Prajatantra News 1

Prajatantra News 1

‌శేషాచల కొండకోనల్లో.. పుస్తకావిష్కరణ

‘‘అడుగు జాడలు మాత్రం వదలు అరుదైన జ్ఞాపకాలు మాత్రం అందుకో!’’అనే అరణ్య సూక్తికి అక్షరాలా సరిపడే పుస్తకం ‘‘శేషాచల కొండ కోనల్లో…’’రచయిత, అభ్యుదయవేత్త భూమనే తన పాతికేళ్ళ ప్రకృతి ట్రెక్కింగ్‌ ‌మథనం నుంచి ఉద్భవించినయాత్రారచన సంకలనం శేషాచల కొండ కోనల్లో..’’ అనేపుస్తకం అని సీనియర్‌ ‌జర్నలిస్టు, మ్యాకి సంస్థ వ్యవస్థాపకులు బి.వి.రమణ కొనియాడారు.. తూర్పు కనుమలలో…

భక్తులతో పోటెత్తిన  శైవక్షేత్రాలు శివనామస్మరణతో  మార్మోగిన ఆలయాలు.. ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

Union Minister and BJP Telangana President Kishan Reddy

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : మహా శివరాత్రి సందర్భంగా శ్కెవ క్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగు తున్నాయి. శివుడిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. హైదరా బాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి శివరాత్రి సందర్భంగా పూజలు నిర్వహించారు. శ్రీశ్కెలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వేములవాడ, కీసరగుట్ట తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడ…

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ మహా శివరాత్రి శుభాకాంక్షలు

Concerns about KCR's silence.. Criticism

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాసదీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. దేశవ్యాప్తంగా శివాలయాలు, భక్తుల శివనామస్మరణతో మారుమోగుతాయన్నారు. గరళాన్ని తన కంఠంలో దాచుకుని ముల్లోకాలను…

హరహర మహదేవ

˜వేములవాడలో శివరాత్రి కోలాహలం ˜భారీగా తరలివొచ్చిన భక్తజనం ˜స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి బండి ˜రాజన్న సేవలో ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్‌ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 :  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో అతిపెద్ద శ్కెవక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భక్తులతో  కిక్కిరిసిపోయింది. మూడు లక్షల కుపైగా  భక్తులు రాజరాజేశ్వర స్వామి…

లైఫ్‌సైన్సెస్‌ ‌రంగంలో భారత్‌ ‌పురోగతి

ఫార్మాసూటికల్స్ ఉత్పత్తిలో ప్రపంచంలో మూడో స్థానం వొచ్చే రెండేళ్లలో భారత్‌ 5 ‌ట్రిలియన్‌ ‌డాలర్ల ఎకానమీ భారత ఫార్మా రంగంలో తెలంగాణ కీలక పాత్ర బయో ఏషియా-2025 సదస్సులో  కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : హైదరాబాద్‌ ‌ముత్యాల నగరంగానే కాకుండా, ప్రపంచ ఫార్మసీగా, అంతర్జాతీయ స్థాయి హాస్పిటల్స్ ‌హబ్‌గా…

లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌పాలసీపై త్వరలోనే నిర్ణయం

పర్యావరణ హిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌పాలసీపై త్వరలోనే క్యాబినేట్‌ ‌లో నిర్ణయం తీసుకుంటామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు అన్నారు.   ‘‘హెచ్‌ఐసీసీ’’ బయో ఏషియా 2025 సదస్సులో  ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే తొలి సారిగా…

‌గోదావరి జలాలు చూసి కళ్లు తెరవండి

కాళేశ్వరం లో ఒక పిల్లరు మాత్రమే ఒంగింది… •ఆ ఒంగిన పిల్లరును 15నెలలుగా బాగు చేయలేకపోయారు.. •కాంగ్రెస్‌ ఏడాదిన్నర పాలనలో నాలుగు ప్రాజెక్టులు కుప్పకూలాయ్‌..ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: కాళేశ్వరం కూలిందంటూ కొందరు కాంగ్రెస్‌ ‌నేతలు హైదరాబాద్‌, ‌గాంధీభవన్‌లో కూర్చుని పిచ్చి మాటలు, చెబుతున్నోళ్లు ఒకసారి పలెల్లకు వొచ్చి గలగల పారుతున్న…

రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి

మహాశివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర ప్రభుత్వం, రాహుల్‌ ‌గాంధీపేరిట పూజలు జాతరలో బాల్య మిత్రులతో కలిసి సందడి ఖమ్మం, వైరా, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26, ప్రజాతంత్ర : రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారంతా క్షేమంగా ఉండాలని ఆ శివపార్వతులను వేడుకున్నట్టు డిప్యూటీ…

కొనసాగుతున్న రెస్క్యూ పనులు బాధితులను రక్షించేందుకు శ్రమిస్తున్న 11 సంస్థలు

నాగర్‌కర్నూల్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి ఫిబ్రవరి 26 :  టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. షిఫ్టుకి వంద మందికి పైగా పనిచేస్తున్నారు. నాలుగు రోజు లుగా నిరంతరాయంగా పనులు కొనసాగు తున్నాయి. అందర్నీ సజీవంగా తీసుకొచ్చేందుకు 11 సంస్థలు శ్రమిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ టెన్షన్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో.. వీల్కెనంత త్వరగా…

రెండ్రోజుల్లో బాధితులను వెలికితీసేందుకు ప్రణాళిక సిద్ధం

భారత సరిహద్దు రక్షణా దళం సేవలను వినియోగిస్తున్నాం.. ˜మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి నాగర్‌కర్నూల్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి ఫిబ్రవరి 26 : శ్రీశైలం ఎడమ కాలువ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలో చిక్కుకున్న ఎనిమిది మందిని రెండు రోజుల్లో సురక్షితంగా తీసుకురావడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌…