NEWS

NEWS

ఆయన అంతే…మా…మా..మాస్‌ ‌లీడర్‌

‌తండా వాసులతో కలిసి భోజనం మంత్రి అని ఫీలింగ్‌ ‌లేని సాదా సీదా మంత్రి హరీష్‌రావు లీడర్‌ అం‌టే గిట్ల ఉండాలె…మురిసిన తండా ప్రజలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారిన తండా ప్రజలతో భోజనం ఫోటోలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: ఆయన అంతే…గరీబోళ్లు, తండా ప్రజలు…పల్లె ప్రజలు అగుపిస్తే చాలు ఆయన ఆనందం అంతా…

తెలంగాణలోనూ పోటీ చేస్తాం

పోటీకి జనసైనికులు సిద్దం కావాలి కొండగట్టు నుంచే యాత్ర మొదలు పెడతా జనసేన అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ ‌వెల్లడి తెలంగాణలోనూ జన సైనికులు సిద్ధంగా ఉండాలని జనసేన అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ ‌పిలుపునిచ్చారు. త్వరలోనే కొండగట్టు నుంచి యాత్ర మొదలు పెడుదాం.. గట్టిగా పని చేయాలని రాష్ట్రంలోని పార్టీ క్యాడర్‌ ‌కు ఆయన సూచించారు. తెలంగాణలో…

జయలలిత మరణంలో అనుమానాలున్నాయి

సరైన సమయంలో వైద్యం అందలేదు ఆపోలో వైద్యుల తీరుపైనా అనుమానాలు ఆర్ముగం కమిటీ నివేదిక సమర్పణ దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణ రహస్యంపై ఆర్ముగస్వామి నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఈ నివేదికను బహిర్గతం చేసింది. జయలలిత మరణం సమయంలో శశికళను ఆమె దూరం పెట్టినట్టు నివేదికలో…

మునుగోడు భూములపై టిఆర్‌ఎస్‌ ‌కళ్లు

మునుగోడు భూములపై టిఆర్‌ఎస్‌ ‌కళ్లు కబ్జాలకు ప్లాన్‌ ‌చేస్తున్న పార్టీ నేతలు ప్రచారంలో విరుచుకు పడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎన్నికల గుర్తుల రద్దుకు టిఆర్‌ఎస్‌ ‌పిటిషన్‌ ‌హైకోర్టు కొట్టివేయడంపై బండి హర్షం బూర నర్సయ్య గౌడ్‌ ‌చేరికతో మునుగోడులో సమీకరణాలు మారుతాయంటున్న బిజెపి మునుగోడు భూములపై టీఆర్‌ఎస్‌ ‌నేతల కళ్లు పడ్డాయని..టీఆర్‌ఎస్‌…

ఎపిలోకి రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

కాంగ్రెస్‌ ‌పార్టీ నేతల ఘన స్వాగతం రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు సాగనున్న యాత్ర 23న తెలంగాణలోకి.. కర్నూలు: ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో పాదయాత్ర మంగళవారం ఆంధప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఎపి పిసిసి అధ్యక్షులు సాకె శైలజానథ్‌ ‌నేతృత్వంలో పార్టీనేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంగళవారం…

జర్నలిస్టులకు ఆదర్శం విద్వాన్‌ ‌విశ్వం

నేడు విద్వాన్‌ ‌విశ్వం వర్ధంతి రాజకీయం, సాహిత్యం, పత్రికా రచనల మూర్తిమంతం విద్వాన్‌ ‌విశ్వం. తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి వంటి వామపక్ష రాజకీయ వాదుల సాహచర్యంతో కమ్యూనిస్టుగా తన రాజకీయ జీవితం ఆరంభించిన స్వాతంత్య్ర సమరయోధుడు విశ్వం. సంస్కృతం, ఆంగ్లం, తెలుగు భాషల్లో పండితులు. చిలుకూరి నారాయణరావు వంటి భాషా శాస్త్రజ్ఞుల శిష్యులుగా మద్రాసులో…

5జి టెక్నాలజీ.. ప్రత్యేకతలు ..

‘‘ఆపరా.. ఆపరా.. 5జీ పై పోలీసులు షేర్‌ ‌చేసిన వైరల్‌ ‌వీడియో చూశారా గా 5జీ సేవలను అ సొమ్ముచేసుకోవాలని కొంతమంది మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా.. తెలంగాణ పోలీసులు సోషల్‌ ‌మీడియాలో అవగాహన కల్పించేందుకు ఓ వీడియో షేర్‌ ‌చేశారు.5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న తరుణం లో నెరగాళ్ళ స్కామ్‌ ‌లు…

ఆదివాసీల పెద్ద పండుగ దండారి

ఆదివాసులు అనేక పండు గలు ఉత్సవాలు జరుపుకుని వారి గొప్పదనం ను చాటుతూ వున్నారు.తాము అంతా ఒక్కటే అనే భావన చాటేలా వారి పండుగలు వుంటాయి.కొండ కోనల్లో వుండే గిరిజనుల తీరు ప్రత్యేకం. వారి ఆచార వ్యవహారా లు సంస్కృతీ, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. గోండు గూడాల్లో గిరిజనుల జీవనశైలిని ప్రతిభి ంబించే దండారీ, గుస్సాడి…

పోరు పొద్దు పొడుపు

అంధవిశ్వాసాల్ని శ్వాషిస్తూ బండరాళ్లకు భజన చేస్తుంటే వాడు మందిరాల కట్టడాలకు వేగిరంగా పునాదుల్ని తీస్తాడు గళాల గడియలు బిగిస్తూ మౌన వ్రతాన్ని ఆచరిస్తుంటే వాడు జాతి మతీకరణ కోసం కాసాయ కత్తుల్ని జులిపిస్తాడు అచేతనా దుప్పటి ముసుగేసి మొద్దు నిద్దురలో జోగుతుంటే వాడు సర్వ సంపదల కొల్లగొట్టి దోపిడీ ముఠాకు కట్టబెడతాడు కూపస్థ మండూక రూపునెత్తి…

తనను చంపేందుకే దాడి చేశారు

జనసేనపై మంత్రి రోజా విమర్శలు రోజా వ్యాఖ్యలను ఖండించిన పోతినేని అమరావతి, అక్టోబర్‌ 17 : ‌జనసేన నేతలు తనపై దాడి చేశారని, చంపేందుకు కూడా ప్రయత్నించారని మంత్రి రోజా విశాఖ ఘటన గురించి చెప్పుకొచ్చారు. ఇక పోలీసులు కూడా అంతే వేగంగా వైసీపీ సేవలో తరిస్తున్నట్లుగా జనసేన నేతలపై కేసులు కూడా పెట్టారు. కానీ…