్లమెంట్‌లో తొలిసారి ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌

బిల్లుకు అనుకూలంగా 220, వ్యతిరేకంగా 149 న్యూదిల్లీ, డిసెంబర్‌ 17 : ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ బిల్లును జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీకి పంపడానికి లోక్‌సభ  అనుమతించింది. బిల్లును జేపీసీకి పంపడంపై లోక్‌సభలో వోటింగ్‌ నిర్వహించగా అనుకూలంగా 220 వోట్లు, వ్యతిరేకంగా 149 వోట్లు వొచ్చాయి. దాంతో బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ ఆమోదం లభించినట్ల్కెంది.…

లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

 బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌  ి129వ రాజ్యాంగ సవరణ ద్వారా సభలోకి బిల్లు ివోటింగ్‌ కోరిన విపక్ష సభ్యులు ిస్పీకర్‌ హైబ్రిడ్‌ విధానంలో వోటింగ్‌ ిఅనుకూలంగా 269, వ్యతిరేకంగా198 వోట్లు  ిఒకే దేశం.. ఒకే ఎన్నికల బిల్లుకు లోక్‌సభ అనుమతి ిబిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ ఆమోదరి తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు…

వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు

•లగచర్ల గిరిజన రైతులపై థర్డ్ ‌డిగ్రీ, రైతుకు బేడీలు వేసిన ఘటనపై నిరసనలు • బిఆర్‌ఎస్‌ ‌నిరసనతో దద్దరిల్లిన శాసన సభ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు  మూడో రోజుకు చేరాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా, ముందుగా ప్రశ్నోత్తరాలు కొనసాగింది. కాగా  అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా…

నల్లరంగు దుస్తులు ధరించి బీఆర్‌ఎస్‌ ‌సభ్యల వినూత్న నిరసన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: ‌లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. నల్ల రంగు చొక్కాలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడీ రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు.…

రాష్ట్రంపై చలి పంజా

ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత మరో రెండు రోజుల పాటు శీతల గాలులు వీచే అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: ‌తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో శీతల…

ఆత్మ పరిశీలన అవసరం !

special lstories, prathyeka vyasaalu, telangana news

 సంబరాలు సరే..  హావిూల సంగతేమిటి? సవాల్ గా మారిన  కౌలు రైతుల రుణాల సమస్య   కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రేవంత్‌ రెడ్డి సారధ్యంలోని  ఏడాది పూర్తి చేసుకుని ఘనంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంది. ఇందులో తప్పు పట్టవలసినది ఏవిూ లేదు. ఐతే, విజయోత్సవాలు జరుపుకునే సందర్భంలో తాము ఏం సాధించాం అనేది చెప్పడం సంప్రదాయం.…

నిరుద్యోగులతో పాలకుల చెలగాటం!

Unemployment in India

బిజెపి ప్రభుత్వం ద్రోహపూరిత వైఖరి నిరుద్యోగుల ఆశలు అడియాసలేనా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా కడప ఉక్కు పరిశ్రమ పేరుతో  నిరుద్యోగులతో చెలగాట మాడుతున్నాయి. పరిశ్రమ వొస్తే ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగు పడతాయని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలు అడియాసలు అవుతున్నాయి. కడపస్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని  లోక్‌సభలో కేంద్ర…

వ్యవసాయ సంక్షోభం పై చర్యలేవీ?

 రైతన్నలపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి సమస్యల వలయంలో అన్నదాతలు, ఆత్మహత్యల బాట పడుతున్న వ్యవసాయ కార్మికులు దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల సమర్పించిన మధ్యంతర నివేదిక  కళ్ళకు కట్టినట్టు చూపింది. సమస్యల వలయంలో చిక్కుకున్న అన్నదాతలు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్న తీరును…