NEWS

NEWS

సిసోడియాను అరెస్ట్ ‌చేసేందుకు కుట్ర

న్యూ దిల్లీ, అక్టోబర్‌ 17 : ‌కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మనీష్‌ ‌సిసోడియాను అరెస్ట్ ‌చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో డిప్యూటీ సీఎం మనీష్‌ ‌సిసోడియా సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు వెళ్తున్న క్రమంలో తన మద్దతుదారులను ఉద్దేశించి…

చంద్రబాబును సిఎం చేసే పనిలో పవన్‌కల్యాణ్‌

చంద్రబాబు, కరువు కవల పిల్లల లాంటి వారు వైఎస్సార్‌ ‌భరోసా రెండో విడుత నిధులు ఆళ్లగడ్డలో విడుదల చేసిన సిఎం జగన్‌ నంద్యాల, అక్టోబర్‌ 17 :  ‌రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క కరువు మండలం కూడా ప్రకటించే అవసరం రాలేదని సిఎం జగన్‌ అన్నారు. ఈ సారి కూడా సాధారణం కంటే ఎక్కువే…

రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి ట్వీట్‌

చంద్రబాబు నాయుడు రీట్వీట్‌ అమరావతి, అక్టోబర్‌ 17 : ‌రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి ట్వీట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  రీట్వీట్‌ ‌చేశారు.  అనకాపల్లిలో దారుణ రోడ్లపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్‌  ‌ట్వీట్‌ను బాబు  రీట్వీట్‌ ‌చేశారు. వైఎస్‌ ‌జగన్‌ ‌పాలనను కేంద్ర మంత్రులు కూడా…

‌ప్రశాంతంగా కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌…96 ‌శాతం నమోదు

ఎఐసిసి కార్యాలయంలో సోనియా, ప్రియాంక, కర్నాటక సంగనకల్లు క్యాంపులో రాహుల్‌ ‌వోటు వోటింగ్‌లో పాల్గొన్న మన్మోహన్‌ ‌సింగ్‌ ‌సహా పలువురు సీనియర్‌ ‌నేతలు గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ ‌కేంద్రంలో రాష్ట్ర నేతల వోటు జనగామ  శ్రీనివాసరెడ్డి వోటు గల్లంతు…ఆగ్రహం వ్యక్తం చేసిన పొన్నాల లక్ష్మయ్య రేపు దిల్లీ ఏఐసిసి హెడ్‌ ‌క్వార్టర్స్‌లో కౌంటింగ్‌..అదే…

నిత్యం విందు భోజనాలే

మునుగోడులో పండుగ వాతావరణంలో మనిగి తేలుతున్న ప్రజలు ప్రచారంలో నేతల పడరాని పాట్లు మునుగోడు ఉప ఎన్నిక కోసం కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు ఎన్నిసార్లు జంప్‌ ‌చేస్తే అంత లాభం…కండువాలు మార్చడంలో ఆరితేరిన స్థానిక ప్రజాప్రతినిధులు నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : మునుగోడు నియోజకవర్గంలో ఏ ప్లలెలో చూసినా మధ్యాహ్నం వేళ గుంపులుగుంపులుగా భోజనాలు…

మునుగోడులో బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు

ముగిసిన ఉపసంహరణ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌మునుగోడు నామినేషన్‌ ఉపసంహరణ పక్రియ ముగిసింది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. 36 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే,…

బరి నుంచి తప్పుకున్న మరో ముగ్గురు

ఫలించిన మంత్రి ఎర్రబెల్లి ప్రయత్నం నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు చొరవతో మరో ముగ్గురు అభ్యర్థులు మునుగోడు ఉప ఎన్నిక బరినుంచి తప్పుకున్నారు. ఇప్పటికే పదిమంది ఉద్యమ యువకులతో మాట్లాడి పోటీ నుంచి విరమించుకునేలా చేసిన మంత్రి.. తాజాగా ముగ్గురు అభ్యర్థులను పోటీ నుంచి…

నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదిక

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 17: ‌స్వలాభం కోసం కాకుండా.. రాష్ట్ర భవిష్యత్‌ ‌కోసమే బూర నర్సయ్య గౌడ్‌ ‌బీజేపీలో చేరుతున్నారు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రెండు రోజుల క్రితం టీ ఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన డా.బూర నర్సయ్య గౌడ్‌ ఇం‌టికి సోమవారం వెళ్లిన బండి సంజయ్‌ ఆయనను పార్టీ లోకి ఆహ్వానించారు…

రాజగోపాల్‌పై టిఆర్‌ఎస్‌ ‌విషప్రచారం

హావిలను నెరవేర్చని సిఎం కెసిఆర్‌ ‌ప్రచారంలో మండిపడ్డ డికె అరుణ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : ఓటమి భయంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ అబద్దపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హావి•లను నెరవేర్చకుండా కేసీఆర్‌ ‌మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌…

టీబీ పేషేంట్లకు అండగా టిహెచ్‌ఆర్‌

ప్రతీ నెల నేరుగా పేషంట్స్ ‌చెంతకు న్యూట్రిషన్‌ ‌కిట్‌.. ‌సిద్ధిపేట నియోజకవర్గంలో 265 మందికి మనోధైర్యం ఇవ్వనున్న మంత్రి హరీష్‌ ‌రావు అభాగ్యుల మనోవేదనకు ఆత్మీయ కానుక 4 రకాల పోషకాహారాల కిట్‌ ‌త్వరలో ఇంటింటికి పంపిణీ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌జబ్బు వొచ్చిన బాధ కంటే ఎదుటివారి అవహేళనతో టిబి పేషేంట్లు…