నిధుల సమీకరణకు జైకాతో ఒప్పందం

2 శాతం వడ్డీకి రుణాలు తీసుకొచ్చేలా ప్రణాళికలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులను సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జైకాతో చర్చలు జరిపింది. జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఉన్నత…









