deccan.com

deccan.com

జై శ్రీరామ్‌… ‌జై శ్రీరామ్‌

‌జయజయ ధ్వానాలతో వైకుంఠ ద్వారదర్శనం ఉత్తర ద్వారంలో వైకుంఠ రాముడిని చూసి తరించిన భక్తజనం  ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి వారి ఉత్తర ద్వారదర్శనం శుక్రవారం తెల్లవారుజామున  అత్యంత వైభవంగా జరిగింది. వేదపండితులు మంత్రోచ్ఛరణలు, దూపదీపాల నడుమ జయ జయ గంటలు మోగుతుండగా స్వామివారి దర్శనాన్ని  చూసి తరించే ప్రతీ భక్తుడు జై శ్రీరామ్‌.. ‌జై శ్రీరామ్‌..…

ఎస్ఆర్ఎస్‌పి చివ‌రి భూములకు సాగునీరందించాలి

Minister Uttam Kumar Reddy

నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఆర్ఎస్‌పి టెయిల్ ఎండ్ భూములకు రబీ పంటల కోసం సరిపడా సాగునీరు అందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జలసౌధలో ఎస్ఆర్ఎస్పి నీటి సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇఎన్‌సిలు…

అసెంబ్లీని త‌ప్పుదోవ ప‌ట్టించారు.

Former minister Harish Rao fired on CM Revanth

సీఎం రేవంత్, మంత్రి కోమ‌టిరెడ్డిపై ప్రివిలేజ్ మోష‌న్ పెడతాం.. గేమ్ ఛేంజ‌ర్ టికెట్ల రేట్ల పెంపుపై హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం..  సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న త‌ర్వాత‌ ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని మాజీ మంత్రి…

సినిమా టికెట్ల ధరలు, బెనిఫిట్ షోల‌పై అసంతృప్తి

ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసక్షించాలని హైకోర్టు ఆదేశం గేమ్‌ఛేంజర్‌కు ప్రత్యేక అనుమతులపై విచారణ 24కు వాయిదా ‌ గేమ్‌ఛేంజర్‌ సినిమా టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యేక ప్రదర్శనల అనుమతిపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. బెనిఫిట్‌ ‌షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని న్యాయస్థానం…

సూర్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్‌ ‌బస్సు ఐదుగురి మృతి.. నలుగురి పరిస్థితి విషమం 20 మందికి తీవ్ర గాయాలు సూర్యాపేట ఖమ్మం హైవే పై శుక్రవారం తెల్లవారుజామున సుమారు నాలుగున్నర గంటలకు ఒడిశా నుంచి హైదరాబాద్‌ ‌కు వెళ్తున్న ప్రైవేట్‌ ‌బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు…

దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం… భిన్న స్వరాలు

దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్‌? ‌విజయవాడలో హైందవ శంఖారావాన్ని పూరించింది. ఆంధ్ర ప్రదేశ్‌ ‌కేంద్రంగా ధార్మిక స్వాతంత్య్ర పోరాటం కోసం విశ్వ హిందూ పరిషత్‌ ‌పిలుపు నిచ్చింది. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా సభలు నిర్వహించాలని నిర్ణయించారు.  హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనంపై…

ప్రభుత్వ పనితీరుకు కలెక్టర్ల ప‌నిత‌న‌మే కొలమానం

26న అత్యంత ప్రతిష్టాత్మక పథకాలు వ‌స్తున్నాయ్‌.. అందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి..   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు.. కులగణన సర్వే 96 శాతం పూర్తి చేయ‌డంపై హ‌ర్షం త‌మ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలిపారు.…

దేశంలోనే గొప్ప న‌గ‌రంగా ఫ్యూచ‌ర్‌సిటీ

ప్ర‌పంచ న‌గ‌రాల‌తో పోటీపడేలా తీర్చిదిద్దుతాం.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ లాంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం…

ఎందుకింత మూర్ఖత్వం?

మొదటిరోజే సినిమా చూసేయాలి,  పండుగ రోజు దర్శనం చేసుకోవాలి,  పుష్కరాలప్పుడే గోదాట్లో మునగాలి,  పున్నమి రోజు ప్రదక్షిణ చేయాలి, మాల్ ఓపెనింగ్ రోజు కొనాలి, రెస్టారెంట్ మొదటిరోజే టేస్ట్ చేయాలి… ఈ మూర్ఖత్వమే కదా ప్రమాదాలకు కారణం.  మన ప్రాణాల కన్నా ఏది ముఖ్యం కాదు. మన కోసం మన కుటుంబం ఉంది. కుటుంబం లో ఒకరు…

అనవసర ప్రచారం- ఆందోళనలో జనం

కోవిడ్ మహమ్మారి అంతర్ధానంతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచానికి నూతన సంవత్సరంలో మరో వైరస్ ఉత్పన్నమై ఖండాంతరాలకు వ్యాపించడం మొదలైనది.భారత దేశంలో కూడా హెచ్ఎంపివి పలు నగరాల్లోకి ప్రవేశించింది. కర్నాటక,రాజస్థాన్,గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కొద్ది మంది పిల్లలు ఈ వ్యాధికి గురైనట్లు, హైదరాబాద్ నగరంలో కూడా స్వల్ఫ స్థాయిలో కేసులు నమోదైనట్లు వార్తలు వెలువడ్డాయి.ప్రజానీకాన్ని ఆందోళనకు గురి…