Prajatantra News 1

Prajatantra News 1

‌జల పర్యాటకం,సాహస క్రీడలకు ప్రాధాన్యం

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హుస్సేన్‌ ‌సాగర్‌ ‌వాటర్‌ ‌స్పోర్టస్  ‌ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : ‌రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం, సాహస క్రీడలకు సరికొత్త రూపు సంతరించుకునే దిశగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి…

రూ.400 కోట్లతో దేవాలయాల్లో మౌలిక వసతులు

దేవాదాయ భూముల్లో సోలార్‌ పవర్‌ ప్లాంట్లు అటవీ, దేవాదాయశాఖ  మంత్రి  కొండా సురేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత దేవాలయాలను అభివృద్ధి చేస్తూ సామాన్య భక్తులకు దృష్టిలో పెట్టుకుని కనీస సౌకర్యాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ…

హైదరాబాద్‌లో గూగుల్‌ ‌సేఫ్టీ ఇంజినీరింగ్‌ ‌సెంటర్‌

‌కొత్త కేంద్రంలో ఆన్‌లైన్‌ ‌భద్రతా ఉత్పత్తుల అభివృద్ధి గూగుల్‌ ‌కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం హర్షం వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఐటీ ప్రపంచంలో హైదరాబాద్‌ ఐటీ అని వ్యాఖ్య.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 :  ‌రాష్ట్ర ప్రభుత్వం గూగుల్‌ ‌కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో దేశంలోని మొట్టమొద గూగుల్‌ ‌సేఫ్టీ ఇంజినీరింగ్‌…

‌గవర్నర్‌, ‌సి.ఎమ్‌లచే నేడు ఇందిరా మహిళా శక్తి బజార్‌ ‌ప్రారంభం

 ఏర్పాట్లపై శిల్పారామంలో సి.ఎస్‌ ‌సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 04 :‌ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం  రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిల చేతుల మీదుగా శాల్పారామంలో దాదాపు 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి నైట్‌ ‌బజార్‌ ‌ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శిల్పా రామంలో ఏర్పాటు చేయనున్నమహిళా శక్తి…

రోశయ్య ఆర్థిక క్రమశిక్షణతోనే రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌

పోటీ పడి స్పీచ్‌ ఇవ్వడంలో ఆయనే మాకు స్ఫూర్తి నగరంలో ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌ 04: ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రి గా రోశయ్య క్రమశిక్షణ పాటించడం వల్లే నాడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌…

శుభ్రతను మెరుగుపరిచేందుకు కీలక చర్యలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 04: ‌పారిశుధ్య నిర్వహణలో భాగంగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొ రేషన్‌ ‌నగరంలో శుభ్రతను మెరుగు పరిచే దిశగా పలు కీలక చర్యలు చేపట్టి ందని మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్ ‌సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ఆమె పారిశుధ్య కార్మికులకు రిక్షాలు, వీల్‌ ‌బారోల్‌/‌పుష్‌ ‌కార్ట్‌లను పంపిణీ చేశారు.ఈ సందర్భ ంగా ఆమె మాట్లాడుతూ... నగర పరిశుభ్రతను మరింత మెరుగు పరిచేందుకు 1500 చెత్త రిక్షాలు (ట్రై సైకిళ్లు) కొనుగోలు చేసి ప్రతి సర్కిల్‌ ‌కు 50 చొప్పున అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా 1500 వీల్‌ ‌బారోల్‌/ ‌పుష్‌ ‌కార్ట్ ‌లు కొనుగోలు చేసి ప్రతి సర్కిల్‌ ‌కు 50 వీల్‌ ‌బారోల్‌/ ‌పుష్‌ ‌కార్ట్ ‌లను అందుబాటులో ఉంచామని తెలిపారు. గార్బేజ్‌ ‌వల్నరబుల్‌ ‌పాయింట్స్ ‌వద్ద చెత్తను పారవేయకుండా ఊడ్చిన చెత్త ను నిల్వ చేసి మున్సిపల్‌ ‌వాహనాలకు ఇవ్వడానికి ఇట్టి త్రిచక్ర చెత్త రిక్షాలు మరియు వీల్‌ ‌బారోల్‌ ‌లు పారిశుధ్య కార్మికుల గ్రూపులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వీధుల్లో ఊడ్చే ప్రదేశాల్లో చెత్త సేకరణకు ఈ రిక్షాలు ఉపయోగి ంచడం జరుగుతుందని, జి.వి.పిల తొలగింపులో ఈ రిక్షాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. అదే విధంగా పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగు పరుస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయ పడతాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ‌సర్కిల్‌ ‌మెడికల్‌ ఆఫీసర్‌ ‌భార్గవ్‌ ‌నారాయణ, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

చెత్త సేకరణకు రిక్షాలు పంపిణీ చేసిన మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 04:   ‌పారిశుధ్య నిర్వహణలో భాగంగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొ రేషన్‌ ‌నగరంలో శుభ్రతను మెరుగు పరిచే దిశగా పలు కీలక చర్యలు చేపట్టి ందని మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్ ‌సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్య…

రాష్ట్రంలో మరో రెండు కొత్త ఆర్టీసీ డిపోలు..

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 04: ఆర్టీసీ వ్యవస్థలో 10-15  సంవత్సరాల తర్వాత రెండు నూతన ఆర్టీసీ డిపో లు ఏర్పాటు చేస్తున్నా మని రవాణా, బిసీ సంక్షేమశాఖమంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌వెల్లడించారు. రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వాన రవాణా శాఖ మంత్రిగా తనకు  సంతృ ప్తిస్తోందని అన్నారు. 10 నుంచి 15 సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల…

బొటానికల్‌ ‌గార్డెన్‌లో ప్రజాపాలన దినోత్సవాలు

ఎకో టూరిజం డెవలప్‌ ‌మెంట్‌ ఆఫీస్‌ ‌కు శంకుస్థాపన.. వృక్ష పరిచయ క్షేత్రం, వర్చువల్‌ ‌వైల్డ్ ‌లైఫ్‌ ‌సఫారీ, ఎఆర్‌ ‌విఆర్‌ ‌బిల్డింగ్‌ ‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 4 :‘‘‌ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు’’లో భాగంగా తెలంగాణ అటవీశాఖ  కోట్ల విజయ భాస్కర్‌ ‌రెడ్డి బొటానికల్‌ ‌గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి…

కౌలురైతుకు ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

జ్యూరీ సభ్యులు ప్రొఫెసర్ హరగోపాల్ 22 లక్షల కౌలు రైతులు ఉన్నారని రేవంత్ చెప్పారు ప్రముఖ పాత్రికేయులు కె.శ్రీనివాస్ మహిళా కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి మహిళా కిసాన్ అధికార మంచ్ జాతీయ నాయకురాలు డాక్ట‌ర్‌ రుక్మిణీ రావు ముషీరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4 : కౌలు రైతులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు…

ఉడకలేదని తెలుపుతున్న మెతుకు!

తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, పది సంవత్సరాల తెలంగాణ/భారత రాష్ట్ర సమితి పాలన తర్వాత, కాంగ్రెస్ పాలన ప్రారంభమై ఏడాది నిండుతున్నది. ఏ ప్రభుత్వానికైనా ఏడాది పని తీరు ఒక గణనీయమైన సూచికే అవుతుంది. ఐదు మైళ్ల ప్రయాణంలో ఈ మైలు ఎలా గడిచిందో ఈ మైలురాయి దగ్గర ఆగి…