NEWS

NEWS

ఓయూ హాస్టళ్లలో నీరు, కరెంట్‌ ‌పునరుద్ధరించండి

లేకుంటే నేడు రిజిస్ట్రార్‌ ‌కోర్టుకు హాజరు కావాల్సిందే హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, అక్టోబర్‌ 14(ఆర్‌ఎన్‌ఎ) : ఉస్మానియా యూనివర్శిటీ హాస్టళ్లలో వెంటనే విద్యుత్‌, ‌నీటి సరఫరా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. హాస్టళ్లలో విద్యుత్‌, ‌నీటి సరఫరా పునరుద్ధరించకపోతే రిజిస్ట్రార్‌ ‌ధర్మాసనం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు ఓయూ హాస్టల్‌ ‌విద్యార్థుల పిటిషన్‌పై హైకోర్టు…

మునుగోడులో కాంగ్రెస్‌ ‌భారీ ర్యాలీ

కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ 38‌మందితో స్టార్‌ ‌కాంపెయినర్ల జాబితా విడుదల బిజెపి, టిఆర్‌ఎస్‌లకు బుద్దిచెప్పాలన్న స్రవంతి నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 14 : ‌మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం చండూర్‌ ‌లోని తహసీల్దార్‌ ‌కార్యాలయంలో ఆమె కాంగ్రెస్‌ ‌తరఫున నామినేషన్‌ ‌వేశారు. ఈ సందర్భంగా…

మునుగోడులో ముగిసిన నామినేషన్ల పర్వం

కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ చివరి రోజు మొత్తం 25 మంది నామినేషన్లు దాఖలు నేడు నామినేషన్ల పరిశీలన నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 14 : ‌మునుగోడు ఉపఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఇచివరి రోజు కావడంతో కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి భారీ ర్యాలీతో…

హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌ప్రచారభేరీ

సమరశంఖం పూరించిన ప్రియాంక గాంధీ లక్ష ఉద్యోగాల కల్పనకు హా ఇచ్చిన కాంగ్రెస్‌ ‌నేత న్యూ దిల్లీ, అక్టోబర్‌ 14 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌ప్రచారభేరీ మోగించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల శంఖారావం పూరించారు. పార్టీని గెలిపిస్తే తొలి క్యాబినెట్‌ ‌సమావేశంలోనే రెండు కీలక…

రేపు 75 జిల్లాలలో 75 డిజిటల్‌ ‌బ్యాంకింగ్‌ ‌యూనిట్‌లు

హైదరాబాద్‌, ‌పిఐబి, అక్టోబర్‌ 14 : ఆర్థిక సేవలను మరింత మందికి అందుబాటులోకి తీసుకుపోయే క్రమంలో మరొక చర్యగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్‌ 16‌న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ‌మాధ్యమం ద్వారా 75 డిజిటల్‌ ‌బ్యాంకింగ్‌ ‌యూనిట్‌లను దేశ ప్రజలకు సమర్పణం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించనున్నారు. ఆర్థిక మంత్రి…

పరోటాలపై 18శాతం జిఎస్టీయా

న్యూ దిల్లీ, అక్టోబర్‌ 14 : ‌రెడీ టూ ఈట్‌ ‌పరోటాలపై 18 శాతం జీఎస్టీకి గుజరాత్‌ అప్పీలేట్‌ అథారిటీ  గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇవ్వడంపై ఢిల్లీ సీఎం, ఆప్‌ ‌చీఫ్‌ అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌తీవ్రంగా స్పందించారు. పరోటాలను సాధారణ చపాతి, రోటీ క్యాటగిరీ కింద పరిగణించలేమని  ద్విసభ్య బెంచ్‌ ‌వ్యాఖ్యానించింది. పరోటాల్లో గోధుమ పిండిని వాడినా…

పెన్నానదిలో ఐదుగురు వ్యక్తులు గల్లంతు

చెట్లను పట్టుకుని సాయం కోసం ఎదురుచూపు జమ్మలమడుగు డివిజన్‌లో కుండపోత వర్షం పొంగి పొర్లుతున్న కుందూ,పెన్నా నదులు కడప, అక్టోబర్‌ 14 : ‌ప్రొద్దుటూరులోని పెన్నానదిలో ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారు కమలాపురం మండలం, కంచన్నగారిప్లలె దగ్గర చెట్లను పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు అధికారులు, పోలీసులు గుర్తించారు. వారిని రక్షించేందుకు పోలీసులు, ఫైర్‌…

శ్రీ‌వారికి ఎన్నారై కోటి విరాళం

తిరుమల, అక్టోబర్‌ 14 : ‌తిరుమలలోని శ్రీవారికి ఓ ఎన్‌ఆర్‌ఐ ‌భక్తుడు భారీ విరాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. అమెరికాలో నివాసముంటున్న డేగా వినోద్‌ ‌కుమార్‌, ‌రాధికారెడ్డి కోటీ రూపాయల డీడీని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ నిధులు టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రికి వినియోగించాలని దాతలు కోరారు. బెంగుళూరు కే.ఆర్‌ ‌పురానికి చెందిన…

వారణాసి కేసులో కోర్టు కీలక తీర్పు

శివలింగం కాలాన్ని నిర్థారించాలన్న వాదనకు చెక్‌ ‌కుదరదని తేల్చిచెప్పిన జిల్లా కోర్టు వారణాసి, అక్టోబర్‌ 14 : ఉత్తర ప్రదేశ్‌ ‌వారణాసిలో ఉన్న జ్ఞానవాపి శివలింగం కాలాన్ని కార్బన్‌ ‌డేటింగ్‌ ‌ద్వారా నిర్థరించాలని దాఖలైన పిటిషన్‌ను జిల్లా కోర్టు తోసిపుచ్చింది. ఇక్కడి మసీదు ప్రాంగణంలో కనిపించిన శివలింగం వంటి నిర్మాణానికి కార్బన్‌ ‌డేటింగ్‌ ‌లేదా ఏదైనా…

దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో ఈడీ సోదాలు

పలుచోట్ల సోదాలు చేసిన ఈడి న్యూ దిల్లీ, అక్టోబర్‌ 14 :  ‌దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో  ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలో రోజుకో చోట ఎన్‌ఐఏ, ఈడీ దాడులు నిర్వహిస్తోంది. తాజాగా ఢిల్లీలో 25 చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. ఇప్పటికే లిక్కర్‌  ‌స్కాంలో  అరెస్ట్…