జల పర్యాటకం,సాహస క్రీడలకు ప్రాధాన్యం

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హుస్సేన్ సాగర్ వాటర్ స్పోర్టస్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4 : రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం, సాహస క్రీడలకు సరికొత్త రూపు సంతరించుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి…









