NEWS

NEWS

యూకెలో ఆర్థిక సంక్షోభం – ద్రవ్యోల్బణ కుదుపులు

యూకె ప్రధాని లీజ్‌ ‌ట్రస్‌ ఉద్వాసన అంచున ఉన్నట్లు, ఆమె పదవికి గండం ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్లో 10 శాతం దాటిన ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో లీజ్‌ ‌ప్రవేశ పెట్టిన ప్రణాళికలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని, లీజ్‌ ‌ప్రధానిగా కొనసాగడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంధన ధరలు కూడా చుక్కల్లోకి ఎక్కడంతో…

మునుగోడు ఆడబిడ్డను ఓడించేందుకు కోట్ల్లు కుమ్మరింపు

మునుగోడు ఆడబిడ్డను ఓడించేందుకు కోట్ల్లు కుమ్మరింపు ఆడబిడ్డలపై ప్రేమ ఒలక బోస్తున్న కెటిఆర్‌ ‌దమ్ముంటే రా అంటూ రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ మునుగోడులో ఓ అడబిడ్డను ఓడించడానికి టిఆర్‌ఎస్‌ ‌కోట్లు కుమ్మరి స్తోందని టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌మండిపడ్డారు. ఆడవాళ్లపై ప్రేమ ఒలకబోస్తున్న కెటిఆర్‌ ‌మునుగోడులో మాత్రం తమ పార్టీ అభ్యర్థి స్రవంతిని ఓడించేందుకు కోట్లు…

తెలంగాణలో మలబార్‌ ‌రూ. 750 కోట్ల పెట్టుబడులు

రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో మలబార్‌ ‌జెమ్స్, ‌జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్‌ ‌యూనిట్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌శంకుస్థాపన చేశారు.మలబార్‌ ‌జెమ్స్ ఈ ‌కంపెనీ ద్వారా రూ. 750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2,750 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఇప్పటికే తెలంగాణలో 17 రిటైల్‌ ‌షోరూమ్స్‌ను ప్రారంభించింది. వెయ్యి మందికి పైగా…

రు.3 వేల పెన్షన్ హామీ మోడీ తో చెప్పించు..రాజ్ గోపాల్..!

మంత్రి హరీష్ రావు సవాల్ జుమ్లా పార్టీ బిజేపీ ఒక్క హామీ నెరవేర్చదు అప్రమత్తంగా ఉండాలని మునుగోడు వోటర్లకు సూచన “నల్లగొండ పోరాటాల గడ్డ, బీజేపీ ఆటలు సాగవు …మునుగోడు లో బీజేపీ అబద్దాలతో గెలవాలనుకుంటే అది మూర్ఖత్వమే..అని మంత్రి హరీష్ రావు భారతీయ జనతా పార్టీ గతంలో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చ…

దమ్ముంటే బిసి బంధు ప్రకటించండి

మునుగోడులో ఓటమి భయంతోనే గిరిజనబంధు ప్రచారంలో బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌సవాళ్లు ఉప ఎన్నికలు అంటే టీఆర్‌ఎస్‌ ‌నాయకులకు వెన్నులో వణుకుపుడుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌కు ఉప ఎన్నికలు ఊపిరిపోశాయని.. ఇప్పుడు రాష్ట్రంలో వచ్చిన ఉన్నికలు టీఆర్‌ఎస్‌ ‌పాలిట శాపంగా మారాయని తెలిపారు. దీనంతటికీ టీఆర్‌ఎస్‌ ‌ప్రజా వ్యతిరేక పాలనే…

కర్నాటకలో…. కొనసాగుతున్న భారత్‌ ‌జోడో

రాహుల్‌ ‌వెంట నడిచిన మల్లికార్జున ఖర్గే శనివారం భారత్‌ ‌జోడో యాత్రలో రాహుల్‌ ‌గాంధీ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మంథని అంబేద్కర్‌ ‌నగర్‌ ‌చెందిన యువకుడు సింగారపు శివరామకృష్ణ తో 3d పెయింటర్‌ ‌బళ్లారిలో వేసిన పెయింటింగ్‌ ‌ను రాహుల్‌ ‌గాంధీ కి వివరిస్తున్న ఎఐసిసి కార్యదర్శి, కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ…

ఏ ప్రయోజనాల కోసం ఈ విధ్వంసం !?

‘‘ఇది ఈరోజు హఠాత్తుగా మీద పడిన ప్రమాదం కాదు.2014న పట్టం గట్టుకున్న భా.జ.పా. వెనువెంటనే ఇందుకు సంబంధించిన పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించింది.నూతన విద్యా విధానం- 2020 గా అది మన ముందుకు చర్చకు వచ్చే వరకు మెజారిటీ బుద్దిజీవుల అనుమానాలు నిజమవుతాయని విశ్వసించ లేకపోయాము.సాంఘిక శాస్త్రాల మటుమాయం,దాని వెనుక దాగున్న భాషల పెను విధ్వంసం,దేశమంతా ఒకే…

హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

ఒకే దశలో పోలింగ్‌…‌షెడ్యూల్‌ ‌విడుదల నవంబర్‌ 12‌న పోలింగ్‌..‌డిసెంబర్‌ 8‌న కౌంటింగ్‌ ‌గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ ‌ప్రకటించకపోవడంపై ఈసి వివరణ న్యూ దిల్లీ, అక్టోబర్‌ 14 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ‌విడుదల చేసింది. హిమాచల్‌లో ఒకే దశలో…

హైకోర్టుకు మునుగోడు వోటర్ల జాబితా

కొత్తగా 12 వేల వోట్లను ఆమోదించాం హైకోర్టుకు వివరించిన ఎన్నికల సంఘం విచారణ 21కు వాయిదా హైదరాబాద్‌, అక్టోబర్‌ 14(ఆర్‌ఎన్‌ఎ) : ‌మునుగోడు ఎన్నికల జాబితా నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు సమర్పించింది. 25 వేల వోట్లర్లు నమోదు అయ్యారని, అందులో 12 వేలు మాత్రమే నిర్ధారించామని, మరో 7 వేల వోట్ల నమోదును…

ఇక వందశాతం సిలబస్‌తో ఇంటర్‌ ‌పరీక్షలు

తాజాగా ఉత్తర్వులను జారీచేసిన ఇంటర్‌ ‌బోర్డు గతంలో కొరోనా కారణంగా 70 శాతం అమలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 14 : ఇం‌టర్మీడియట్‌ ‌సిలబస్‌ ‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వార్షిక పరీక్షలతోపాటు సప్లిమెంటరీ పరీక్షలను వంద శాతం సిలబస్‌ ‌తోనే నిర్వహించాలని నిర్ణయించింది.  ఈ మేరకు ప్రభుత్వం తరపున ఇంటర్మీడియట్‌…