NEWS

NEWS

మౌన శకలం

మీరే నన్ను మారుస్తున్నారు నేను నడిచే దారిని వంపుతూ నన్ను విరుస్తున్నారు నా చేత మీవైనవి చేయిస్తూ నన్ను మిమ్మల్నిగా రూపంతంతరం గావిస్తూ ఆవిరి చేస్తున్నారు ఇంకేమి మాటాడను నేనేమన్నా అది మీరే మీ నుంచి వచ్చినవిగానే ఉంటయ్‌ ఎలా ఉన్నా మీకు అసంతృప్తే మౌనంగా మెగిలినా… పోనీ కనిపించకుండా పోనా నా అస్తిత్వం మీ…

సంతలో బేరం.. మునుగోడు కోలాహలం..

రాజకీయాల్లో డబ్బు ఖర్చు చేయడం పెట్టుబడిగా మారిపోతుందని, రాజకీయం ఫక్తు వ్యాపారంలా మారు తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రాజకీయ పార్టీలే దీనిని సృష్టిస్తున్నాయి. సామాన్య జనానికి అందనంతగా ఎన్నికల ఖర్చును తీసుకుని వెళ్లాయి. ప్రజలను కూడా వోటుకు నోటు అన్నచందంగా తయారు చేశారు. గెలిచాక తమ మొఖం చూడరన్న రీతిలో ప్రజలు కూడా ఎవరు…

యాత్రికుల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం..!

స్థానికుల నుంచి అపూర్వ ఆదరణ స్వచ్చందంగా పాల్గొంటున్న ప్రజా సంఘాలు 37వ రోజు కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నేపథ్యంలో యాత్రకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర పార్టీ ‌రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర గురువారం 37వ రోజు కర్ణాటకలో చిత్రదుర్గలోని బొమ్మగొండనహళ్లి నుండి…

సూర్య,చంద్ర గ్రహణాల రోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమల, అక్టోబర్‌ 12 : శ్రీ‌వారి ఆలయంలో ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబర్‌ 8‌న చందగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేయ నున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు బ్రేక్‌ ‌దర్శనం, శ్రీవారి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేసింది.…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కొనసాగుతున్న దర్యాప్తు

అభిషేక్‌ ఇచ్చిన సమాచారంతో లోతుగా విచారణ న్యూ దిల్లీ, అక్టోబర్‌ 12 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో సీబీఐ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. బోయినపల్లి అభిషేక్‌ ఇచ్చిన సమాచారంతో అమిత్‌ అరోరాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అమిత్‌ అరోరాకు చెందిన బడ్డీ రిటైల్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కు హవాలా రూపంలో నగదు బదిలీలు జరిగినట్లు అధికారులు గుర్తించి…

కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే ప్రైవేటీకరణను నిలిపివేస్తాం

2000 మంది నిరుద్యోగులతో రాహుల్‌ ‌భేటీ 36వ రోజు కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర బెంగళూరు, అక్టోబర్‌ 12 : ‌కాంగ్రెస్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రలో భాగంగా 36వ రోజు బుధవారం కర్ణాటక నలుమూలల నుంచి వొచ్చిన 2000 మంది నిరుద్యోగ యువకులతో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ భేటీ అయ్యారు. వారితో…

ఆయిల్‌ ‌కంపెనీలకు22 వేల కోట్ల వన్‌ ‌టైమ్‌ ‌గ్రాంట్‌

మల్టీ స్టేట్‌ ‌కో ఆపరేటివ్‌ ‌సొసైటీస్‌ ‌యాక్ట్ 2022‌కు ఆమోదం రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ ‌కేంద్ర కేబినెట్‌ ‌కీలక నిర్ణయాలు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 12 : ‌ప్రపంచవ్యా ప్తంగా ఎల్‌పీజీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులపై ఆ ప్రభా వం పడకుండా పబ్లిక్‌ ‌సెక్టార్‌లోని ఆయిల్‌ ‌మార్కెటింగ్‌ ‌కంపెనీలకు 22 వేల…

బెల్టు షాపులతో మహిళల పుస్తెలు తెగుతున్నాయి

‌నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రజలను తాగుబోతులను చేస్తున్నాడని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని విమర్శించారు. చౌటుప్పల్‌ ‌మండలంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులను పంపి ప్రజలకు మద్యం తాగించే నీచమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ఈటల…

హిందీని బలవంతంగా రుద్దడం సరికాదు

కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఐఐటీలు, కేందప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించారు. ‘భారతదేశానికి…

23‌న రాష్ట్రంలోకి రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

రాష్ట్ర ఇన్‌చార్జి మాణికం టాకూర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌రాహుల్‌ ‌గాంధీ జోడో యాత్ర వివరాలను కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం టాకూర్‌ ‌వెల్లడించారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా రాహుల్‌ ‌చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్రకు దేశప్రజలంతా మద్దతు తెలిపి యాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘రాహుల్‌…