NEWS

NEWS

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, అక్టోబర్‌ 14 :  ‌దేశంలోని నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల కిటికిటలాడుతుంది. కొండపై ఉన్న కంపార్టుమెంట్లు నిండి ఏటీజీహెచ్‌ ‌వరకు భక్తులు క్యూలైన్లలో నిలిచి ఉన్నారు. వీరికి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు . నిన్న స్వామివారిని 72,216 మంది భక్తులు దర్శించుకోగా 32,338 మంది తలనీలాలు…

శ్రీ‌శైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నంద్యాల, అక్టోబర్‌ 14 :  శ్రీ‌శైలం ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతుంది. 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేత దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ‌కు 3,60,802 క్యూసెక్కులు నీరు వస్తుండగా 2,85,809 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ‌పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 884.90 అడుగులుగా…

మహిళ కంట్లో 23 కాటరాక్ట్ ‌లెన్సులు

న్యూయార్క్, అక్టోబర్‌ 14 : ‌కళ్లద్దాలకు బదులుగా వాడే కాంటాక్ట్ ‌లెన్సుల గురించి మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో వాటి వాడటం విపరీతంగా పెరిగిపోయింది. కంటి సమస్యలు ఉన్నవారు.. అద్దాలతో తమ అందం పాడవుతుందని భావించేవారు కాంటాక్ట్ ‌లెన్స్‌లు వాడుతున్నారు. అయితే, కాంటాక్ట్ ‌లెన్స్‌లను వాడటం అంత సులువు కాదు. వాటికోసం ప్రత్యేకమైన శ్రద్ధ…

వైసిపికి కౌంట్‌డౌన్‌ ‌మొదలయ్యింది

కేసులతో వేధించిన వారి చిట్టా తీస్తాం అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేలుస్తాం అమరావతిని భ్రష్టు పట్టించారు..పోలవరాన్ని ముంచారు పార్టీలో పనిచేసే వారికే అవకాశాలు ఉంటాయని సూచన లీగల్‌ ‌సెల్‌ ‌కమిటీ ప్రమాణా స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు అమరావతి, అక్టోబర్‌ 14 : ‌చట్టాన్ని అతిక్రమించేవారు గుర్తుపెట్టుకోండి..  గుండెల్లో నిద్రపోతా. తప్పు చేసినవాడిని వదిలిపెట్టే ప్రసక్తే…

ఆయిల్‌ ‌కంపెనీలకు కాసుల పంట

వంటింట్లో మహిళలకు గ్యాస్‌ ‌మంట మోడీ తీరుపై విరుచుకు పడుతూ మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 14 : ‌ప్రధాని మోదీ పాలనలో ధరలు ఆకాశాన్నంటి..ఆదాయాలు పాతాళంలో కూరుకుపోతున్నాయని మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. ఆయిల్‌ ‌కంపెనీలకు కాసుల పంటలు పండిస్తూ.. సామాన్య ప్రజల గుండెల్లో గ్యాస్‌ ‌మంటలు రేపుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు…

38‌వ రోజు భారత్‌ ‌జోడో యాత్ర…

ఉదయం కర్నాటకలో షురూ..మధ్యాహ్నం ఎపిలో..తిరిగి సాయంత్రం కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌పాద యాత్ర అనంతపూర్‌లో 12 కిలోమీటర్ల కొనసాగింపు నేడు బళ్లారిలో భారీ బహిరంగ సభకు కర్నాటక రాష్ట్ర పార్టీ ఏర్పాట్లు బెంగళూరు/అనంతపురం, అక్టోబర్‌ 14 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కర్నాటకలో అత్యంత ప్రజాదరణతో…

హిజాబ్‌ ‌వ్యతిరేకంగా ఇరాన్‌ ‌మహిళల ఆందోళనలు

22-ఏండ్ల కుర్దిష్‌స్థాన్‌ ‌ప్రాంత యువతి ‘మహసా అమిని’ సెప్టెంబర్‌ 16, 2022‌న టెహరాన్‌ ‌పోలీస్‌ ‌కస్టడీలో మరణించిన వార్త విన్న ఇరానీ మహిళాలోకం గళమెత్తి పలు పట్టణ వీధుల్లో ముస్లిమ్‌ ‌సంప్రదాయ ఛాందసవాద ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలను తీవ్రతరం చేయడంతో పలువురి ప్రాణాలు గాల్లో కలవడం జరిగింది. గత నెల మహసా అమిని ఇరాన్‌ ‌రాజధాని…

కలాంజీకి…సలాం

ఆయన… ఓ శాస్త్రవేత్త ఓ సాహితీవేత్త ఆ మేధ అద్భుతాల గని ఆ చేత ఆవిష్కరణల నిధి ఓ సృజనశీలి ఓ ప్రభావశాలీ ఆ హాసం శాంతి చార ఆ వీక్షణం క్రాంతి ధార ఓ నిత్య విద్యార్థి ఓ సర్వత్ర సత్యార్థి ఆ పలుకు ప్రణవ నాదం ఆ ప్రవచనం ప్రమోద గీతం ఓ…

తెలంగాణ వ్యవసాయ పథకాల అమలుకు పెరుగుతున్న డిమాండ్‌

‌తెలంగాణలో అమలవుతున్న పథకాలపై ప్రతిపక్ష పార్టీల్లో అభిప్రాయభేదాలున్నప్పటికీ పక్క రాష్ట్ర ప్రజల్లో మాత్రం క్రమేణ ఆ పథకాలపైన మోజు పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నది. ఆ పథకాలను తమ రాష్ట్రంలోకూడా అమలు చేయాలని కొన్ని రాష్ట్రాల్లోని ప్రజలు కోరుతున్నారు. కాని పక్షంలో తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్‌ ‌కూడా చేస్తున్నారు. తాజాగా ఒడిశాలో ఇలాంటి డిమాండ్‌ ‌మొదలైంది.…

‘‘అబ్దుల్‌ ‌కలాం జీవితం అనంత విజ్ఞాన సాగరం

నేడు అబ్దుల్‌ ‌కలాం జయంతి, ప్రపంచ విద్యార్ధుల దినోత్సవం క్షిపణి పితామహుడు ‘‘అబ్ధు ల్‌ ‌కలాం’’ సార థ్యంలో రాజ స్థాన్‌ ‌లోని ఫోఖ్రాన్‌ ‌లో రెండవదశ  అణు పరీక్షలు జరగడం, ఐదు న్యూక్లియర్‌ ‌శ్రేణుల ప్రయోగం   విజయ వం తంగా  నిర్వహించడంతో భారతదేశం అణ్వస్త్ర దేశాల సరసరచేరింది. ‘‘న్యూక్లియర్‌ ‌క్లబ్‌ ‘‘‌లో చేరిన…