NEWS

NEWS

మునుగోడు రిటర్నింగ్‌ అధికారిపై సీఈసీ వేటు

గుర్తుల కేటాయింపులో గందరగోళంపై ఫిర్యాదులు మిర్యాలగూడ ఆర్డీవోకు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు ఉప ఎన్నికతో భారీగా మొహరించిన భద్రతా బలగాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌మునుగోడు రిటర్నింగ్‌ అధికారి జగన్నాథరావుపై సీఈసీ వేటు వేసింది. మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌కు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు అప్పగిస్తూ .ఎన్నికల కమిషన్‌ ‌గుర్తుల కేటాయింపు అవకతవకలపై ఆర్వో…

‌ప్రజలతో మమేకవుతూ..

ఎపిలో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర  అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కాంగ్రెస్‌ అ‌గ్రనేత కర్నూలు, అక్టోబర్‌ 20 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర ఎపిలో కొనసాగుతుంది. గురువారం 44వ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం బనావాసి గ్రామం నుండి ఉదయం 6 గంటలకు ఆయన యాత్ర…

నిజామాబాద్‌ ‌దవాఖాన అద్భుత ఘనత

24 గంటల్లో పది మోకాలు మార్పిడి చికిత్సలు అభినందించిన మంత్రి హరీష్‌ ‌రావు నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌20: ‌నిజా మాబాద్‌ ‌జిల్లా ప్రభుత్వ జనరల్‌ ‌దవాఖాన  అరుదైన మైలురాయి అందుకుంది. 24 గంటల్లోనే 10 మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి రికార్డు సృష్టించింది. దాదాపు రూ. 4 లక్షల వరకు ఖర్చు అయ్యే శస్త్ర చికిత్సలను పైసా…

మునుగోడులో ప్రజాస్వామ్యం అపహాస్యం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 :‌మునుగోడులో ప్రజాస్వామ్యం అపహస్యం అయ్యేలా బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌ప్రవర్తిస్తున్నాయని కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. మద్యం, డబ్బులతో గెలవాలని బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మునుగోడులో బీజేపీ,  టీఆర్‌ఎస్‌ ‌పంచుతున్న డబ్బంతా ప్రజల నుంచి దోచుకున్నదేనని అన్నారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యం గలవారని.. బీజేపీ…

ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌ ‌రాజీనామా

మునుగోడు ఎన్నిక ముందు బిజెపికి షాక్‌ ‌బిజెపి నీతులు తప్ప ఆచరణలో శూన్యమని విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌ ‌భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ప్రతి ఒక్కరు డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ‌పేరుతో మాటలు చెప్పడమే తప్ప తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా…

మర్రిగూడకు ఇచ్చిన హాలు ఏమయ్యాయి

జెపి నాడ్డాకు ట్విట్టర్‌లో సవాల్‌ ‌చేసిన హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : అబద్ధపు హాలిస్తూ, ప్రజల గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని మంత్రి హరీశ్‌ ‌రావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. 2016లో మర్రిగూడెం పర్యటన సందర్భంగా…

రబీ పంటల కనీస మద్దతు ధరకు కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం

హైదరాబాద్‌, ‌పిఐబి, అక్టోబర్‌ 18 : ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశం అయిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ 2023-24 మార్కెటింగ్‌ ‌సీజన్‌లో రబీ పంటలకు పెంచిన కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలిపింది. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్న ఉద్దేశంతో రబీ పంటలకు చెల్లిస్తున్న కనీస మద్దతు ధరలు పెంచాలని…

నీ పయనమెటు?

మొగ్గల్ని తెంపేసి పూలను స్వప్నిస్తోన్న  రాజ్యంలో మానవత్వం ఏ కత్తెరకు ఉరిపెట్టుకొన్నదో కరుణజి ఏ సమాధుల కింద దాగి ఉన్నదో? సర్వం అవకతవకల కిష్కింధలో ఇనుపపాదాల కింద నలుగుతూ ప్రజాస్వామ్యం అపవిత్రమవుతోన్న వేళ మంచితనానికి స్థానమెక్కడ? మానవత్వానికి మనుగడెక్కడ? చేతకాని పాలనతో వెతల చిరునామాగా మారిన ఏలుబడి క్రూరమృగాలు పొంచిఉన్న ముళ్ళ పొదలా ఉంది, బుసలు…

‌గ్రహణం విడిచింది

గ్రహ రాజులకు గడ్డు కాలమా? కమ్మేసిన నీడభూత ఛాయలా? గతి తప్పిన మూఢనమ్మకాలు మతి లేని  పాతప్రమాణాలు! ముక్కు మూసుకుని బామ్మ పెరట్లో స్నానం చేస్తుంటే చాదస్తం అనుకున్నా! కళ్ళు మూసుకుని ధ్యానంలో తాత సమయాన్ని గడుపుతుంటే అజ్ఞానం అనుకున్నా! చీకటి వెలుగుల దోబూచులను ప్రశ్నించా! పట్టు విడుపులు ప్రహసనాలను పరిహాసించా! పడగవిప్పిన కాలసర్పం గమనానికి…

బృహత్తర పరిశోధన…

వర్తమాన సమాచార ప్రపంచంలో లెక్కలేనన్ని సాంకేతిక ప్రచార అస్త్రాలు కన్పిస్తాయి. పత్రికలు, రేడియో, టీవీ వంటి ప్రచార సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో పాటే బలమైన ప్రసార ప్రచార సాధనమైంది. జానపద గేయం తొలినాళ్లలో జనావసరాలను తీర్చే వినోద, విజ్ఞాన రూపంలోని ప్రచార సాధనంగా పేరొందింది. జానపద గీతాన్నే తన ఊపిరిగా చేసుకొని పాటలు…