deccan.com

deccan.com

ఎల్క‌తుర్తి స‌భ‌లో మ‌హిళ‌ల‌కు ప్రత్యేక ఏర్పాట్లు

– ఈ మేర‌కు బీఆర్ఎస్ అధినేత నాయ‌కుల‌కు దిశా నిర్దేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 18: ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరుగనున్న పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో, సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నాయ‌కుల‌కు సూచించారు. శుక్ర‌వారం కేసీఆర్ ఎర్రవెల్లి…

తవ్వి వదిలేసిన రోడ్డు

‘‘సరూర్‌ ‌నగర్‌ ‌బస్‌ ‌స్టాప్‌ ‌పక్క వీధిలో గత రెండు నెలల క్రితం తవ్వి వదిలేసిన రోడ్డు. నడవలేక ప్రమాదాల పాలవుతున్న వ్రద్ధులు, వికలాంగులు, ద్విచక్ర వాహన దారులు. ఎన్ని సార్లు ఫోన్‌ ‌చేసి నా స్పందించని కార్పొరేటర్‌/‌మున్సిపల్‌ అధికారులు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం అప్రమత్తమై త్వరితగతిన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నాం..’’  …

ఆరోగ్యాన్ని హరిస్తున్నఆధునిక జీవనశైలి

atla sreenivas

పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు అన్నీ వయస్సుల ప్రజల జీవితం మీద ప్రభావం చూపుతున్నాయి. పాత తరం జీవనశైలిలో భౌతిక శ్రమ ఎక్కువగా ఉండేది, కానీ ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తక్కువవుతుంది. దీని ప్రభావంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో అకాల మృతులకు 60 శాతం వరకు జీవనశైలి వ్యాధులే కారణమవుతున్నాయి. ఆధునికత…

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదం కలిసొచ్చేనా?

‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అనే నినాదంతో కాంగ్రెస్ కొత్త రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది  బెళగావిలో జరిగిన  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  సమావేశంలో, భారత జాతీయ కాంగ్రెస్ తన కొత్త సైద్ధాంతిక నినాదాన్ని ఆవిష్కరించింది – ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ – అహింస, సామాజిక న్యాయం  రాజ్యాంగ సమగ్రత  దాని…

‘వక్ఫ్’ వివాదానికి తాత్కాలిక ఉపశమనం

Temporary relief for 'Wakf' dispute

సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టం 2025లోని కీలక నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేసి, తదుపరి విచారణ వరకు యథాస్థితిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం భారతీయ న్యాయ వ్యవస్థ, మతపరమైన సంస్థల నిర్వహణ, మరియు రాజకీయ డైనమిక్స్‌లో ముఖ్యమైన అంశంగా నిలుస్తుంది. ఈ నిర్ణయం వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, వాటి రక్షణ, మరియు దుర్వినియోగ నివారణకు సంబంధించిన…

భూ భారతితో ప్రతి రైతుకు భద్రత

కొత్త ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం… గతంలో ధరణిలో అనేక మోసాలు భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిగి, ప్రజాతంత్ర ఏప్రిల్ 17 : భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో ఉపయోగపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం పరిగి నియోజకవర్గం పూడూరు…

తొలి రోజే పెట్టుబడుల ప్రవాహం

తెలంగాణలో అడుగుపెట్టనున్న జపాన్ వ్యాపార దిగ్గజం ఫ్యూచర్ సిటీలో పరిశ్రమ ఏర్పాటుకు మారుబెనీ కంపెనీ సై రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఇండస్ట్రియల్ పార్క్ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ఇంజనీరింగ్, ఏరోస్పేస్ రంగాలపై ఫోకస్ రాష్ట్రంలో దాదాపు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో కీలక అడుగు…

ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే….

బీజేపీ క‌క్షాపూరిత రాజ‌కీయాలు స‌రి కాదు టీపీసీసీ ధర్నాలో మంత్రి శ్రీధ‌ర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17:  త‌మ వైఫ‌ల్యాల‌ నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే బీజేపీ క‌క్షపూరిత రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోందని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు అన్నారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు సోనియా గాంధీ,…

ప్రభుత్వాన్ని కూల్చాల్సిన ఖర్మ మాకు లేదు

ప్రజలే చందాలేసుకొని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు సుప్రీంకోర్టు తీర్పుతో సర్కార్‌ ‌కళ్లు తెరవాలి అధికార మదంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో కుదరదు.. మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌17: ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌ను కూల్చే ఆలోచన తమకు లేదని..అవసరమైతే ప్రజలే కూలుస్తారని,మాజీ మంత్రి కేటీఆర్‌. అన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై  ప్రజలే ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌…

పుప్పాలగూడలో ఐటీ నాలెడ్జ్ హబ్

450 ఎకరాల్లో మొదటి దశలో ఏర్పాటు 5 లక్షల మంది యువతకు ఉపాధి వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17:  పుప్పాలగూడ పరిసరాల్లో సుమారు 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటి నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు దుద్దిల్ల…