భీష్ముడు
బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ప్రతీప మహారాజు గంగానదీ తీరంలో జపం చేసుకుంటువున్నాడు. గంగానది స్త్రీ రూపంలో వచ్చి ఆయన తొడపై కూర్చుంది. ‘నన్ను నీభార్యగా స్వీకరింపుము’ అంటూ కోరింది. ప్రతీపుడు తనకు అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్య ఉంది గావున తనకొర్కె సమంజసం కాదన్నాడు. అదీగాక తాను సంతానం కూర్చుండవల్సిన కుడితొడ మీద…
