Prajatantra News 1

Prajatantra News 1

రాష్ట్రంలో ఎవరిని కదిలించినా కన్నీళ్లే..

బాండ్‌ ‌పేపర్లపై రాసిచ్చిన హామీలు ఏమయ్యాయి.. •స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి.. •వోట్ల రూపంలో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి •మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 :  రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కళ్లలో కన్నీళ్లే కనిపి స్తున్నాయని, ఎన్నికల ముందు అనేక హామీలన్నీ అటకెక్కించారని…

మా సమస్యలు పరిష్కరించండి

డిప్యూటీ సీఎంకు మాలి సామాజిక వర్గ నేతల విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : పూలే దంపతుల వారసత్వం కలిగిన మాలి కులస్తుల సమస్యలు పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్‌ పటేల్‌, ప్రధాన కార్యదర్శి షిండే తదితరులు సోమవారం హైదరాబాద్‌  ప్రజా భవన్‌ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. ఉమ్మడి…

వేసవిలో విద్యుత్‌కు భారీగా డిమాండ్‌

˜16000 మెగావాట్లకు చేరువయ్యే అవకాశం ˜ముందస్తుగానే పెరిగిపోయిన కరెంట్‌ వినియోగం ˜డిమాండ్‌ ఎంత పెరిగిన సరఫరా చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 :   వేసవి, యా సంగి పంటల ప్రభావంతో రాష్ట్రంలో భారీగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగి పోతోంది. గతేడాది మార్చిలో వొచ్చిన అత్యధిక డిమాండ్లు…

అర్చకులు రంగరాజన్‌పైదాడి అమానుషం..

ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్యాలకు తావులేదు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి  10 : చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు రంగరాజన్‌ ‌పై జరిగిన దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని  కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి…

రాష్ట్రంలో ఏడాదిగా కౌరవ పాలన

అదానీ కోసమే  అనుముల అన్నదమ్ముల తపన కొడంగల్‌ ‌కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వంపై  విరుచుకుపడ్డ బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ కొడంగల్‌ ‌లో జన సంద్రోహం మధ్య  దద్ధరిల్లిన రైతు నిరసన దీక్ష కొడంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : తెలంగాణలో ఏడాది కాలంగా కౌరవ పాలన కొనసాగుతోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌…

‌ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా

సమయం కోరిన అసెంబ్లీ సెక్రటరీ లాయర్‌ 18‌కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు న్యూదిల్లీ, ఫిబ్రవరి 10 (ఆర్‌ఎన్‌ఎ) :  ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోమారు వాయిదా పడింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్‌ ‌జాప్యం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌సుప్రీంకోర్టులో…

Maoists encounter ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్

31 మంది మావోయిస్టులు… ఇద్దరు జవాన్లు మృతి ఇద్దరు జవాన్లకు గాయాలు గాలింపు చర్యలు చేపట్టిన భద్రత బలగాలు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం భద్రాచలం ,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 09 : తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్ ఘడ్ లో మరోసారి కాల్పులు మాత్రం మోగింది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురెదురు కాల్పులు…

నేటి తరానికి ప్రజాస్వామిక విలువలను బోధించాలి

మానవ హక్కుల నేత ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ ‘భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ళ ఉద్యమ ప్రస్థానం’ గ్రంథావిష్కరణ కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్న పలువురు వక్తలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : మతోన్మాద ఫాసిజం, సామ్రాజ్యవాద ప్రపంచ సంక్లిష్ట సామాజిక నేపథ్యంలో నేటి తరానికి ప్రజాస్వామిక విలువలు, లౌకిక సంప్రదాయం ఆవశ్యకతను తెలియజేయాలని మానవ…

కాగజ్‌నగర్‌ను మహారాష్ట్రలో కలపాలా?

బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యలు దారుణం క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి కష్టకాలంలో ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌మనతో కలిశారు కాగజ్‌నగర్‌ ‌కార్యకర్తల భేటీలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : సిర్పూర్‌ ‌కాగజ్‌ ‌నగర్‌ను మహారాష్ట్రలో కలపమని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే సోయిలేకుండా మాట్లాడుతున్నాడని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌…

అన్నదాతకు మంత్రి సీతక్క సత్కారం

రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్న మంత్రి ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : ములుగు మండలం ఇచ్చర్ల గ్రామానికి చెందిన రైతు జలాల్‌ను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. 250 క్వింటాళ్ల  వడ్లను జలాల్‌ ‌పండించారు.  జలాల్‌ ‌రైతులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని మంత్రి కొనియాడారు. ప్రజా ప్రభుత్వం అన్నదాతకు అన్ని రకాలుగా…