NEWS

NEWS

బెల్టు షాపులపై ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు ఆందోళన

రాష్ట్రంలో అలాంటివి లేవన్న డిప్యూటి స్పీకర్‌ ‌హైదరాబాద్‌,‌మార్చి11(ఆర్‌ఎన్‌ఎ): ‌రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్‌ ‌పద్మారావు గౌడ్‌ ‌తప్పుబట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు శాసనసభలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ‌నగరంలో ప్రతి పాన్‌ ‌షాపు బెల్ట్ ‌షాపే.. ప్రతి కిరాణ షాపు బెల్ట్ ‌షాపే అని వ్యాఖ్యానించారు. అక్రమ…

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల తొలి రోజు సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. సమావేశాల ప్రారంభం రోజు మంత్రి హరీష్‌ ‌రావు బడ్జెట్‌ ‌ప్రసంగానికి అడ్డు తగులుతున్నారనే కారణంతో స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, ‌రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ను సమావేశాలు…

కమలం నేర్పుతున్న పాఠాలు

“ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చిన రెండో రోజే మోడీ- షా ద్వయం తర్వాతి లక్ష్యం పై దృష్టి సారించారు. ప్రధాని మోదీ ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు రానున్న గుజరాత్‌ ‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఐదింట నాలుగు రాష్ట్రాల్లో సాధించిన ఘన విజయాన్ని తన సొంత గడ్డతో పంచుకోవడం ఒక అంశం. తూర్పున మణిపూర్‌,…

సర్కార్‌ ‌బడుల అభివృద్ధి లక్ష్యంగా… కేసీఆర్‌ ‌నాయకత్వంలో విద్యా యజ్ఞం

రూ. 3,497 కోట్ల ఖర్చుతో 9,123 పాఠశాల అభివృద్ధి అసెంబ్లీ వేదికగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి ప్రజాత్కంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 11 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో విద్యాయజ్ఞం మొదలైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఈ విద్యాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ బడి రుణం…

ఏ‌ప్రిల్‌ ‌నుంచి న్యూట్రీషన్‌ ‌కిట్‌ ‌పథకం

ప్రయోగాత్మకంగా 9 జిల్లాలలో అమలు అసెంబ్లీలో మంత్రి హరీష్‌ ‌‌రావు ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రక్తహీనత, పోషకాహార లోపాన్ని సరిదిద్దడానికి న్యూట్రిషన్‌ ‌కిట్‌ ‌పేరుతో ఏప్రిల్‌లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు తెలిపారు.రాష్ట్రంలోని 9 జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో పలువురు సభ్యులు…