deccan.com

deccan.com

మద్యం అమ్మకాల పై నియంత్రణ లేదు ..!

There is no control over the sale of alcohol..!

స్వాతంత్య్రం అనంతరం 78 సంవత్సరాలలో దాదాపు 58 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ‌పార్టీ గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారానికి దూరమై మళ్ళీ పార్టీ పునర్‌ ‌వైభవం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా గుజరాత్‌ ‌రాష్ట్రం అహ్మదాబాద్‌ ‌వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు రెండు రోజులు కొనసాగాయి . ఆరు దశాబ్ధాల తరువాత…

కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ 24కు వాయిదా

 హెచ్‌సీయూ భూ వివాదంపై సోమవారం హైకోర్టులో  ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్‌ ‌బెంచ్‌ ‌పేర్కొంది. ఈ కేసులో కౌంటర్‌, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హెచ్‌సీయూ భూముల వివాదంపై సుప్రీం కోర్టు, హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టులో హెచ్‌సీయూ భూములపై విచారణ జరుగగా.. పలు…

ఎండలతో ఉక్కిరిబిక్కిరి

heavy temparature

రాష్ట్రంలో పొడి వాతావరణం   మరో రెండు రోజుల్లో వర్షాలకు అవకాశం : వాతావరణ శాఖ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. రాగల మూడు నాలుగు రోజులు రాష్ట్రంలో…

బిజెపి, బిఆర్ఎస్ మధ్య రహస్య బంధం

గత ప్రభుతవం  లక్ష ఎకరాలు అమ్ముకుంటే నోరు మెదపరేం పదివేల ఎకరాలు అమ్ముకుంటే ఏం చేశారు 8 మంది ఎంపీలున్నా తెలంగాణకు గుండు సున్నా.. దమ్ముంటే తెలంగాణకు సాయంపై శ్వేతపత్రం విడుదల ‌చేయండి బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌రెండూ ఒక్క గూటి పక్షులే.. కేంద్రమంత్రులు కిషన్‌ ‌రెడ్డి, బండి తీరు దారుణం పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌విమర్శలు  ‌కేంద్ర…

ఏడడుగుల కండక్టర్ కు సీఎం బాసట

RTC employee Amin Ahmed Ansari, who is seven feet tall and works as a conductor in a six-foot bus

మరో ఉద్యోగం ఇప్పించాలని అధికారులకు ఆదేశాలు ఆరు అడుగుల బస్సులో ఏడు అడుగుల పొడవుతో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగి అమీన్‌ అహ్మద్‌ అన్సారీ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్‌ ‌చేస్తున్నాడు. బస్సు ఎత్తుకు మించి పొడవు ఉండటంతో విధులు నిర్వహించడం సవాల్‌గా మారిందని, తరచూ బస్సుల్లో రోజూ సగటున 5 ట్రిప్పుల్లో 10 గంటల వరకు ప్రయాణించాల్సి…

గిరిజన సాంప్రదాయాలతో  స్వాగతం                  

పిఓ రాహుల్‌కు గవర్నర్‌ అభినందనలు ట్రైబల్‌ ‌మ్యూజియంను ప్రారంభించిన గవర్నర్‌   ‌భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్‌ ‌మ్యూజియంను  రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ వర్మ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేడుకకు హాజరైన రాష్ట్ర గవర్నర్‌ ‌కు ఐటీడీఏ వద్ద గిరిజన సంప్రదాయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ‌ట్రైబల్‌ ‌మ్యూజియంను సందర్శించారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ట్రైబల్‌…

భద్రాద్రిలో మార్మోగిన రామ నామస్మరణ

పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ ‌ప్రముఖ పుణ్యక్షేత్రమై సీతారాచంద్ర స్వామి దేవస్ధానం ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణ రాముడు పట్టాభిరాముడిగా మారారు. ఆ తరువాత భద్రాచలంలోని కల్యాణ రామునికి సోమవారం శ్రీరామమహాపట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. మిథిలా ప్రాంగణం అంతా పులకించింది. ఈ అపురూపమైన ఘట్టాన్ని భక్తుల…

కంచ గచ్చిబౌలి భూముల వివాదం పరిష్కారానికి అడుగులు

మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విద్యార్థులను విడుదల చేస్తామని ప్రకటన తెలంగాణ సర్కారు దిద్దుబాటు చర్యలు..  కంచ గచ్చిబౌలి భూ వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులపై కేసులు ఉపసంహరించి, జ్యుడీషియల్ కస్టడీ లో ఉన్న విద్యార్థులను విడుదల చేయాలని…

1995 నాటి చంద్రబాబు నాయుడు ఎక్కడ?

ఆ మధ్య జరిగిన జిల్లా కలెక్టర్ల రెండవ సమావేశంలో 1995 నాటి చంద్రబాబు నాయుడును ఇక మీదట చూస్తారని ముఖ్యమంత్రి చెప్పడం ఉత్తుత్తిదేనా? ఈ హెచ్చరిక అధికారుల కేనా? ఆ సమ యంలో మంత్రులు కూడా వున్నారు. ఒకవేళ అధికారులకే అనుకున్నా జిల్లాల్లో ఆకస్మిక తనిఖీల పోబిడి లేదు. అయితే మరల జరిగిన జిల్లా కలెక్టర్ల…

ట్రంప్‌ ‌సుంకాల మోతతో కుప్పకూలిన దేశీయ స్టాక్‌ ‌మార్కెట్‌

Domestic stock market crashes

ఏ‌ప్రిల్‌ 7‌న భారత స్టాక్‌ ‌మార్కెట్‌ ‌గణనీయమైన నష్టాలను చవిచూసింది, డొ నాల్డ్ ‌ట్రంప్‌ ఏ‌ప్రిల్‌ 2‌న దేశా లలో సీయింగ్‌ ‌టా రిఫ్‌లు విధించిన తర్వాత వాణిజ్య యుద్ధంపై ఆం దోళనల కారణంగా సెన్సెక్స్ 2,227 ‌పాయింట్లు అలాగే నిఫ్టీ 50 22,200 పాయింట్ల కంటే తక్కువగా ముగిశాయి. భారత షేర్‌ ‌మార్కెట్‌ ‌రక్తపాతం…