NEWS

NEWS

రబీ పంటల కనీస మద్దతు ధరకు కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం

హైదరాబాద్‌, ‌పిఐబి, అక్టోబర్‌ 18 : ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశం అయిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ 2023-24 మార్కెటింగ్‌ ‌సీజన్‌లో రబీ పంటలకు పెంచిన కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలిపింది. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్న ఉద్దేశంతో రబీ పంటలకు చెల్లిస్తున్న కనీస మద్దతు ధరలు పెంచాలని…

నీ పయనమెటు?

మొగ్గల్ని తెంపేసి పూలను స్వప్నిస్తోన్న  రాజ్యంలో మానవత్వం ఏ కత్తెరకు ఉరిపెట్టుకొన్నదో కరుణజి ఏ సమాధుల కింద దాగి ఉన్నదో? సర్వం అవకతవకల కిష్కింధలో ఇనుపపాదాల కింద నలుగుతూ ప్రజాస్వామ్యం అపవిత్రమవుతోన్న వేళ మంచితనానికి స్థానమెక్కడ? మానవత్వానికి మనుగడెక్కడ? చేతకాని పాలనతో వెతల చిరునామాగా మారిన ఏలుబడి క్రూరమృగాలు పొంచిఉన్న ముళ్ళ పొదలా ఉంది, బుసలు…

‌గ్రహణం విడిచింది

గ్రహ రాజులకు గడ్డు కాలమా? కమ్మేసిన నీడభూత ఛాయలా? గతి తప్పిన మూఢనమ్మకాలు మతి లేని  పాతప్రమాణాలు! ముక్కు మూసుకుని బామ్మ పెరట్లో స్నానం చేస్తుంటే చాదస్తం అనుకున్నా! కళ్ళు మూసుకుని ధ్యానంలో తాత సమయాన్ని గడుపుతుంటే అజ్ఞానం అనుకున్నా! చీకటి వెలుగుల దోబూచులను ప్రశ్నించా! పట్టు విడుపులు ప్రహసనాలను పరిహాసించా! పడగవిప్పిన కాలసర్పం గమనానికి…

బృహత్తర పరిశోధన…

వర్తమాన సమాచార ప్రపంచంలో లెక్కలేనన్ని సాంకేతిక ప్రచార అస్త్రాలు కన్పిస్తాయి. పత్రికలు, రేడియో, టీవీ వంటి ప్రచార సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో పాటే బలమైన ప్రసార ప్రచార సాధనమైంది. జానపద గేయం తొలినాళ్లలో జనావసరాలను తీర్చే వినోద, విజ్ఞాన రూపంలోని ప్రచార సాధనంగా పేరొందింది. జానపద గీతాన్నే తన ఊపిరిగా చేసుకొని పాటలు…

యువ శక్తికి అనుభవ నాయకత్వం

కాంగ్రెస్‌ ‌పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేసే విషయంలో చాలా కాలంగా ఆ పార్టీలో అంతర్ఘతంగా జరుగుతున్న చర్చలేవీ కొలిక్కిరాలేదు. ముఖ్యంగా పార్టీలో యువశక్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయంలో ఆ పార్టీ నేతలు ఇవ్వాల్టికీ ఇంకా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారనడానికి తాజాగా ఆ పారీ అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం. ఏమైనా ఇటీవల జరిగిన పార్టీ…

కాంగ్రెస్‌కు రెండో దళిత అధ్యక్షుడు

దేశంలోనే అతి పురాతనమైన కాంగ్రెస్‌ ‌పార్టీకి 24 ఏండ్ల తర్వాత కొత్త అధ్యక్షుడు వచ్చారు. బ్యాలెట్‌ ‌పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో శశిథరూర్‌పై మల్లికార్జున్‌ ‌ఖర్గే దాదాపు 7000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఖర్గేకు 7897 ఓట్లు లభించగా.. థరూర్‌కు కేవలం 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. కొత్తగా ఎన్నికైన…

బిజెపిలో చేరిన బూర నర్సయ్య గౌడ్‌

‌పార్టీ కండువా కప్పిన కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ ‌కార్యక్రమంలో పాల్గొన్న తరుణ్‌ ‌చుగ్‌, ‌కిషన్‌ ‌రెడ్డి, లక్ష్మణ్‌ ‌న్యూ దిల్లీ: మునుగోడు ఉప ఎన్నికకు ముందే టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ‌బుధవారం బీజేపీలో చేరారు. ఆయన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ ‌సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర…

గ్రహణం రోజు శ్రీవారి ఆలయం మూసివేత

24, 25, 8న బ్రేక్‌ ‌దర్శనాల రద్దు తిరుమలలో కొనసాగుతున్న రద్దీ తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చందగ్రహణం కారణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్‌ ‌దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్‌ 24‌న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్‌ ‌దర్శనం రద్దు చేసినందున…

రాజగోపాల్‌ ‌కోసమే ఉప ఎన్నిక

గెలిస్తే 3 వేల పెన్షన్‌ ఇప్పిస్తాడా బిజెపి పాలిత ప్రాంతాల్లో పెన్షన్లు ఎందుకు పెంచరు? ప్రచారంలో మంత్రి హరీష్‌ ‌రావు నిలదీత మనుగోడు, ప్రజాతంత్ర: రాజగోపాల్‌ ‌రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వొచ్చిందని మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. కోమటిరెడ్డి మళ్లీ గెలిస్తే ఏం లాభమని, టీఆర్‌ఎస్‌ను తిట్టడం తప్ప చేసేదేం లేదన్నారు. మద్యం, డబ్బుతో…

నైజీరియాలో వరదల బీభత్సం

వరదల కారణంగా 600 మందికి పైగా మృత్యువాత న్యూ దిల్లీ, అక్టోబర్‌ 19 : ఆ‌ఫ్రికా దేశం నైజీరియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఆదేశం జలమయమైంది. వరదల కారణంగా ఇప్పటివరకు 600 మందికి పైగా చనిపోయారు. ఇండ్లు కొట్టుకుపోవడం, నీట మునగడంతో దాదాపు 13 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. దశాబ్ద…