NEWS

NEWS

మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి మర్రిగూడెం బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులు

నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీల నీచ రాజకీయాల వల్ల మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు. టీడీపీతో బీజేపీ కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నారని, బీజేపీ కి లాభం చేసే కుట్రలో భాగంగానే టిడిపి మునుగోడు లో పోటీ చేస్తుందని తెలంగాణ ద్రోహులకు బుద్ధి…

ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌ ‌పటిష్టంగా అమలు

ప్రభుత్వ శాఖలకు సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ అభినందన బిజినెస్‌ ‌రిఫార్మస్ ‌యాక్షన్‌ ‌ప్లాన్‌ ‌రూపకల్పనకు అధికారులతో సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌ను పటిష్టంగా అమలు చేయడంలో పలు సంస్కరణలను చేపట్టడం ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థాయిలో(టాప్‌ అఛీవర్స్) ‌నిలిపినందుకు ప్రభుత్వం లోని పలు శాఖలను రాష్ట్ర ప్రభుత్వ…

ఆధార్‌ను అప్‌డేట్‌ ‌చేయించుకోవాల్సిందే

పదేళ్లు దాటితే తప్పదన్న అధికారులు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 12 : ఆధార్‌ ‌కార్డు తీసుకుని పదేండ్లయిందా..అయితే వెంటనే అప్‌డేట్‌ ‌చేసుకోండి. ఆధార్‌ ‌పొంది పదేండ్లు నిండినవారు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను మళ్లీ సమర్పించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సూచించింది. గత పదేండ్లలో ఆధార్‌ను ఒక్కసారి కూడా అప్డేట్‌ ‌చేయనివారు ఈ…

ఉదయ్‌పూర్‌ ‌డిక్లరేషన్‌ ఆధారంగా ముందుకు

సీనియర్లతో సంప్రదింపుల ద్వారానే ముందుకు సోనియా మద్దతుతో నిలిచానన్నది అవాస్తవం కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న మల్లిఖార్జున ఖర్గే న్యూ దిల్లీ, అక్టోబర్‌ 12 : ‌కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మల్లికార్జున్‌ ‌ఖర్గే తన పోటీదారు, సీనియర్‌ ‌నేత శశి థరూర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అధికార వికేంద్రీకరణ అజెండా…

వ్యవసాయం – రైతులు

దేశంలో వ్యవసాయ రంగం ఏటేటా అతివృష్టి లేకపోతే అనావృష్టి కోరల్లో విలవిలలాడుతుంది.అందువల్ల ఈ రంగంలోని కొన్ని అంశాలలో సంస్కరణలు చేపట్టవలసి ఉంది.దేశంలో ఆహార భద్రతకు ధోకా  లేని నేపథ్యంలో వ్యవసాయాభివృద్ధి మందకొడిగా ఉందని చెప్పవచ్చు. ఇది ప్రస్తుత వ్యవసాయ రంగ ముఖచిత్రం.ఆహార భద్రత ఇప్పుడొక సమస్య కాక పోయినప్పటికీ వ్యవసాయరంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీలు…

‌ప్రకృతి వైపరీత్యాల పట్ల అవగాహన అవసరం

నేడు అంతర్జాతీయ విపత్తు నివారణ దినం ప్రపంచ వ్యాప్తంగా అనేకానేక దేశాల్లో ప్రకృతి విపత్తులు విరుచుకు పడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సృష్టిస్తున్న విధ్వంసంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నాయి. మూడు దశాబ్దాలుగా ఐక్యరాజ్య సమితి అక్టోబర్‌ 13 ‌నాడు ప్రకృతి విపత్తుల నివారణ దినోత్సవాల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విపత్తుల ద్వారా…

మండల్‌ ‌కమిషన్‌ ‌నివేదికను అమలు చేయడంలో ‘ ములాయం’ కీలక పాత్ర..!

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ ‌కొంతకాలంగా అనారోగ్యంతో హర్యానా, గురు గావ్‌ ‌లోని మేదాంతా హాస్పిటల్‌ ‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. దేశ రాజకీయాల్లో ప్రతి మలుపును నిశితంగా పరిశీలించిన కురువృద్దుడి మరణంతో ఉత్తరప్రదేశ్‌ ‌సహా దేశంలో ఉన్న బహుజనులంతా శోకసంద్రంలో మునిగి పోయారు..…

రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల డయాలసిస్‌ ‌పెషేంట్లకు పెన్షన్లు

గుర్తింపు కార్డులు అందజేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగాలని సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : 10 ‌వేల మంది రోగులకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా డయాలసిస్‌ ‌సేవలు అందిస్తున్నామని, అందులో 5 వేల మందికి 2016 రూపాయల ఆసరా పెన్షన్లు…

బిజెపి నేతల రెచ్చగొట్టే వాఖ్యలపై మౌనమేల

ప్రధాని మోడీ తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ‌ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మౌనాన్ని ట్విట్టర్‌ ‌వేదికగా కేటీఆర్‌ ‌నిలదీసారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌…

కెటిఆర్‌ ‌దిల్లీ కోవర్టు

వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వొచ్చాయి నీ అవినీతికి ఇప్పటికే ఊచలు లెక్కబెట్టాల్సింది అవినీతి కుంభకోణాలకు కేటీఆర్‌ ‌కోవర్టు మంత్రి కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ‌కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమీషన్ల కుటుంబం అని, వారి అవినీతి చిట్టా మొత్తం తనకు…