స్వేచ్ఛగా ప్రశ్నించే చట్టాలను తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు బాధ్యత తీసుకుంటా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్వతంత్ర పోరాటంలో వెనకడుగు వేయని ధీరోదాత్తులు ఆదివాసీలు, గిరిజనులని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో హక్కులు కాదు.. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయామని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారని తెలిపారు.…









