‘‘హుజురాబాద్ లో చూసినం డబ్బులు ఇస్తే తీసుకునే వోటర్లు..కాస్త..ఎందుకు ఇవ్వవు.? అని అభ్యర్థులను నిలదీసే వరకు వచ్చింది. ఇది మునుగోడు లో పునరావృతం కాక తప్పదేమో.! భవిష్యత్తు ఎన్నికల్లో డబ్బుల పంపకం అనేది అనవాయితి కావొచ్చేమో.!సామాన్య వ్యక్తులు పోటి చేయకపోవొచ్చేమో..మొత్తంగా ఈ పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుకాబోతున్నాయి.ఎన్నికల సంఘాన్ని,ఎన్నికల ను సమర్థవంతంగా నిర్వహించిన టి.ఎన్.శేషన్ లాంటి…
భీష్ముడు
వారికి తగిన సంబంధాల కోసం ప్రయత్నించి గాంధార రాజు సుబలుని కుమార్తె గుణశీల, రూపవతి అని విని గాంగేయుడు గాంధారదేశానికి దూతను పంపించాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసి సుఖులుడు విచారించినా, ఆ తరువాత శకునికి తన సోదరిని హస్తినాపురానికి తీసుకువెళ్ళమన్నాడు. తనకు కాబోయే భర్త అంధుడని తెలిసి, గాంధారి తాను కూడా తన కనులను వస్త్రంతో…
మునుగోడులో మొయినాబాద్ ప్రభావం
మొయినాబాద్ ఘటన మునుగోడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల కింది వరకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలో గెలుపు తమదేనంటే తమదని ధీమాను వ్యక్తం చేస్తూ వొచ్చాయి. అయితే మొయినాబాద్ సంఘటన ఒక్కసారే అన్ని పార్టీలను కుదిపేసింది. ఈ ఘటన ఆయా…
కొమ్ము కోయ కళాకారులతో రాహుల్ నృత్యం
కొమ్ము కోయ కళాకారులతో రాహుల్ నృత్యం Name(required) Email(required) Website Message Submit *ఆదివాసీల కళారూపం గురించి వివరించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క *భారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న కొమ్ముకోయ కళారూపం భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేసిన ఖమ్మం జిల్లా ఆదివాసీలు…
తెలంగాణలో నాలుగో రోజు రాహుల్ పాదయాత్ర..
మహబూబ్ నగర్ జిల్లా యాత్రలో పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నాలుగో రోజు కొనసాగుతుంది. శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్ మీదుగా జడ్చర్ల వరకు సాగనుంది. ఈరోజు 20.3 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర…
1 నుంచి అందుబాటులోకి టైమ్స్లాట్ టోకెన్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడి
తిరుమల: తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు నవంబర్ 1 నుంచి టైమ్స్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. టోకెన్లు తిరుపతిలో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.డిసెంబర్ 1 నుంచి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నామని వివరించారు. ఉదయం 8.30 నుంచి బ్రేక్దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తిరుమలలోని టీటీడీ ఉద్యోగులకు…
అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీ ఎత్తివేస్తాం
గిరిజనులకు ఫారెస్ట్ రైట్స్ కింద భూములను అందజేస్తాం ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులను ఆదుకుంటాం భారత్ జోడో యాత్ర సందర్భంగా చేనేత, పోడు రైతుల ప్రతినిధులకు రాహుల్ గాంధీ భరోసా మహబూబ్నగర్, ప్రజాతంత్ర: 2023 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీని ఎత్తివేస్తామని, గిరిజన పోడు భూములను రెవెన్యూ రికార్డులోకి ఎక్కించి…
భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీతో కలిసి కన్యాకుమారి నుంచి పాదయాత్ర కొనసాగిస్తున్న యువతులు
కేసీఆర్ డైరెక్షన్లో ఫాంహౌజ్ డ్రామా
ఎమ్ఎల్యేలను ఎందుకు ప్రగతిభవన్లో పెట్టారు ఎమ్మెల్యేల కొనుగోలుతో బిజెపికి సంబంధం లేదు తడిబట్టలతో యాదాద్రిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమాణం యాదాద్రి, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు.…
కుట్ర కేసులు
“1986లో ప్రారంభమైన ఈ కేసులో ఆ ఇద్దరి మీద 18 సంత్సరాల తర్వాత 2003 సెప్టెంబర్ 29న తీర్పు వెలువడింది . ముప్పై మంది మీద పెట్టిన ఈ కేసులో 11 మందిని ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లలో చంపి వేసింది. పదకొండు మంది మీద కేసును ఉపసంహరించుకుంది. చార్జిషీట్లో 253 మంది సాక్షుల పేర్లు ఉన్నప్పటికీ…
