deccan.com

deccan.com

ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలి

తెలుగు ప్రజలకు సిఎం రేవంత్  సంక్రాంతి శుభాకాంక్షలు  కొత్త ఏడాదిలో వొచ్చే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ తొలిరోజు భోగి. ఈ సందర్భంగా  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. భోగిమంటలతో సమస్యలు తీరిపోయి ప్రతి…

పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొన‌సాగించాలి..

Concerns about KCR's silence.. Criticism

మాజీ సీఎం కేసీఆర్  సంక్రాంతి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి రైతులు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ అని చెప్పారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీదే అన్నారు. ‘పండిన…

రూ.45 వేల కోట్లతో  కొత్తగా నాలుగు పథకాలు

అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలి. ప్రతి గ్రామంలో లబ్దిదారుల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సంక్షేమ ప‌థ‌కాల‌ అమలుపై సమీక్ష పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ…

అనర్హులకు ఇళ్లు వొస్తే కలెక్టర్లదే బాధ్యత

మంత్రి కోమటిరెడ్డి సున్నితంగా హెచ్చరిక అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాల్సి ఉందని,  భవనాలు ఉన్న వారికి ఇళ్లు ఇస్తే మొదటి బాధ్యులు కలెక్టర్‌ అవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు. అర్హులైన వారికి ఇళ్లు రావాలన్నారు. అధికారులు, సిబ్బంది కీలక పాత్ర వహించాల్సి వుంటుంది.. అధికారులు, సిబ్బంది అలసత్వం ఉండొద్దు.. గ్రామాలు  ఇళ్లు అనుకుని పని…

ఇంకా ఎన్నాళ్లు..?

మా అమ్మను చంపిన నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డంలో జాప్య‌మెందుకు? యాక్సిడెంట్ జరిగి నెల దాటినా పురోగ‌తి శున్యం ఘటన ప్రాంతంలో 16 నిఘా సీసీ కెమెరాలు సుల్తాన్ బజార్ పోలీసుల మాటలు నమ్మశక్యంగా లేవు జీహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికురాలు ఇందిర కుమార్తెల ఆవేదన తండ్రికి పక్షవాతం దిక్కుతోచని స్థితిలో మృతురాలి కుటుంబం గత నెల (డిసెంబర్) 10వ తేదీన హైదరాబాద్…

రైతుల ఖాతాల్లో రుణ‌మాఫీ ఎందుకు జ‌మ‌కాలేదు..

డ‌మ్మీ హామీల్లా డ‌మ్మీ చెక్కులు ఇస్తున్నారా? రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ అడుగడుగునా రైతులను దగా చేస్తోంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు అన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ప్రభుత్వ చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. మ‌హబూబ్ నగర్ జిల్లాలో రైతు విజయోత్సవాల్లో  2750 కోట్లు రుణమాఫీ కోసం…

ఉత్సాహంగా కైట్‌ ఫెస్టివల్‌

చిన్న పెద్ద తేడా లేకుండా వేడుకల్లో పాల్గొన్న ప్రజలు సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ముగ్గులు.. ఆ తర్వాత పతంగులు. సంక్రాంతి సందర్భంగా యువత ఎంతో ఉత్సాహంగా కైట్స్‌ ఎగురవేస్తుంటారు. మహిళలు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులతో పండుగను జరుపుకోగా.. మగవారు పతంగులు ఎగురవేస్తూ ఆడి పాడి ఎంజాయ్‌ చేస్తుంటారు. చిన్నా పెద్దా…

తెలంగాణ ప్రజా గొంతుక ‘‘ప్రజాతంత్ర’’

ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేయాలి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అక్షరాలను ఆయుధంగా అందించి ప్రజల పోరాటానికి బాసటగా ప్రజాతంత్ర దినపత్రిక నిలిచిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయంలో శనివారం తన చాంబర్‌లో ప్రజాతంత్ర 27వ…

బీఆర్ ఎస్ అధినేత దిగ్భ్రాంతి

Happy Diwali from KCR to people

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ జలాశయంలో దురదృష్టవశాత్తూ నీట మునిగి 5 గురు యువకులు మరణించడం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైద్రాబాద్ నుండి వచ్చిన యువకులు ఈత రాకపోవడం వల్ల నిండుగా వున్న జలాశయంలో మునిగి ప్రాణాలు కోల్పోవడం విచారకరమని తన…

మద్యం కంపెనీల అనుమ‌తుల‌పై ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రించాలి

CM Revanth Reddy

నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే ప‌ర్మిష‌న్ ధ‌ర‌ల పెంపుపై కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదు.. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష రాష్ట్రంలో మద్యం సరఫరాకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త…