Prajatantra News 1

Prajatantra News 1

పంజాబీ రైతుల రైల్‌ ‌రోకో..

స్తంభించిన రైళ్ల రాక‌పోక‌లు చండీగ‌ఢ్‌, ‌డిసెంబర్‌ 18 : ‌పంజాబీ రైతులు రైల్‌ ‌రోకో నిరసన చేపట్టారు. ఛలో దిల్లీ ప్రయత్నం విఫలం కావడంతో.. ఆ రైతులు ఇప్పుడు రైళ్లను ఆపేస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైళ్లను నిలిపివేశారు. రాష్ట్రంలోని అనేక మార్గాల్లో మూడు గంటల పాటు రైల్‌ ‌రోకో నిర్వహించారు.…

జేపీసీలో ఎంపీ ప్రియాంకా గాంధీ

న్యూదిల్లీ, డిసెంబర్‌ 18 : ‘‌వన్‌ ‌నేషన్‌, ‌వన్‌ ఎలక్షన్‌’ ‌బిల్లుపై ఏర్పాటు కాబోతున్న జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్‌ ఎం‌పీ ప్రియాంకాగాంధీకి చోటు కల్పిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా బిల్లును జేపీసీకి పంపినప్పుడు ఆ బిల్లుపై ప్రభుత్వం ఏర్పాటు చేసే జేపీసీలో ప్రతిపక్ష ఎంపీలకు కూడా చోటు…

మన తల్లి భాషలను కాపాడుకుందాం

ప్రాంతీయ భాషలకు కేంద్రం ప్రోత్సాహం మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు… ప్రతి భారతీయుడూ తన మాతృభాషలో చదువుకోవాలి.. మాట్లాడాలి, భాషను ప్రోత్సహించడంలో మీడియా పాత్ర చాలా కీలకం ఇటీవ‌లే 5 భాషలకు ప్రాచీన భాష హోదా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18 :  ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంద‌ని…

అనంతారం… మ‌రో ఉద్దానం..

ఉసురు తీస్తున్న… కిడ్నీ జబ్బులు అనంతారంలో అందరికీ మూత్ర‌పిండ స‌మ‌స్య‌లు మూడేళ్లలో పది మంది కన్నుమూత రెండు నెలల్లో చిన్నారితో పాటు ఇద్దరు మృతి మంచంలో మగ్గుతున్న డయాలసిస్ పేషెంట్లు గ్రామంలో  30 మంది వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు స‌మ‌స్య‌ ప‌రిష్క‌రించాల‌ని గ్రామస్తుల గ‌గ్గోలు.. జూలూరుపాడు, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: ఏపీలో ఉద్దానం గ్రామం మాదిరిగా…

ప్రతి రోజూ కావాలి పుస్తకాల పండుగ!

ఇవాళ్టి నుంచి పదకొండు రోజుల పాటు హైదరాబాద్ బుక్ ఫేర్ అనే పుస్తకాల పండుగ జరగబోతున్నది. ‘ఈ రోజుల్లో పుస్తకాలు చదివే చాదస్తులెవరండీ’ అని సన్నాయి నొక్కులు నొక్కే వారుంటారు. పుస్తకమే శ్వాసగా ధ్యాసగా ప్రాణంగా ప్రపంచంగా బతుకుతున్నవాళ్లూ ఉంటారు. ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరుగుతున్న పండుగే గనుక ఇందులో కొత్త ఏమున్నది…

భూ భారతి బిల్లుతో మానుకోట భూములకు రక్షణ

మానుకోట పేరు మహబూబాబాద్ గా రూపాంతరం చెందేందుకు మనవారు నవాబుల పాలన గుర్తుచేస్తూ పేరు మారిన విషయాన్ని చెబుతూ వస్తారు. నాటి మానుకోట నేటి మహబూబాబాద్ పోరాటాల గడ్డగా కమ్యూనిస్టుల అడ్డగా వేల ఎకరాల ప్రభుత్వ భూమి రక్షించబడుతూ వస్తున్న క్రమంలో నేడు రాష్ట్ర శాసనసభలో పెట్టిన బిల్లు ద్వారా ఆ భూములు మాయమై పరుల…

స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించేందుకు ఎంపిక చేసిన నమూనా చీరలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

తన చాంబర్‌ ‌లో పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి.హాజరైన మంత్రులు సీతక్క,పొన్నం ప్రభాకర్‌, ‌పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌సీఎం సలహాదారు వేం నరేందర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు.

‌తొక్కిసలాటలో శ్రీతేజ్‌ ‌పరిస్థితి విషమం!

హాస్పిటల్‌ ‌లో పరామర్శించిన సిపి సివి ఆనంద్‌ ‌సంధ్య థియేటర్‌ ‌లైసెన్స్ ‌రద్దు దిశగా చర్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌17: ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ ‌వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ ‌హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం కిమ్స్  ‌హాస్పిటల్‌కి వొచ్చిన హైదరాబాద్‌ ‌సీపీ సీవీ ఆనంద్‌.. ‌వైద్యఆరోగ్యశాఖ…

కార్పొరేట్‌ శక్తుల అభివృద్ధికి బిజెపి కంకణం

ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కుట్ర ఈనెల 12న ఆబూజ్‌ మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకం ఆదివాసులని అడవి నుంచి దూరం చేసేందుకే ఈ ఎన్‌కౌంటర్లు నిజాలు బయట పడతాయనే నిజనిర్ధారణ కమిటీని అడ్డుకుంటున్నారు మండిపడ్డ పౌర హక్కుల సంఘం జాతీయ నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆదివాసీ ప్రజలకు పౌర సమాజం అండగా నిలవాలని పిలుపు…

మా హయాంలో ఉచిత విద్యుత్‌కు రూ. 65 వేల కోట్లు

బీఆర్‌ఎస్‌పై ఆర్థిక శాఖ మంత్రి మాటలు అవాస్తవం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : ‌బీఆర్‌ఎస్‌పై కావాలనే బురద జల్లుతున్నారని, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు  హరీష్‌ ‌రావు అన్నారు. ఉచిత విద్యుత్‌కు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా…