deccan.com

deccan.com

కుల, మత ప్రాంతాలకు అతీతుడు గద్దర్

ఆయ‌న ఆలోచనలను భవిష్యత్ తరాలకు అందించాలి గద్ద‌ర్‌ లాంటి వ్యక్తులు శతాబ్దంలో ఒక్కరే పుడతారు..  అసమానతలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేస్తాం..   హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ 76వ జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుల, మత ప్రాంతాలకు అతీతుడైన విశ్వ మానవుడు గద్దర్ అని డిప్యూటీ సీఎం భ‌ట్టి…

వారం రోజులుగా తల్లి శవంతో ఇంట్లోనే కూతుళ్లు

అంత్యక్రియలకు డబ్బులు లేక ..ఎవరికీ చెప్పలేదన్న వాదన తల్లి మరణంతో డిప్రెషన్‌లోకి వెళ్లారని మరో కథనం విషయం తెలుసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అకస్మాత్తుగా తల్లి మరణం.. ఆమె ఇద్దరు కుమార్తెలను మానసికంగా కుంగిపోయేలా చేసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తల్లి మృతదేహంతో ఒకే ఇంట్లో  నాలుగు రోజులుగా ఉండిపోయారు కుమార్తెలు. ఈ హృదయవిదారక…

సోనియా వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రిస్తున్నారు

బీజేపీవి దిగ‌జారుడు రాజ‌కీయాలకు ఇది నిద‌ర్శ‌నం కృత్తిమ వివాదాలు సృష్టించ‌డం బిజెపి  నైజం రాష్ట్ర‌ప‌తితో అన్ని అవాస్త‌వాల‌నే చెప్పించారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క‌ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత సోనియా గాంధీ వ్యాఖ్య‌ల‌ను బీజేపీ వ‌క్రీక‌రిస్తోంద‌ని పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీత‌క్క మండిప‌డ్డారు. అస‌లు స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు లేనిపోని…

రాష్ట్రంలో గులియన్‌ ‌బారే సిండ్రోమ్‌ ‌క‌ల‌క‌లం

హైద‌రాబాద్‌లో తొలి కేసు న‌మోదు బాధితురాలికి వెంటిలెట‌ర్‌పై ఉంచి చికిత్స‌ దేశంలో గులియన్‌ ‌బారే సిండ్రోమ్‌ ‌కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులు పెరుగుతుండడం భయాందోళనలను రేకెత్తిస్తోంది రాష్ట్రంలో తొలి గులియన్‌ ‌బారే సిండ్రోమ్‌(‌జీబీఎస్‌) ‌కేసు నమోదైంది. హైదరాబాద్‌లో జీబీఎస్‌ ‌కేసును వైద్యులు గుర్తించారు. సిద్దిపేటకు చెందిన మహిళకు జీబీఎస్‌ ‌లక్షణాలు ఉండడంతో హైదరాబాద్‌ ‌కిమ్స్  హాస్పిట‌ల్…

ఉస్మానియాకు మహర్దశ..

గోషామ‌హ‌ల్‌లో  కొత్త హాస్పిటల్ నిర్మాణానికి  సీఎం రేవంత్‌ శంకుస్థాపన అంతర్జాతీయ సొబగులు.. అధునాతన హంగులు 26.3 ఎకరాల్లో రూ. 2400 కోట్లతో 14 అంతస్తుల్లో కొత్త భ‌వంతులు నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్‌కి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి  శంకుస్థాపన చేశారు. గోషామహల్‌ ‌స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్‌ ‌నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం సీఎం భూమి పూజ చేశారు.…

దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌

‌సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలి మీడియాతో ప్రధాని మోదీ ఆకాంక్ష పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ‌దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.  ఈ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంట్ వెలుపల ప్రధాని…

మూడో ప్రపంచ ఆర్థికశక్తిగా భారత్‌

వికసిత భారత్‌ ‌నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం మూడో టర్మ్‌లో ..మూడురెట్ల వేగంతో అభివృద్ధి 370 ఆర్టికల్‌ ‌రద్దుతో కాశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులు 3కోట్ల మంది పేదలకు ఇల్లు నిర్మించబోతున్నాం కృత్రిమ మేధ రంగంలో ‘భారత ఏఐ మిషన్‌’ ‌ప్రయాగ్‌రాజ్‌ ‌తొక్కిసలాట ఘటన విచారకరం పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ సుస్థిరతలో ఈ ప్రపంచానికి…

మహాత్మా గాంధీకి గవర్నర్‌, ‌సీఎం ఘన నివాళి

మహాత్మా  గాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ, సీఎం రేవంత్రెడ్డి నివాళులర్పించారు. లంగర్‌ ‌హౌస్ లోని  బాపూఘాట్‌ ‌వద్ద వారు అంజలి ఘటించారు. దేశం, స్వాతంత్య్రం కోసం గాంధీ చేసిన సేవలను వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, సీఎస్‌ ‌శాంతికుమారి పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్ల అరెస్టు దుర్మార్గం

బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ జీహెచ్‌ఎం‌సీ పాలక మండలి సమావేశంలో హైదరాబాద్‌ ‌నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్‌లను అరెస్టు చేయడం దుర్మార్గమ‌ని పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వొచ్చిన తర్వాత హైదరాబాద్‌ ‌నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున…

ప్రపంచంతో పోటీ ప‌డేలా యంగ్ ఇండియా స్కూల్స్

విద్య, ఆరోగ్యంపై ప్రజా ప్రభుత్వం దృష్టి మహిళల అభివృద్దికి భారీగా నిధుల కేటాయింపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింద‌ని,  ఈ రంగాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన కేటాయించేందుకు సిద్ధమ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా…