ఓయూ హాస్టళ్లలో నీరు, కరెంట్ పునరుద్ధరించండి
లేకుంటే నేడు రిజిస్ట్రార్ కోర్టుకు హాజరు కావాల్సిందే హైకోర్టు ఆదేశం హైదరాబాద్, అక్టోబర్ 14(ఆర్ఎన్ఎ) : ఉస్మానియా యూనివర్శిటీ హాస్టళ్లలో వెంటనే విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించకపోతే రిజిస్ట్రార్ ధర్మాసనం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు ఓయూ హాస్టల్ విద్యార్థుల పిటిషన్పై హైకోర్టు…
