deccan.com

deccan.com

ఎస్‌ఎల్‌బిసి సహాయక చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం

ఆరు రోజుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. •మంత్రులు ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప చేసిందేమిటి? •8 మంది ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికల ప్రచారం ముఖ్యమా? •రేవంత్‌ ‌రెడ్డికి ఇక్కడికొచ్చి చూసే టైం లేదా? •ఎస్‌ఎల్బిసి టన్నెల్‌ ‌వద్ద మాజీ మంత్రి  హరీష్‌ ‌రావు నాగర్‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ ‌లో చిక్కుపోయిన…

ఎస్‌ఎల్‌బిసి పనులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు

•రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చింది బీఆర్‌ఎస్‌.. •వడ్డీలు కడుతూ దశలవారుగా ఇచ్చిన హామీలు అమలు.. •వనపర్తి లో 721 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు… : రాష్ట్ర అబ్కారి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: ఎస్‌ఎల్‌బిసి పనులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ ‌లేదని రాష్ట్ర అబ్కారి,…

మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి

గనుల విభాగంలో ఆత్మనిర్భరత కోసం కృషి యాక్షన్‌ ‌విధానంతో రాష్ట్రాలకు రూ 4.15 లక్షల కోట్ల లబ్ధి: కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 :  పదేళ్లుగా మోదీ నాయకత్వంతో మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి సాధిస్తున్నామని, ఈ రంగంలో తీసుకున్న సంస్కరణల కారణంగా.. ఎక్స్‌ప్లొరేషన్‌ ‌ప్రకియను కూడా వేగవంతం చేశామని…

తెలంగాణ ప్రాజెక్టుల బాధ్యత కిషన్‌ ‌రెడ్డిదే

రాష్ట్రంలో తుగ్లక్ మాదిరిగా పాలన సాధ్యంకాని హామీలిచి అధికారంలోకి వొచ్చారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారు.. మోదీని విమ‌ర్శించే స్థాయి రేవంత్‌కు లేదు.. మ‌ల్కాజిగిరి ఎంపి ఈట‌ల రాజేంద‌ర్ విమ‌ర్శ‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27 :  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస సోయి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని,  ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏనాడు ప్రజల…

తెలంగాణ ప్రాజెక్టుల బాధ్యత కిషన్‌ ‌రెడ్డిదే

రాష్ట్ర ప్రాజెక్టులపై అనేకమార్లు కేంద్రానికి నివేదించాం •గత పదేళ్లలో కాలయాపన చేసిన బిఆర్‌ఎస్‌ : ‌రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి27: తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌చెప్పారు. గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో…

కాంగ్రెస్‌ ‌హయాంలోనే ఐటీ రంగం అభివృద్ధి

హైదరాబాద్‌ ‌నూతన ఆవిష్కరణలకు కేంద్రం •ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంంత్ర, ఫిబ్రవరి 27 : అన్ని రంగాల్లో నైపుణ్య మానవ వనరుల కోసం ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేయడమే మా లక్ష్యమని,  ఆ దిశగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి…

ఉద్యోగ కల్పనలో మేమే నెంబర్‌ ‌వన్‌

దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి •తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు. •వన్‌ ‌ట్రిలియన్‌ ‌డాలర్ల జీడీపీ అసాధ్యమేమీ కాదు •హెచ్‌సిఎల్‌ ‌టెక్‌ ‌కొత్త క్యాంపస్‌ ‌ప్రారంభోత్సవంలో  ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంంత్ర, ఫిబ్రవరి 27 :   దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ ‌నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌…

చాకలి ఐలమ్మ వర్సిటీని దేశంలోనే ఉత్తమంగా తీర్చదిద్దుతాం

అందుకు కావలసిన నిధులు సమకూర్చుతాం.. •మహిళా విద్యార్థులకు అన్ని వసతుల కల్పనకు కృషి : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని  తీర్చిదిద్దడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు కావలసిన నిధులను సమకూరుస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి…

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

•రెండు మూడు నెలల్లో టన్నెల్‌ ‌పనుల పునఃప్రారంభం •జగన్‌తో అంటకాగి నీటి చౌర్యానికి సహకరించిన బిఆర్‌ఎస్‌ •మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : రెండు, మూడు నెలల్లో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ‌పనులు పునః ప్రారంభిస్తా మని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. రెండు మూడు రోజుల్లో సహాయక చర్యలు…

రెండు రాష్ట్రాలు తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలి

నీటి కేటాయింపులపై కేఆర్‌ఎం‌బీ కీలక సూచనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌  ‌రాష్ట్రాలు మొదట తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని కేఆర్‌ఎం‌బీ సూచించింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నీటిని వాడుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు తెలిపింది. గురువారం హైదరాబాద్‌ ‌లోని జలసౌధలో జరిగిన సమావేశంలో…