deccan.com

deccan.com

స్వేచ్ఛగా ప్రశ్నించే చట్టాలను తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే

Congress government that brought in the freedom of questioning laws

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు బాధ్యత తీసుకుంటా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్వ‌తంత్ర‌ పోరాటంలో వెనకడుగు వేయని ధీరోదాత్తులు ఆదివాసీలు, గిరిజనులని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో హక్కులు కాదు.. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయామని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చార‌ని తెలిపారు.…

అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్

Akshara Suryudu Alishetty Prabhakar

 కష్టజీవి కన్నీళ్ళే ఆయన కలానికి సిరా చుక్కలు.. తను రాసిన కవితలు మర ఫిరంగులు.. అక్షర తూటాలతో అగ్గి పుట్టించినా.. అతి తక్కువ పదాలతో ఆకాశమంత భావ వ్యక్తీకరణ చేసినా.. అది తనకే చెల్లింది. సామాజిక రుగ్మతలపై ఆయన ప్రతి కవితా విప్లవ బాణాలు సంధించింది. ఆ సాహిత్య శేఖరుడే అలిశెట్టి ప్రభాకర్. జగిత్యాల జిల్లాలో…

నా మౌనం చితాభస్మం కాదు అనిశెట్టి …!!

పొట్టి పొట్టి కవితలతో గట్టిగా చెప్పినవాడు అలిశెట్టి ప్రభాకర్‌.‌ప్రారంభంలో బొమ్మలు వేస్తూ ఆర్టిస్టుగా ఎదిగాడు.జగిత్యాల సాహితీ మిత్రదీప్తి సంస్థ పరిచయంతో కవిత్వరంగంలోకి ప్రవేశించాడు.1974 లో ఆంధ్రసచిత్ర వారపత్రిలో ‘పరిష్కారం’ మొదటి కవిత అచ్చయింది. తన కళ ప్రజల కోసమే అని చివరివరకు నమ్మినవాడు. ఎర్రపావురాలు (1978) మొదటి కవితా సంకలనం.మంటల జెండాలు, చురకలు(1979), రక్తరేఖ (1985),…

‘రాజా రవి వర్మ’, ‘రాజా దీన్‌ దయాళ్‌’, – ఈ ఇద్దరు కలిసిన వారసత్వం ‘‘రవివర్మ’’ నారాయణ

కాళోజీ నారాయణ రావు, పాములపర్తి సదాశివ రావు (1962)

 కాకతీయ కలగూర గంప – 14 ‘ రాజా రవివర్మ ‘ కాన్వాస్‌ నూ, బ్రషునూ, రంగులనూ ఉపయోగించిన ఒక మహోన్నత పెయింటర్‌. ‘రాజా దీన్‌ దయాళ్‌’’ కెమెరానూ,ఫోటో ఫిల్ములనూ, లెన్సులనూ ఉపయోగించిన అద్భుత ఫోటోగ్రాఫర్‌. ఇద్దరికీ ‘రాజా’ అనేది బిరుదైనా, ఇద్దరూ వారి వారి కళాత్మక పనిలో నిజమైన ‘రాజులే’. ఇద్దరూ తమ తమ…

ఐక్య‌త‌తోనే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం

ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేష‌న్‌ క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 10 :  సంఘాల‌తో మనలో ఐక్యతను పెంపొందించడం మాత్రమే కాకుండా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరపడానికి కీలకంగా వ్యవహరిస్తాయ‌ని ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ అన్నారు. తెలంగాణ ఫ్లెక్స్ ప్రింటర్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2025 క్యాలెండర్‌ను టిజేఎస్…

రైతుల సంక్షేమానికే తొలి ప్రాధాన్యం

నూతన సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలి వ్యవసాయ, మార్కెటింగ్, శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం/సత్తుపల్లి,  ప్రజాతంత్ర,  జనవరి 10: రైతాంగ సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పని చేస్తోంద‌ని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం మంత్రి సత్తుపల్లి మండలంలో…

మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

మారనున్న మెట్రో ముఖచిత్రం గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్‌ను అనుసంధానం చేస్తూ 36 వరకు రోడ్డు మార్గాలు, నాలుగు చోట్ల రైలు మార్గాలు ఉన్నాయి. రోడ్డు, రైలు మార్గాలతో పాటు మెట్రో మార్గం కలిస్తే భవిష్యత్‌ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయి. ఆ దిశగానే సీఎం రేవంత్‌…

ఫార్ములా రేస్ కేసులో దూకుడు పెంచిన‌ ఎసిబి

ACB case against KTR... KTR as A1 in e-car racing case

హెచ్ఎం‌డీఏ మాజీ చీఫ్‌ ఇం‌జినీర్‌ ‌బీఎల్ఎన్‌ ‌రెడ్డి విచారణ నిధుల విడుదలకు అనుమతులపై ప్రశ్నలు ఫార్ములా–ఈ కార్‌ ‌రేస్‌ ‌కేసులో హెచ్ఎం‌డీఏ మాజీ చీఫ్‌ ఇం‌జినీర్‌ ‌బీఎల్ఎన్‌ ‌రెడ్డి  ఏసీబీ విచారణ కొనసాగింది. శుక్రవారం దాదాపు 6 గంటలుగా బీఎల్ఎన్‌ ‌రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఫైనాన్స్ ‌డిపార్ట్‌మెంట్‌ ‌రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు వాటిని బీఎన్ఎల్‌ ‌రెడ్డి ముందు ఉంచి…

యాదగిరిగుట్టలో..  వైభవంగా వైకుంఠ ఏకాదశి

యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం 5:15 నిమిషాలకు గరుడ వాహనంపై యాదగిరీశుడు ఉత్తరద్వార…

వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తజనం

రాష్ట్ర‌వ్యాప్తంగా ఘనంగా వైకుంఠద్వార దర్శనం యాదాద్రి, భద్రాద్రి, ధర్మపురిలో ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి వేడుకలు  ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి నుంచి పలు వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.…