deccan.com

deccan.com

నిధుల సమీకరణకు జైకాతో ఒప్పందం

2 శాతం వడ్డీకి రుణాలు తీసుకొచ్చేలా ప్రణాళికలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులను సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జైకాతో చర్చలు జరిపింది.  జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఉన్నత…

రాహుల్ గాంధీపై ఆదరణను ఓర్వలేకే అక్రమ కేసులు

దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన ప్రజలకు నిజాలు తెలియాలనే ధర్నా చేస్తున్నాం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఈడీ కార్యాలయం వద్ద ధర్నా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : రాహుల్ గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను  చూసి ఓర్వలేక మోదీ సర్కార్ అక్రమ కేసులకు తెరలేపిందని టీపీసీసీ…

వక్ఫ్‌ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు

సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: వక్ఫ్‌ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై  వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి…

విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉండాలి

పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ప్రత్యేక విద్యావిధానం తయారు చేసుకోవాలి టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అంగన్వాడీల ద్వారానే ప్రాధమిక విద్య : ప్రొఫెసర్ రమా మేల్కొటే జాతీయ విద్యా విధానం ఇల్లీగల్ పాలసీ : ప్రొఫెసర్ శాంతా సిన్హా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : అధికారం, సంపద, జ్ఞానం గ్రామస్థాయి…

రెక్క చాటు ఆకాశం

టీజర్ ”విడుదల కాబోతున్న రచనల నుంచి అతి చిన్నభాగాన్ని, రచనా నేపథ్యాన్ని పరిచయం చేసే కొత్త శీర్షిక ఇది. రాబోయే పుస్తకాల గురించి పాఠకులకి కొద్దిపాటి అవగాహన కలిగించే ప్రయత్నమే” ఒక రచన మొదలవడానికి కొన్ని క్షణాలు పట్టొచ్చు, కొన్నిసార్లు ఒక జీవితకాలం పట్టొచ్చు. అలా కొన్ని క్షణాల, కొన్ని జీవితాల బరువు ఈ నవల. ఒక విషయానికి…

కాగుతున్న అక్షరం

మాటకు మాటంటే అర్బన్ నక్సలైట్ వాదానికి వాదిస్తే అర్బన్ నక్సలైట్ రాతకు రాత రాస్తే అర్బన్ నక్సలైట్  ప్రశ్నలు జవాబులు ఖాళీ చేసిన బుర్ర కళ్ళల్లో ఎర్రకోట కారిపోతుంటే కాషాయం రజాకార్లు ఉపా సంకెళ్లు పట్టుకు తిరుగుతుంటారు   మిణుగురులు నిద్రించని మెదళ్ళకు తాళాలు వేసి మనసులోంచి ఎగిరే పావురాలకి ఉచ్చు స్వప్నిస్తారు   అజ్ఞానానికి…

సాహిత్య సమాచారం

ఇంతియానం 2.0 ఆవిష్కరణ మహిళల యాత్రానుభవాల సంకలనం ‘ఇంతియానం 2.0’ పుస్తకావిష్కరణ సభ, ఏప్రిల్ 20, సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్ లో జరుగుతుంది. తెలుగులో మహిళా యాత్రికుల అనుభవాలతో వచ్చిన తొలి సంకలనం ‘ఇంతియానం’కు ఇది రెండవ భాగం. రెండు భాగాలతో కలిపి మొత్తం 100 మంది మహిళా యాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సభకి గౌరవ అతిథులుగా డాక్టర్ సి. మృణాళిని, అమరేంద్ర దాసరి వస్తున్నారు. అపర్ణ తోట, స్వర్ణ కిలారి సభా నిర్వహణ చేస్తారు. సాహిత్యాభిమానులందరికీ ఆహ్వానం. కథలకి ఆహ్వానం…

అజ్ఞాత గోలకొండ కవి కుముద

 గోలకొండ కేంద్రంగా కుతుబుషాహీలు ఇప్పటి తెలంగాణ, ఆంధ్రా, కర్నాటక, ఒరిస్సా, తమిళనాడు తదితర ప్రదేశాలను పాలించారు. వీరి పాలన 1518లో ప్రారంభమై 1687లో ఔరంగజేబు దాడితో ముగిసింది. కుతుబుషాహీల పాలనలోనే ఇక్కడి గనుల నుంచి కోహినూరు వజ్రాన్ని వెలికి తీశారు. అలాగే సాహిత్య, కళా రంగాకు కుతుబ్‌షాహీ రాజులు చేసిన సేవ ప్రసిద్ధమయింది. హైదరాబాద్‌ ‌నగర…

దుఃఖం

హృదయ పేటికలోని దుఃఖం ఏ ఊట బుగ్గ నుండి స్రవిస్తోంది? ఏ రహస్య క్షేత్రంలోంచి జనిస్తోంది? ఆశ నిరాశలకి అతీతమై కారణరహితమై ఈ దుఃఖం చోటులో అంతటా పరివ్యాప్తమై ఉందా? ఆనందానికి అవిభాజ్యమై దుఃఖం ఎందుకలా జ్యాలలా రగులుతోంది నిత్యాగ్నిహోత్రమై వెలుగుతోంది దావానలమై గమిస్తోంది క్రూరమైన దయతో ఆశల్ని కాల్చి ప్రేమల్ని తుంచి రుధిర ధారలై…

తెలంగాణ పర్యాటక విధానం భేష్‌

ఆతిథ్యరంగానికి అపూర్వ ఆదరణ పర్యాటక,  సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముంబై, ప్రజాతంత్ర, ఏప్రిల్‌10: ‌తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని పర్యాటక, సాంస్క•తిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ముంబయి పోవై లేక్‌లో జరిగిన దక్షిణాసియా…