Prajatantra News 1

Prajatantra News 1

‘యంగ్ ఇండియా’ నా బ్రాండ్

విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు తొలి ప్రాధాన్యం దేశంలోనే అత్యుత్తమంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సైనిక్ స్కూల్ కు దీటుగా పోలీస్ స్కూల్ ని తీర్చిదిద్దాలి సామాజిక బాధ్యతగా ప్రైవేటు కంపెనీలు ఆర్థిక సహాయం అందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10:…

సన్న బియ్యం అందించిన ఘనత మాదే..

కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే..అదీ కొందరికే.. 20 శాతం అదనపు వ్యయంతో అందరికీ సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం పై ఏటా 13,000 వేల కోట్ల భారం.. దుష్ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పి కొట్టాలి అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు  పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10:…

మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌లోపలు చోట్ల ఈదురు గాలులతో వానలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్‌ఎం‌సి సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 10:  ‌హైదరాబాద్‌ ‌నగరంలో గురువారం సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. ఉదయం నుంచే వాతావరణం చల్లబడగా.. సాయంత్రానికి వర్షం మొదలైంది రాజధాని హైదరాబాద్‌ ‌నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో గురువారం మధ్యాహ్నం నగరమంతా చల్లని…

కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించిన కేంద్ర కమిటీ

ప్రభుత్వ అధికారులతో సాధికారిక కమిటీ భేటీ నివేదిక సమర్పించిన ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 10 : ‌నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు కేంద్ర సాధికారిక కమిటీ హైదరాబాద్‌కు వొచ్చింది.…

తెలంగాణ ప్రభుత్వానికి సమకాలీన సాంస్కృతిక విధానం ప్రతిపాదన!

అనేక ఇతర నాగరికతల మాదిరిగానే, తెలం గాణ కూడా భౌగోళికంగానూ, ఇతర వైవిధ్య మైన లక్షణాలతోనూ సమృద్ధిగా ఉంది. అద్భుతమైన సంప్రదాయం తెలంగాణ వెంట ఉంది. సంగీతం, సాహిత్యం, శిల్పం, నృత్యం, నాటకం, అలాగే కవిత్వ కళలు అన్నీ విశే షంగా అభివృద్ధి చెందాయి. ఇవి తరతరాలుగా అందించబడుతున్న జానపద కళా సంప్ర దాయాలలో భాగం.…

శూన్యంలోని అనంతం…

నాలుగు మాటలు పురుడు పోసుకునేది / గాఢ నిశ్శబ్దంలోనే / అస్తిత్వ రహిత సంలీనంలోనే అని ఒక కవితలో ప్రఖ్యాత కవి ఆచార్య కెయెస్ రమణ అన్నారు. నిగూఢ ఆలోచనల జడిలో నిరంతరం ఉక్కిరిబిక్కిరయ్యే కవికి సజీవ నిర్జీవాలన్నిటితో విడదీయరాని అనుబంధం ఉంది. కవి మనసు శూన్యం అయితే అనంత విశ్వం అతని అంతరంగంలో ఒదిగిపోతుంది.…

“చిన్న”వాళ్లకు ఆర్థిక చేయూత

2015, ఏప్రిల్ 8న గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎమ్ఎమ్‌వై) ద్వారా భారత ఆర్థిక సమగ్రత దిశగా కీలక అడుగు పడింది. దీని ద్వారా కార్పొరేటేతర, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తల కోసం రూ.10 లక్షల వరకు రుణాలను ఎలాంటి పూచీకత్తు లేకుండా అందిస్తున్నారు. 2013 ఎన్ఎస్ఎస్ఓ సర్వే ఆధారంగా ఈ పథకం…

తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం..

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

అహ్మదాబాద్, ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 9: ‘దశాబ్దాల కల అయిన తెలంగాణ‌ను మాకు సోనియా గాంధీ అందించారు.. వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ భూమి నుంచి నేను ఒక్క‌టే చెబుతున్నా… సోనియా గాంధీ నాయకత్వంలో మేం బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం. బీజేపీని అడ్డుకుంటాం..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అహ్మ‌దాబాద్ సీడ‌బ్ల్యూసీ విస్తృత…

ఏడాది పాలనతోనే ప్రజలకు పాలేవో నీళ్లేవో అర్థమైంది..

కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ ది చావు భాష కేసీఆర్ రాష్ట్రాన్ని నిలబెడితే.. రేవంత్ రెడ్డి పడగొట్టాడు. దిల్లీలో కూడా రేవంత్ రెడ్డి పని అయిపోయింది హెచ్ సీయూ విద్యార్థులకు సీఎం క్షమాపణలు చెప్పాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 :  రాష్ట్రమంతా…

మోదీ గుప్పిట ఎన్నికల సంస్థలు

బ్యాలెట్‌ ‌పోరే దేశానికి శ్రీరామరక్ష ఏదో ఒకరోజు మోదీ దేశాన్ని అమ్మేస్తారు ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్‌ ‌పరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 9 : ‌ప్రధాని మోదీ ఏదో ఒకరోజు దేశాన్ని అమ్మేస్తారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ అహ్మదాబాద్‌లో అఖిల…