NEWS

NEWS

యువ శక్తికి అనుభవ నాయకత్వం

కాంగ్రెస్‌ ‌పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేసే విషయంలో చాలా కాలంగా ఆ పార్టీలో అంతర్ఘతంగా జరుగుతున్న చర్చలేవీ కొలిక్కిరాలేదు. ముఖ్యంగా పార్టీలో యువశక్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయంలో ఆ పార్టీ నేతలు ఇవ్వాల్టికీ ఇంకా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారనడానికి తాజాగా ఆ పారీ అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం. ఏమైనా ఇటీవల జరిగిన పార్టీ…

కాంగ్రెస్‌కు రెండో దళిత అధ్యక్షుడు

దేశంలోనే అతి పురాతనమైన కాంగ్రెస్‌ ‌పార్టీకి 24 ఏండ్ల తర్వాత కొత్త అధ్యక్షుడు వచ్చారు. బ్యాలెట్‌ ‌పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో శశిథరూర్‌పై మల్లికార్జున్‌ ‌ఖర్గే దాదాపు 7000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఖర్గేకు 7897 ఓట్లు లభించగా.. థరూర్‌కు కేవలం 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. కొత్తగా ఎన్నికైన…

బిజెపిలో చేరిన బూర నర్సయ్య గౌడ్‌

‌పార్టీ కండువా కప్పిన కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ ‌కార్యక్రమంలో పాల్గొన్న తరుణ్‌ ‌చుగ్‌, ‌కిషన్‌ ‌రెడ్డి, లక్ష్మణ్‌ ‌న్యూ దిల్లీ: మునుగోడు ఉప ఎన్నికకు ముందే టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ‌బుధవారం బీజేపీలో చేరారు. ఆయన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ ‌సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర…

గ్రహణం రోజు శ్రీవారి ఆలయం మూసివేత

24, 25, 8న బ్రేక్‌ ‌దర్శనాల రద్దు తిరుమలలో కొనసాగుతున్న రద్దీ తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చందగ్రహణం కారణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్‌ ‌దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్‌ 24‌న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్‌ ‌దర్శనం రద్దు చేసినందున…

రాజగోపాల్‌ ‌కోసమే ఉప ఎన్నిక

గెలిస్తే 3 వేల పెన్షన్‌ ఇప్పిస్తాడా బిజెపి పాలిత ప్రాంతాల్లో పెన్షన్లు ఎందుకు పెంచరు? ప్రచారంలో మంత్రి హరీష్‌ ‌రావు నిలదీత మనుగోడు, ప్రజాతంత్ర: రాజగోపాల్‌ ‌రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వొచ్చిందని మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. కోమటిరెడ్డి మళ్లీ గెలిస్తే ఏం లాభమని, టీఆర్‌ఎస్‌ను తిట్టడం తప్ప చేసేదేం లేదన్నారు. మద్యం, డబ్బుతో…

నైజీరియాలో వరదల బీభత్సం

వరదల కారణంగా 600 మందికి పైగా మృత్యువాత న్యూ దిల్లీ, అక్టోబర్‌ 19 : ఆ‌ఫ్రికా దేశం నైజీరియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఆదేశం జలమయమైంది. వరదల కారణంగా ఇప్పటివరకు 600 మందికి పైగా చనిపోయారు. ఇండ్లు కొట్టుకుపోవడం, నీట మునగడంతో దాదాపు 13 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. దశాబ్ద…

కాంగ్రెస్‌ ‌కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దళిత నేత శశిథరూర్‌పై భారీ మెజార్టీతో విజయం అభినందనలు తెలిపిన సోనియా, రాహుల్‌, ‌థరూర్‌ ‌కాంగ్రెస్‌ ‌కార్యాలయం ముందు సంబురాలు కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్‌ ‌ఖర్గే ఘనవిజయం సాధించారు. ఆయనకు 7,897 వోట్లు పోలయ్యారు. ఆయన ప్రత్యర్థిగా పోటీలో నిలిచిన శశిథరూర్‌కు 1,000 వోట్లు వొచ్చాయి. 416…

షుగర్‌, ‌బిపి రోగులకు ఉచితంగా ఔషధాలు

కేసీఆర్‌ ‌కిట్ల తరహాలో అందించేందుకు సన్నాహాలు దీర్ఘకాలిక రోగాలు పెరగడంతో సర్కారు నిర్ణయం నెలకు సరిపడా మందులు అందించేలా ప్రణాళిక జిల్లాలో షుగర్‌, ‌బిపి, క్యాన్సర్‌ ‌బాధితులకు ఎంతో ఊరట త్వరలోనే సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావుచే ఎన్సీడీ కిట్ల పంపిణీ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19 : ‌షుగర్‌, ‌బిపి, క్యాన్సర్‌ ‌వంటి అసంక్రమిత…

పెళ్లికి ‘‘భూ’’ ఆస్తికి ఉన్న లింక్‌ను తెలిపే పాలీయాండ్రీ సాంప్రదాయం..!

‘‌భారతదేశంలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌నేటికీ మైనారిటీలలో అమలులో ఉంది. అలాగే భూటాన్‌, ‌నేపాల్‌ ఉత్తర భాగాలలో కూడా అమలులో ఉంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం తోడాలో… ఉత్తరాఖండ్‌లో జాన్సర్‌ ‌బావార్‌ ‌ప్రాంతంలో… రాజస్థాన్‌ ‌లో, లడఖ్‌, ‌జంస్కార్‌ ‌వంటి ప్రాంతాలలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ అమలులో ఉంది. భారతదేశంలో ఇన్ని ప్రాంతాలలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌లో…

రిటైర్డ్ ‌బొగ్గు ఉద్యోగులకు పెన్షన్‌ ‌పెంచండి

ఉద్యోగంలో ఉన్నప్పుడు నెల జీతంతో బ్రతుకు జీవనం సాఫీగా ఉండేది. సగటు ఉద్యోగి దాదాపు 35 నుండి 40 సంవత్సరాలు సంస్థలో ఉద్యోగం చేస్తారు. సంస్థ లో చేరిన తర్వాత బొగ్గు ఉత్పత్తికి మరియు పురోగతికి తమ చెమట రక్తాన్ని దార పోస్తారు. కంపెనీ లో చేరిన తర్వాత పెళ్లిళ్లు సంసార బాధ్యతలు మోస్తూ బొగ్గు…