NEWS

NEWS

ఏ ప్రయోజనాల కోసం ఈ విధ్వంసం !?

‘‘ఇది ఈరోజు హఠాత్తుగా మీద పడిన ప్రమాదం కాదు.2014న పట్టం గట్టుకున్న భా.జ.పా. వెనువెంటనే ఇందుకు సంబంధించిన పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించింది.నూతన విద్యా విధానం- 2020 గా అది మన ముందుకు చర్చకు వచ్చే వరకు మెజారిటీ బుద్దిజీవుల అనుమానాలు నిజమవుతాయని విశ్వసించ లేకపోయాము.సాంఘిక శాస్త్రాల మటుమాయం,దాని వెనుక దాగున్న భాషల పెను విధ్వంసం,దేశమంతా ఒకే…

హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

ఒకే దశలో పోలింగ్‌…‌షెడ్యూల్‌ ‌విడుదల నవంబర్‌ 12‌న పోలింగ్‌..‌డిసెంబర్‌ 8‌న కౌంటింగ్‌ ‌గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ ‌ప్రకటించకపోవడంపై ఈసి వివరణ న్యూ దిల్లీ, అక్టోబర్‌ 14 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ‌విడుదల చేసింది. హిమాచల్‌లో ఒకే దశలో…

హైకోర్టుకు మునుగోడు వోటర్ల జాబితా

కొత్తగా 12 వేల వోట్లను ఆమోదించాం హైకోర్టుకు వివరించిన ఎన్నికల సంఘం విచారణ 21కు వాయిదా హైదరాబాద్‌, అక్టోబర్‌ 14(ఆర్‌ఎన్‌ఎ) : ‌మునుగోడు ఎన్నికల జాబితా నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు సమర్పించింది. 25 వేల వోట్లర్లు నమోదు అయ్యారని, అందులో 12 వేలు మాత్రమే నిర్ధారించామని, మరో 7 వేల వోట్ల నమోదును…

ఇక వందశాతం సిలబస్‌తో ఇంటర్‌ ‌పరీక్షలు

తాజాగా ఉత్తర్వులను జారీచేసిన ఇంటర్‌ ‌బోర్డు గతంలో కొరోనా కారణంగా 70 శాతం అమలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 14 : ఇం‌టర్మీడియట్‌ ‌సిలబస్‌ ‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వార్షిక పరీక్షలతోపాటు సప్లిమెంటరీ పరీక్షలను వంద శాతం సిలబస్‌ ‌తోనే నిర్వహించాలని నిర్ణయించింది.  ఈ మేరకు ప్రభుత్వం తరపున ఇంటర్మీడియట్‌…

ఓయూ హాస్టళ్లలో నీరు, కరెంట్‌ ‌పునరుద్ధరించండి

లేకుంటే నేడు రిజిస్ట్రార్‌ ‌కోర్టుకు హాజరు కావాల్సిందే హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, అక్టోబర్‌ 14(ఆర్‌ఎన్‌ఎ) : ఉస్మానియా యూనివర్శిటీ హాస్టళ్లలో వెంటనే విద్యుత్‌, ‌నీటి సరఫరా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. హాస్టళ్లలో విద్యుత్‌, ‌నీటి సరఫరా పునరుద్ధరించకపోతే రిజిస్ట్రార్‌ ‌ధర్మాసనం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు ఓయూ హాస్టల్‌ ‌విద్యార్థుల పిటిషన్‌పై హైకోర్టు…

మునుగోడులో కాంగ్రెస్‌ ‌భారీ ర్యాలీ

కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ 38‌మందితో స్టార్‌ ‌కాంపెయినర్ల జాబితా విడుదల బిజెపి, టిఆర్‌ఎస్‌లకు బుద్దిచెప్పాలన్న స్రవంతి నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 14 : ‌మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం చండూర్‌ ‌లోని తహసీల్దార్‌ ‌కార్యాలయంలో ఆమె కాంగ్రెస్‌ ‌తరఫున నామినేషన్‌ ‌వేశారు. ఈ సందర్భంగా…

మునుగోడులో ముగిసిన నామినేషన్ల పర్వం

కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ చివరి రోజు మొత్తం 25 మంది నామినేషన్లు దాఖలు నేడు నామినేషన్ల పరిశీలన నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 14 : ‌మునుగోడు ఉపఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఇచివరి రోజు కావడంతో కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి భారీ ర్యాలీతో…

హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌ప్రచారభేరీ

సమరశంఖం పూరించిన ప్రియాంక గాంధీ లక్ష ఉద్యోగాల కల్పనకు హా ఇచ్చిన కాంగ్రెస్‌ ‌నేత న్యూ దిల్లీ, అక్టోబర్‌ 14 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌ప్రచారభేరీ మోగించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల శంఖారావం పూరించారు. పార్టీని గెలిపిస్తే తొలి క్యాబినెట్‌ ‌సమావేశంలోనే రెండు కీలక…

రేపు 75 జిల్లాలలో 75 డిజిటల్‌ ‌బ్యాంకింగ్‌ ‌యూనిట్‌లు

హైదరాబాద్‌, ‌పిఐబి, అక్టోబర్‌ 14 : ఆర్థిక సేవలను మరింత మందికి అందుబాటులోకి తీసుకుపోయే క్రమంలో మరొక చర్యగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్‌ 16‌న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ‌మాధ్యమం ద్వారా 75 డిజిటల్‌ ‌బ్యాంకింగ్‌ ‌యూనిట్‌లను దేశ ప్రజలకు సమర్పణం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించనున్నారు. ఆర్థిక మంత్రి…

పరోటాలపై 18శాతం జిఎస్టీయా

న్యూ దిల్లీ, అక్టోబర్‌ 14 : ‌రెడీ టూ ఈట్‌ ‌పరోటాలపై 18 శాతం జీఎస్టీకి గుజరాత్‌ అప్పీలేట్‌ అథారిటీ  గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇవ్వడంపై ఢిల్లీ సీఎం, ఆప్‌ ‌చీఫ్‌ అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌తీవ్రంగా స్పందించారు. పరోటాలను సాధారణ చపాతి, రోటీ క్యాటగిరీ కింద పరిగణించలేమని  ద్విసభ్య బెంచ్‌ ‌వ్యాఖ్యానించింది. పరోటాల్లో గోధుమ పిండిని వాడినా…