NEWS

NEWS

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ప్రతీప మహారాజు గంగానదీ తీరంలో జపం చేసుకుంటువున్నాడు.  గంగానది స్త్రీ రూపంలో వచ్చి ఆయన తొడపై కూర్చుంది. ‘నన్ను నీభార్యగా స్వీకరింపుము’ అంటూ కోరింది. ప్రతీపుడు తనకు అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్య ఉంది  గావున తనకొర్కె సమంజసం కాదన్నాడు. అదీగాక తాను సంతానం కూర్చుండవల్సిన కుడితొడ మీద…

ఎవలిపాలాయె బతుకమ్మ!

‘‘‌బతుకమ్మ మన చెరువు పండుగ,మన నీళ్ళ పండుగ, మన శేనుశెల్కల  పొంటి పెరిగి మనల పల్కరిచ్చేటి తంగెడి పూల,గునుగు,గోరంట పూల పండుగ. గోడ పొంటి పారేటి గుమ్మడి, కాకర, బీర, కట్ల తీగలకు బూషిన తీరొక్క రంగుల పూల పండుగ!  బతుకమ్మ సాచ్చిగ తెలంగాణ యెవలికచ్చిందనేది యెరికైతాంది గద!  దొరలరాజ్జెం మళ్ళ పానం బట్టింది,తెలంగాణ కు…

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 27న ధ్వజారోహణం

ప్రత్యేక దర్భను తెప్పించిన టిటిడి తిరుమల, సెప్టెంబర్‌ 24 : శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం ఊరేగింపుగా శ్రీవారి ఆలయ చెంతకు చేర్చారు. ఈనెల 27న నిర్వహించే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగించనున్నారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు…

‌బతుకమ్మ సంబురాలు

నేటి నుండి బతుకమ్మ సంబురాలు మొద)వుతున్నాయి. ప్రతీ ఆశ్వీయుజశుద్ధ అమావాస్య మొదలు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ వేడుకలు తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధతో అడుకోవటం ఆనవాయితీ.. కాకతీయుల కాలానికి పూర్వంనుండే ఈ వేడుకలు ఈ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్నట్లు తెలుస్తున్నది. వర్షాకాలం ముగిసి శీతాకాలం ఆరంభలో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ప్రకృతినే పరవశింపజేసేవిగా…

వెన్నెల దీపం

కాలం పరిహసిస్తుంది నీ వసంత వనం తుంచి నాకు శిశిరం కట్టబెట్టానని విధి విర్రవీగుతుంది నీ స్వర తంత్రుల తెంచి నిశీధి నిశబ్దం పరిచానని చితి జ్వాల వెక్కిరిస్తుంది నీ అణువణువు దహించి భస్మ ధూమం మిగిల్చానని మృత్యువు నవ్వుతుంది నిష్కర్షగా నిను కబళించి ఒంటరిగా నిలబెట్టామని పాడు లోకం గర్విస్తుంది పవిత్ర ప్రేమనుబందాన్ని సజీవ…

విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ

‘‘‌లక్షలాది మంది వాలంటీర్లు సమాజ సేవలో భాగ స్వాములు అవుతున్నారు. ప్రతిఫలం ఆశించకుండా సేవా మార్గం పట్టేవారే వలంటీర్లుగా చేరతారు. మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, రక్తదాన శిబిరాలు, అక్షరాస్యత వంటి కార్యక్రమాల్లో విద్యార్థినీ విద్యార్థులు స్వచ్ఛం దంగా పాల్గొంటున్నారు. సామాజిక కార్యక్రమాల అమలులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఒకనాడు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.’’ నేడు ఎన్‌ఎస్‌ఎస్‌…

అంతు లేని ఆవేదనలకు తుది రూపం ఆత్మహత్యలు

‘‘ ‌ప్రతీ జీవి కడవరకూ జీవించాలనే కోరుకుంటుంది. అర్ధవంతమైన జీవితాలను అర్థాంతరంగా ముగించాలని ఏ వ్యక్తి కోరుకోడు.బ్రతుకు బరువై,భద్రత కరువై, జీవించడానికి కడవరకూ పోరాటం చేసి,గత్యంతరం లేని పరిస్థితుల్లో తనువు చాలించాలని నిర్ణయించుకునే నిస్సహాయ వ్యక్తుల గురించి కూలంకుషంగా తెలుసు కోవాలి. వారి అంతరంగం లో చెలరేగిన అల్లకల్లోల పరిస్థితులను అర్థం చేసుకుని, అండగా నిలబడితే…

రాష్ట్ర రాజకీయాలకు ‘మునుగోడు’ ఎన్నిక దిక్సూచీ కానుందా?

మునుగోడు ఉప ఎన్నిక భవిష్యత్‌లో రాష్ట్ర రాజకీయాలను శాసించేదిగా కనిపిస్తున్నది. రాష్ట్ర రాజకీయాలిప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతున్నా, జాతీయ రాజకీయ పార్టీల దృష్టి అంతా ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఈ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్‌ ‌విడుదల కాకముందే ఇక్కడి రాజకీయాలు వేడందుకున్నాయి. ఎవరిని కదిలించినా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా…

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

5వేల మంది పోలీసులతో భద్రత తిరుమల,సెప్టెంబర్‌22 : శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో సుమారు 5వేల మంది పోలీసులతో భద్రతా కల్పిస్తున్నామని టీటీడీ చీఫ్‌ ‌సెక్యూరిటీ ఆఫీసర్‌ ‌నరసింహ కిషోర్‌ ‌తెలిపారు. గురువారం ఆయన తిరుమలలో డియాతో మాట్లాడారు. రెండు సంవత్సరాల తరువాత బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా భక్తు లు పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చే…

‌గ్రామీణ స్వచ్ఛభారత్‌ ‌మిషన్‌లో తెలంగాణకు అవార్డుల పంట

పెద్ద రాష్రాల కేటగిరీలో మొదటి స్థానం జిల్లాల కేటగిరిలో జగిత్యాల, నిజామాబాద్‌లకు రెండు, మూడు స్థానాలు మొత్తంగా 13 అవార్డులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22 : ‌గ్రామీణ స్వచ్ఛభారత్‌ ‌మిషన్‌లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డుల పంటపడింది. పలు విభాగాల్లో తెలంగాణ ఏకంగా 13 అవార్డులు దక్కించుకున్నది. పెద్ద రాష్ట్రాల్లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ…