NEWS

NEWS

మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ది

మహిళలను విస్మరించే సమాజాన్ని ఊహించలేం మహిళాభివృద్ధితోపాటు భద్రతకు అధిక ప్రాధాన్యం మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌సునితా లక్ష్మారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 21 : ‌మహిళా సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి మార్గంలో దూసుకుపోతుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌సునితా లక్ష్మారెడ్డి చెప్పారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి…

పేదలకు ఇండ్లు రాకుండా చేస్తున్న కేసీఆర్‌

కేంద్రం ఇండ్లు మంజూరు చేసిన ఇళ్ల లెక్క చెప్పాలె రిజిస్ట్రేషన్ల బంద్‌తో ప్రజలకు నానా అవస్థలు అన్ని స్కామ్‌లలో కేసీఆర్‌ ‌కుటుంబానిదే పాత్ర నాగోల్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ఎల్బీనగర్‌, ‌ప్రజాతంత్ర: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం గృహాల కేటాయిస్తుందని..కెసిఆర్‌ ‌కేంద్ర ప్రభుత్వం కేటాయించిన గృహాల…

సామాన్యుడి ఇంటికి 13 లక్షల కరెంట్‌ ‌బిల్లు

పుదుచ్చేరిలో ఓ సామాన్యుడికి విద్యుత్‌ ‌శాఖ జులై మాసానికి ఏకంగా దాదాపు రూ.13 లక్షల కరెంట్‌ ‌బిల్‌ ‌పంపడంతో బిల్లు చూడగానే అతడి గుండె గుభేల్‌మంది. పుదుచ్చేరిలోని విశ్వనాధన్‌ ‌నగర్‌లో టీవీ మెకానిక్‌గా పనిచేస్తూ రాత్రిళ్లు వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తించి పొట్టపోసుకునే శరవణన్‌కు ఇంత పెద్దమొత్తంలో కరెంటు బిల్లు రావడంతో అతడు షాక్‌ ‌తిన్నాడు. ఆపై…

ఎఐసిసి అధ్యక్షుడిగా రాహుల్‌ ‌గాంధీ బాధ్యతలు చేపట్టాలి

 తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ  తీర్మానం బుధవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ కొత్త పీసీసీ ప్రతినిధుల సమావేశంలో 2 తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్రానికి చెందిన పిసిసి అధ్యక్షుడు, ఆఫీస్‌ ‌బేరర్లు, ఎఐసిసి సభ్యులను నామినేట్‌ ‌చేయడానికి ఎఐసిసి అధ్యక్షుడికి అధికారం ఇవ్వాలని తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించగా, ఎఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని రాహుల్‌ ‌గాంధీని…

శ్రీ‌వారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 21 : శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తిరుమలకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు రైల్వే శాఖ శుభవార్తను అందించింది. బుధవారం నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. సికింద్రాబాద్‌-‌తిరుపతి రైలుతోపాటు నాందేడ్‌-‌తిరుపతి రైళ్లు నడిపేందుకు నిర్ణయించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. రెండేండ్ల అనంతరం…

14‌వ రోజు కేరళలో.. కొనసాగిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో పాద యాత్ర

తిరువనంతపురం, సెప్గెంబర్‌ 21 : ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ బుధవారం కొచ్చి సమీపంలోని మాదవనా నుండి తన పార్టీ భారత్‌ ‌జోడో యాత్రను తిరిగి ప్రారంభించారు. ముందుగా ఆయన సంఘ సంస్కర్త శ్రీనారాయణ గురుకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ‘‘ఈ రోజుకి స్ఫూర్తిదాయకమైన ప్రారంభం. గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు, తత్వవేత్త మరియు…

దసరా సెలవుల్లో మార్పు లేదు

26 నుంచి అక్టోబర్‌ 9 ‌వరకు సెలవులు ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 21 : ‌దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ ‌దేవసేన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 9‌వ…

శివరంజని రాగమా..

స్వేచ్చా కపోతమా స్వచ్ఛమైన శ్వేత సౌధమా ఎగిరొచ్చి నా హృదిలో వాలిన నేస్తమా వసంత ఆగమ నాన నా తోటలో విరిసిన పుష్పమా ఆశల పల్లకిలో అందమైన అబద్దమా ఆకాశమంత నా మదిలో అంతులేని ఆనందమా లిప్ల కాలంలో మాయమైన ప్రియతమా కనుల కొలనులలో నిశ్శబ్ద కన్నీటి ప్రవాహమా నా స్వప్నలోకాన్నుంచి నిష్క్రమించి నన్నే కాకిని…

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిద్దామా, విమర్శిద్దామా..?

‘‘ఏమైనా ప్రపంచ ఇర్రిగేషన్‌ ‌ప్రాజెక్టుల చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ‘ఇంజనీరింగ్‌ ‌మార్వెల్‌’ అని కొనియాడబడుతుంది. ఇలాంటి భారీ ప్రాజెక్టుల రూపకల్పనలో శాస్త్ర సాంకేతిక నిపుణుల లోతైన సలహాలను తీసుకుంటూ రాష్ట్ర ఖజానాపై అధిక భారం పడకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలు, పాలకులు తీసుకొని ఉండాల్సింది.’’ కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు Kaleswaram Lift…

మరో ప్రపంచ యుద్ధాన్ని ఐరాస నివారించాలి

సెప్టెంబర్‌ 21… అం‌తర్జాతీయ శాంతి దినోత్సవం United Nations ఐక్య రాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 21 ‌తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకుంటాయి. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. 1981లో సెప్టెంబర్‌ 21‌న ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం ప్రారంభ సందర్భంగా…